కుమార్తెను కొట్టిచంపిన తల్లి| సిద్దిపేట: జిల్లాలోని అక్కన్నపేటలో దారుణం చోటుచేసుకుంది. అక్కన్నపేట మండలం మల్లేచెరువు తండాలో తొమ్మిదేండ్ల కుమార్తెను రోకలిబండతో తల్లి కొట్టి చంపింది. స్థానికుల సమాచారంత�
మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాల్లో నాణ్యమైన విద్యాబోధన ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు జహీరాబాద్ మండలంలో పలు అభివృద్ధి పనులు ప్రారంభం జహీరాబాద్, జూలై 6: రాష్ట్ర ప్రభుత్వం చదువు కోసం విద్యార్థులపై పె
మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి పంట ఉత్పత్తులను భద్రపర్చడానికి గ్రామాల్లో గిడ్డంగులను నిర్మిస్తాం.. పల్లెల్లో పచ్చదనం పెంపొందించాలి దుబ్బాక, జూలై 6 : పల్లె ప్రగతితో గ్రామాల్లో అభివృద్ధి పనులు వేగంగా జ
మంత్రి హరీశ్| ప్రజల మేలు కోసమే పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని మంత్రి హరీశ్ రావు అన్నారు. మలేరియా, చికెన్ గున్యా, డెంగ్యూ వంటి వ్యాధులతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నామని, అలాంటి వ్యాధుల �
సీఎం స్వగ్రామంలో డబుల్ బెడ్రూం ఇండ్ల ప్రారంభం చింతమడక అనుబంధ గ్రామం దమ్మచెరువులో 56 ఇండ్లు మాచాపూర్ గ్రామ పరిధిలోని హరీశ్నగర్లో 30 ఇండ్ల ప్రారంభం సామూహిక గృహ ప్రవేశాలు చేయించిన మంత్రి తన్నీరు హరీశ్�
సంపూర్ణ అభివృద్ధే సర్కారు లక్ష్యం గ్రామాలను హరితవనాలుగా తీర్చిదిద్దాలి పామాయిల్ సాగుతో రైతులకు అధిక దిగుబడులు ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు ములుగు, జూలై 3 : గ్రామాల సంపూర్ణ అభివద్ధే లక్ష్యంగా సీ
సిద్ధిపేట : రైతే కేంద్ర బిందువులుగా రైతు వేదికలు ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. నాల్గవ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రమైన సిద్ధిపేట అర్బన్ మండల�
మంత్రి హరీశ్| రేపటి తరానికి ఆరోగ్యవంతమైన సమాజాన్ని ఆస్తిగా అందిద్దామని మంత్రి హరీశ్ రావు అన్నారు. సిద్దిపేటను చెత్త రహిత పట్టణంగా మార్చడమే ధ్యేయంగా పనిచేస్తున్నామని చెప్పారు. పట్టణ ప్రగతిలో భాగంగా స�
కొండపాక, జూన్ 30 : రైతు సంక్షేమమే సీఎం కేసీఆర్ లక్ష్యమని ఫారెస్టు డెవలప్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్ అన్నారు. కొండపాక మండలం కుకునూరుపల్లిలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ గురువారం నాల్గో విడుత పల్�
గజ్వేల్ : జూలై 1 నుంచి పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా గ్రామాలు, పట్టణాల్లో చేపట్టాల్సిన కార్యక్�
నిండుకుండలా రిజర్వాయర్లు రెండు రోజుల నుంచి కొనసాగుతున్న ఎత్తిపోతలు ప్రాజెక్టుల్లో సవ్వడి చేస్తున్న గోదావరి జలాలు అన్నపూర్ణలో 2.35 టీఎంసీలు, రంగనాయక సాగర్లో 2.75 టీఎంసీలు, కొండపోచమ్మ సాగర్లో 4.7టీఎంసీల నీళ�
రైతులకు తప్పిన వడ్డీ వ్యాపారుల బాధలు షావుకార్లకు ఇచ్చే దినుసు బంద్ పంట పెట్టుబడి సాయంతో రైతులకు భరోసా సిద్దిపేట జిల్లాలో ఇప్పటి వరకు ఏడు పంటలకు రూ.1,839.05 కోట్లు చెల్లింపు రైతుబీమా కింద 2,277 మందికి రూ.113.85 కోట్ల
సబ్స్టేషన్| జిల్లాలో ప్రారంభానికి సిద్ధంగా ఉన్న ఓ విద్యుత్ సబ్స్టేషన్లో చోరీ జరిగింది. జిల్లాలోని మిరుదొడ్డి మండలం ధర్మారం సబ్స్టేషన్లో దుండగులు దొంగతనానికి పాల్పడ్డారు. సబ్స్టేషన్లోని 5 ఎంవ�