రైస్మిల్లులో పీడీఎస్ బియ్యం పట్టివేత | అక్రమంగా రేషన్ బియ్యం సేకరించి (పీడీఎస్) పాలిష్ చేసి మార్కెట్లో విక్రయించేందుకు సిద్ధంగా 250 క్వింటాళ్ల బియ్యాన్ని అధికారులు శనివారం రాత్రి సీజ్ చేశారు.
ఆమెపై ఉన్న ప్రేమతో ‘రాజమణి మహల్’ నిర్మాణం సతీమణి పేరిట ఆశ్రమం.. నిత్యం విగ్రహ పూజలు ఆమె జయంతి రోజున సేవాకార్యక్రమాలు దుబ్బాక, జూన్ 12 : సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం గోసాన్పల్లికి చెందిన కొలుగురు చంద్
ఈ విధానంతో సమయం.. పెట్టుబడి ఆదా రైతుబంధు సమితి సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు వంగ నాగిరెడ్డి 15న టీశాట్ చానల్లో అవగాహన సదస్సు పాల్గొననున్న వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి, సిద్దిపేట అర్బన్, జూన్ 12 : వరిల�
అర్హులకు రేషన్ కార్డుల జారీ తీపికబురు అందించిన సీఎం కేసీఆర్ 15 రోజుల్లో అందించాలని ప్రభుత్వం ఆదేశం ఉమ్మడి మెదక్ జిల్లాలో 28,163 దరఖాస్తులు హర్షం వ్యక్తం చేస్తున్న పేదలు సిద్దిపేట, జూన్ 9(నమస్తే తెలంగాణ ప్
30శాతం ఫిట్మెంట్పై ఉద్యోగుల హర్షం ముఖ్యమంత్రికి ఉపాధ్యాయ సంఘాల కృతజ్ఞతలు ఉమ్మడి మెదక్ జిల్లాలో 35,222 ప్రభుత్వ ఉద్యోగులు సిద్దిపేట, జూన్ 9(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం కేసీ
మంజూరు చేసిన ప్రభుత్వం ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజలకు ఉపయోగకరం సిద్దిపేట, జూన్ 9(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : జిల్లా కేంద్రం సిద్దిపేటలో చర్మ సంబంధ జబ్బుల పరీక్షలు, చికిత్స కోసం ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు
రూ.2 లక్షల ఎల్వోసీ అందజేత కొండపాక, జూన్ 8 : నిరుపేదల కుటుంబానికి ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అండగా నిలిచారు. అనారోగ్యంతో బాధపడుతున్న బాలుడికి వైద్య ఖర్చుల నిమిత్తం రూ.2 లక్షల ఎల్వోసీని అందజేశారు
మిత్రుడి కుటుంబానికి అండగా నిలిచిన విద్యార్థులు జగదేవ్పూర్ జూన్ 8 : వాళ్లంతా వయస్సులో చిన్న వారైనప్పటికీ మిత్రుడి కుటుంబానికి తోచినంత సహాయం అందించి మానవత్వంలో మిన్న అనిపించుకున్నారు. మండలంలోని ఇటిక
మైక్రో డిబ్రాయిడరీ ఎండోస్కోపీ సహాయంతో శస్త్ర చికిత్స సిద్దిపేట, జూన్ 7: సిద్దిపేట ప్రభుత్వ వైద్య కళాశాలలో బ్లాక్ ఫంగస్ బాధితుడికి శస్త్ర చికిత్సను వైద్యులు విజయవంతంగా నిర్వహించారు. సిద్దిపేట పట్టణా�
మల్బరీ| వ్యవసాయ రంగంలో రైతులు నూతన పద్ధతులను అవలంభించాలని, దీనివల్ల తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఆర్జించొచ్చని మంత్రి హరీశ్ రావు అన్నారు. ప్రభుత్వం, హార్టికల్చర్ అధికారుల ప్రోత్సాహంతో జిల్లాలో మ�
కరోనాపై వినూత్న ప్రచారంఊరూరా అవగాహన కల్పిస్తున్న సీఎం వీరాభిమాని మర్కూక్, జూన్ 5 : కరోనా మహమ్మారిపై గ్రామాల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు రామాపతాప్ అనే వ్యక్తి వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టా�
తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన ఇద్దరు చిన్నారులు వారికి అండగా ఉంటామన్న మంత్రులు కేటీఆర్, హరీశ్రావు దౌల్తాబాద్, జూన్ 5 : సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం దీపాయంపల్లిలో తల్లి దండ్రులను కోల్�
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సిద్దిపేట కలెక్టరేట్, జూన్ 5 : రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో నిర్మిస్తున్న జిల్లా సమీకృత కలెక్టరేట్ భవన సముదాయాల నిర్మాణ పనులపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి �
వరివెద సాగుతో రైతుకు ఆదా ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్రావు నంగునూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు నంగునూరు, జూన్ 5 : ప్రభుత్వం వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తూ బడ్జెట్లో అధిక న�
తెలంగాణలో వ్యవసాయం పండుగైంది.. ఉద్యమ సమయంలో సీఎం కేసీఆర్ చెప్పిన మాటలు నిజమవుతున్నాయి రైతుల బిడ్డకే పిల్లనిస్తా అనే రోజులొస్తున్నాయి.. గోదావరి నీళ్లు పారాయి..భూమికి బరువయ్యే పంట పండింది సిద్దిపేట జిల్ల