గజ్వేల్ : జూలై 1 నుంచి పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా గ్రామాలు, పట్టణాల్లో చేపట్టాల్సిన కార్యక్�
నిండుకుండలా రిజర్వాయర్లు రెండు రోజుల నుంచి కొనసాగుతున్న ఎత్తిపోతలు ప్రాజెక్టుల్లో సవ్వడి చేస్తున్న గోదావరి జలాలు అన్నపూర్ణలో 2.35 టీఎంసీలు, రంగనాయక సాగర్లో 2.75 టీఎంసీలు, కొండపోచమ్మ సాగర్లో 4.7టీఎంసీల నీళ�
రైతులకు తప్పిన వడ్డీ వ్యాపారుల బాధలు షావుకార్లకు ఇచ్చే దినుసు బంద్ పంట పెట్టుబడి సాయంతో రైతులకు భరోసా సిద్దిపేట జిల్లాలో ఇప్పటి వరకు ఏడు పంటలకు రూ.1,839.05 కోట్లు చెల్లింపు రైతుబీమా కింద 2,277 మందికి రూ.113.85 కోట్ల
సబ్స్టేషన్| జిల్లాలో ప్రారంభానికి సిద్ధంగా ఉన్న ఓ విద్యుత్ సబ్స్టేషన్లో చోరీ జరిగింది. జిల్లాలోని మిరుదొడ్డి మండలం ధర్మారం సబ్స్టేషన్లో దుండగులు దొంగతనానికి పాల్పడ్డారు. సబ్స్టేషన్లోని 5 ఎంవ�
సిద్దిపేట/నిజామాబాద్, జూన్ 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రైతులు బాగుంటేనే దేశం బాగుంటుందని శ్రమచేసేటోళ్ల చేతుల్లోనే లక్ష్మి దాగుంటుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అన్నారు. ఆదివా రం సిద్దిపేట, కామా�
సిద్దిపేట, జూన్ 20(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : “సిద్దిపేట నియోజకవర్గంలోని ప్రజలు చైతన్యవంతులు.. మేడిపల్లి సత్యనారాయణరెడ్డి, రంగధాంపల్లి నాగిరెడ్డి మేమంతా కలిసి అప్పుడు నాకొకటి చిన్న మారుతి కారు ఉండే.. నేన�
హైదరాబాద్ : రానున్న శతాబ్ద కాలానికి ఉపయోగపడేలా కొత్తగా నిర్మించే పరిపాలనా సంబంధిత భవనాలు ఉండాలన్నది రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అభిలాష. సీఎం ఆకాంక్ష కనుగుణంగానే సిద్ధిపేట పోలీస్ కమిషనరేట్, కామారెడ్డి
సిద్దిపేట : తెలంగాణ ప్రభుత్వం రైతుల ప్రభుత్వమని రాష్ట్రం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లా పర్యటన సందర్భంగా సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని, పోలీ
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం | జిల్లాల పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ తొలిరోజు సిద్దిపేటకు వెళ్లారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్న
సీఎం కేసీఆర్| సీఎం కేసీఆర్ ఇవాళ సిద్దిపేట జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరేట్, పోలీసు కమిషనరేట్, ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. సీఎం కేసీఆర్ ఆదివారం ఉదయం 1