అన్నివర్గాల సొంతం ‘నమస్తే తెలంగాణ’ తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక బంగారు తెలంగాణలో తనదైన పాత్ర ‘ధర్మగంట’తో అధికారుల అవినీతి బట్టబయలు విభిన్న కథనాలతో అందరి ముందుకు తెలంగాణ అస్తిత్వానికి ప్రతీక నేటితో పదే�
ఎఫ్డీసీ ఆదాయం పెంపునకు చర్యలుసీఎం కేసీఆర్ ఆలోచన మేరకు హరిత తెలంగాణకు కృషిఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి గజ్వేల్, జూన్ 5: పర్యావరణ పరిరక్షణతోపాటు ఆదాయం పెంచుకునే విధంగా అటవీ అభివృద్ధి సంస్�
పామాయిల్| కాళేశ్వరం జలాలతో రాష్ట్రంలోని భూ ఉపరితల సాగునీటి పరిమితి పెరిగిందని మంత్రి హరీశ్ రావు అన్నారు. పంజాబ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను తలదన్నేలా తెలంగాణలో ధాన్యం పండిందని చెప్పారు.
సిద్ధిపేట: వ్యాక్సిన్ల విషయంలో అమ్మ పెట్టదు, అడుక్కోనివ్వదనే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఢిల్లీ సర్కారు అనాలోచిత, అసందర్భ, తప్పుడు నిర్ణయాలతో దేశ, రాష్ట�
సిద్దిపేట : మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి సిద్దిపేటలో శుక్రవారం 23 మంది దివ్యాంగులకు స్కూటర్లను అందజేశారు. ఈ స్కూటర్లను తెలంగాణ వికలంగుల కోఆపరేటివ్ కార్పొరేషన్ (టీవీసీసీ) విరాళంగా ఇచ్చింది. ఈ
సిద్దిపేట : గ్రీన్ ఇండియా ఛాలెంజ్ను స్వీకరించిన రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు శుక్రవారం మొక్కలు నాటారు. గురువారం హరీశ్రావు జన్మదిన వేడుకను పురస్కరించుకుని మొక్కలు నాటాల్సిందిగ�
సిద్దిపేట : కొవిడ్-19 పాజిటివ్కు గురై హోం ఐసోలేషన్లో ఉన్న కానిస్టేబుల్ను ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (హైదరాబాద్ రేంజ్) స్టీఫెన్ రవీంద్ర గురువారం స్వయంగా వెళ్లి పరామర్శించారు. గజ్వేల్ పోలీస్ స్�
సిద్దిపేట : జిల్లాలోని దుద్దేడ వద్ద నిర్మించిన నూతన ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కాంప్లెక్స్ భవనం, పోలీస్ కమిషనరేట్ భవనాన్ని జూన్ రెండవ వారంలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రారంభించనున్నట్లు రాష్ట్
గజ్వేల్ ఏసీపీ | తెలంగాణ రాష్ట్ర 8వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా గజ్వేల్ ఏసీపీ నారాయణకు విధి నిర్వహణలో చేసిన సేవలకు గుర్తింపుగా తెలంగాణ ముఖ్యమంత్రి సర్వోన్నత సేవా పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
కల్పతరువు| అమరుల త్యాగాలు, ప్రజా పోరాటాలు ఫలితంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని మంత్రి హరీశ్ రావు అన్నారు. తెలంగాణ కోసం పదవులతోపాటు కేసీఆర్ తన ప్రాణాలను కూడా పణంగా పెట్టారని చెప్పా
సిద్దిపేట పోలీసు కమిషనర్ జోయల్ డెవిస్ సిద్దిపేట టౌన్, జూన్ 1 : అనవసరంగా ఎవరూ రోడ్లపై వచ్చి కరోనా బారిన పడొద్దని సిద్దిపేట పోలీసు కమిషనర్ జోయల్ డెవిస్ సూచించారు. లాక్డౌన్లో భాగంగా మంగళవారం క్షేత�
సిద్దిపేట కలెక్టరేట్, జూన్ 1 : అన్నదాతలు పండించిన మొత్తం ధాన్యాన్ని ప్రభుత్వ మద్దతు ధరతో కొంటున్న ఏకైక రాష్ట్రం మనదే అని ఆర్థిక మంత్రి హరీశ్రావు తెలిపారు. ఇప్పటికే జిల్లాలో 85శాతానికి పైగా ధాన్యాన్ని ర�
కొనుగోళ్లను వేగవంతం చేయాలి | జిల్లాలో ధాన్యం కొనుగోళ్లను మరింత వేగవంతం చేయాలని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు ఉన్నతాధికారులకు సూచించారు. సిద్దిపేట కలెక్టరేట్లో కలెక్టర్తోపాటు ఉన్నతాధికారులతో
వెదజల్లే పద్ధతి| వరిసాగులో రైతులు మూస పద్ధతికి స్వస్తి చెప్పాలని, ప్రత్యక్ష సాగువైపు నడవాలని మంత్రి హరీశ్ రావు పిలుపునిచ్చారు. వెద సాగు పద్ధతిలో పెట్టుబడులు తగ్గడంతోపాటు నాట్లకు సన్నద్ధత�