ఆపన్నహస్తం అందించిన హరీశ్ రావు | కరోనా బారినపడి పనికి వెళ్లలేక పస్తులుంటున్న తల్లీకుమారుడికి మంత్రి హరీశ్ రావు ఆపన్నహస్తం అందించారు. తన ప్రతినిధులను వారి వద్దకు పంపి కావాల్సినవి సమకూర్చారు. కష్టకాలం�
వంటేరు ప్రతాప్ రెడ్డి | కొండపోచమ్మ జలాశయంలోకి నీటిని విడుదల చేసి నేటికి ఏడాది పూర్తయిన సందర్భంగా ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి మర్కుక్ మండలంలోని కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టులో గోదావరి జలాలకు
మంత్రి హరీశ్| జిల్లాలోని నంగునూరు మండలంలో కొనసాగుతున్న కాలువలు, చెక్డ్యామ్ల నిర్మాణ పనులను మంత్రి హరీశ్ రావు పరిశీలించారు. నంగునూరు మండలంలోని ఖాతా గ్రామం ఎల్డీ-10లో సైఫాన్ కాలువ, చెక్ డ్యామ్ �
పల్లెప్రగతితో చిట్యాల గ్రామానికి కొత్త రూపు ఆహ్లాదకరంగా పల్లెప్రకృతి వనం అండర్గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం గల్లీగల్లీకి సీసీ రోడ్ల నిర్మాణం చేర్యాల, మే 26: పల్లె ప్రగతి కార్యక్రమంతో చిట్యాల రూపురేఖలు పూ�
‘తొలకరి’తో పచ్చిరొట్ట ఎరువుల తయారీకి రైతులు సన్నద్ధం రసాయనాలు, ఎరువులతో భూసారం కోల్పోయే ప్రమాదం పచ్చిరొట్ట ఎరువులతో భూమికి సత్తువ, అధిక దిగుబడులు 65 శాతం సబ్సిడీపై విత్తనాలు అందజేస్తున్న ప్రభుత్వం హుస్�
యాసంగిలో వెదజల్లే పద్ధతితో సత్ఫలితాలు పెట్టుబడి తక్కువ.. దిగుబడి ఎక్కువ వానాకాలంలో ఇంకా సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం విస్తృతంగా అవగాహన కల్పిస్తున్న వ్యవసాయ అధికారులు చాలా మంచి దిగుబడి సాధించామంటున్న
సిద్దిపేట టౌన్, మే 25 : లాక్డౌన్ కట్టుదిట్టంగా అమలవుతోంది. సడలింపు సమయానికి ముందుగానే పోలీసులు రంగంలోకి దిగుతున్నారు. 10 గంటల వరకు అందరూ ఇండ్లలోకి చేరుకునేలా చర్యలు తీసుకుంటున్నారు. నిబంధనలు అతిక్రమించ�
దుబ్బాక, మే 25 :కరోనా బాధితులకు ఆక్సిజన్ కొరత లేకుండా ముందస్తు చర్యగా దుబ్బాకలో రూ.75లక్షలతో ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటుకు మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఆక్సిజన్ కేంద్రం ఏ�
సిద్దిపేట టౌన్, మే 22 :కరోనాతో చనిపోతే చివరి చూపునకు నోచుకోని రోజులు ఇవి. నా.. అన్న వారు ఎందరూ ఉన్నా.. దగ్గరకు వెళ్లని విపత్కర పరిస్థితులు. అలాంటిది కులం, మతం, కనీసం పరిచయం కూడా కాదు కరోనాతో చనిపోయే వారికి మేము�
సిద్దిపేట యువకుడి వినూత్న ఆలోచన కరోనా బాధితులను ఉచితంగా దవాఖానకు తరలింపు సిద్దిపేట టౌన్, మే 20: కరోనా సోకినవారి వద్దకెళ్లేందుకే వణికిపోతుంటే.. వారిని ఉచితంగా దవాఖానకు తరలిస్తూ ఓ యువకుడు స్ఫూర్తిగా నిలుస�