కరోనా నేపథ్యంలో విరివిగా పండ్లు కొంటున్న జనం డిమాండ్తోపాటే.. మండుతున్న పండ్ల ధరలు పెరుగుతున్న ముప్పును అడ్డుకోవాలంటే రోగనిరోధక శక్తి తప్పనిసరి హైదరాబాద్, మే 10 (నమస్తే తెలంగాణ): బీ విటమిన్..సీ విటమిన్..�
అక్కన్నపేట/సిద్దిపేట కమాన్/నంగునూరు/చిన్నకోడూరు/సిద్దిపేట టౌన్/చేర్యాల/కోహెడ/సిద్దిపేట జోన్, మే 10 : అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ప్రభు త్వ ధ్యేయమని సిద్దిపేట మున్సిపల్ చైర్పర్సన్ కడవేర్గు మంజుల రా�
సీఎం కేసీఆర్| సిద్దిపేట మున్సిపల్ నూతన చైర్పర్సన్ కడవేర్గు మంజుల రాజనర్సు ప్రగతి భవన్లో మంత్రి హరీశ్ రావు ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ను వారి కుటుంబ సభ్యులతో కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు.
కరోనాతో ఎవరికి వారే ఇంట్లోనే మెడిటేషన్ తొగుట, మే 9: బిజీ ప్రపంచంలో క్షణం తీరిక లేక మానసిక ప్రశాంతతకు నోచుకోక రోగాలతో మదనపడుతున్న వారికి పిరమిడ్ ధ్యాన కేంద్రాలు ఎంతో ఉపశమనాన్ని కలిగిస్తున్నాయి. 2010లో తొగు
సేవే లక్ష్యంగా.. సిద్దిపేట ఫౌండేషన్సమాజ సేవలో సిద్దిపేట ఫౌండేషన్పేదలకు అండగా సేవా కార్యక్రమాలుప్రతి నెల రూ.60వేలు వెచ్చిస్తూ ముందుకు సిద్దిపేట టౌన్, మే 9 :సిద్దిపేట కీర్తిని దేశ విదేశాల్లో చాటుతూ క్షణం
కొమురవెల్లి/దుబ్బాక టౌన్/చేర్యాల, మే 9 : అన్ని మతాలను ప్రభుత్వం ఆదరిస్తున్నదని సర్పంచ్ ఎర్రవెల్లి రామ్మోహన్రావు అన్నారు. మండలంలోని చిట్యాల గ్రామంలో ముస్లింలకు రంజాన్ దుస్తులను ఆదివారం ఆయన పంపిణీ చేశ
రోడ్డు అభివృద్ధికి రూ. 3.81 కోట్లు మంజూరుపలు గ్రామాల ప్రజలకు తగ్గిన దూరభారందుంపలపల్లిలో సంబురాలు దుబ్బాక టౌన్, మే 9: ఎట్టకేలకు దుబ్బాక మున్సిపల్ పరిధలోని దుంపలపల్లి – మిరుదొడ్డి మండలం ధర్మారం (మెదక్ పీ�
108 కేంద్రాల్లో ఊపందుకున్న కొనుగోళ్లు హుస్నాబాద్ డివిజన్లో రికార్డు స్థాయిలో 75,584 ఎకరాల్లో వరి సాగు 15.11లక్షల క్వింటాళ్ల దిగుబడి అంచనా గతేడాది కంటే ఈ యాసంగిలో 9.34 లక్షల క్వింటాళ్ల వడ్ల అధిక దిగుబడి ఐదు మండలా�
గుర్తించిన కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు సిద్దిపేట అర్బన్, మే 8 : సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలోని మంగోల్లో చారిత్రక వస్తు, విశేషాలను గుర్తించినట్టు కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు శ్రీరామోజ�
హుస్నాబాద్, మే 8 : మా అమ్మ సుగుణ ప్రోత్సాహంతోనే డిగ్రీ పూర్తి చేశాను. కరీంనగర్లో పుట్టి పెరిగాను కాబట్టి నాకు కొంత సామాజిక అంశాలు అలవడ్డాయని చెప్పొచ్చు. మా అమ్మ నిత్యం అమ్మాయిలు ఎలా ఉండాలి… ఎలా ఇతరులతో మె
దుబ్బాక మున్సిపల్ చైర్పర్సన్ గన్నె వనితాభూంరెడ్డి దుబ్బాక, మే 8 :ఓ పక్క గృహిణిగా ఇద్దరు ఆడపిల్లలకు తల్లిగా సేవలందిస్తూ.. మరో ప్రజాప్రతినిధిగా ప్రజాసేవలో నిత్యం బిజీగా ఉంటూ తనకంటూ ప్రత్యేకత చాటుకుంటున
ఊరిని కాపాడేందుకు పోరాడిన వీరులు గుర్తించిన కొత్త తెలంగాణ చరిత్ర బృందం సిద్దిపేట అర్బన్, మే 7: సిద్దిపేటలోని పారుపల్లివీధి భోగేశ్వరాలయం వద్ద వీరగల్లు విగ్రహాలను గుర్తించినట్టు కొత్త తెలంగాణ చరిత్ర బృ�