పల్లెప్రగతితో చిట్యాల గ్రామానికి కొత్త రూపు ఆహ్లాదకరంగా పల్లెప్రకృతి వనం అండర్గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం గల్లీగల్లీకి సీసీ రోడ్ల నిర్మాణం చేర్యాల, మే 26: పల్లె ప్రగతి కార్యక్రమంతో చిట్యాల రూపురేఖలు పూ�
‘తొలకరి’తో పచ్చిరొట్ట ఎరువుల తయారీకి రైతులు సన్నద్ధం రసాయనాలు, ఎరువులతో భూసారం కోల్పోయే ప్రమాదం పచ్చిరొట్ట ఎరువులతో భూమికి సత్తువ, అధిక దిగుబడులు 65 శాతం సబ్సిడీపై విత్తనాలు అందజేస్తున్న ప్రభుత్వం హుస్�
యాసంగిలో వెదజల్లే పద్ధతితో సత్ఫలితాలు పెట్టుబడి తక్కువ.. దిగుబడి ఎక్కువ వానాకాలంలో ఇంకా సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం విస్తృతంగా అవగాహన కల్పిస్తున్న వ్యవసాయ అధికారులు చాలా మంచి దిగుబడి సాధించామంటున్న
సిద్దిపేట టౌన్, మే 25 : లాక్డౌన్ కట్టుదిట్టంగా అమలవుతోంది. సడలింపు సమయానికి ముందుగానే పోలీసులు రంగంలోకి దిగుతున్నారు. 10 గంటల వరకు అందరూ ఇండ్లలోకి చేరుకునేలా చర్యలు తీసుకుంటున్నారు. నిబంధనలు అతిక్రమించ�
దుబ్బాక, మే 25 :కరోనా బాధితులకు ఆక్సిజన్ కొరత లేకుండా ముందస్తు చర్యగా దుబ్బాకలో రూ.75లక్షలతో ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటుకు మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఆక్సిజన్ కేంద్రం ఏ�
సిద్దిపేట టౌన్, మే 22 :కరోనాతో చనిపోతే చివరి చూపునకు నోచుకోని రోజులు ఇవి. నా.. అన్న వారు ఎందరూ ఉన్నా.. దగ్గరకు వెళ్లని విపత్కర పరిస్థితులు. అలాంటిది కులం, మతం, కనీసం పరిచయం కూడా కాదు కరోనాతో చనిపోయే వారికి మేము�
సిద్దిపేట యువకుడి వినూత్న ఆలోచన కరోనా బాధితులను ఉచితంగా దవాఖానకు తరలింపు సిద్దిపేట టౌన్, మే 20: కరోనా సోకినవారి వద్దకెళ్లేందుకే వణికిపోతుంటే.. వారిని ఉచితంగా దవాఖానకు తరలిస్తూ ఓ యువకుడు స్ఫూర్తిగా నిలుస�
హుస్నాబాద్ డివిజన్లోని ఆరు మండలాల్లో 7.34 లక్షల క్వింటాళ్ల వడ్ల్ల కొనుగోలు 108 కేంద్రాల్లో ధాన్యం విక్రయించిన 13,221మంది రైతులు కోహెడ మండలంలో 1.92 లక్షల క్వింటాళ్లు హుస్నాబాద్, మే 19 : డివిజన్ పరిధిలో ధాన్యం కొన�