కొమురవెల్లి/దుబ్బాక టౌన్/చేర్యాల, మే 9 : అన్ని మతాలను ప్రభుత్వం ఆదరిస్తున్నదని సర్పంచ్ ఎర్రవెల్లి రామ్మోహన్రావు అన్నారు. మండలంలోని చిట్యాల గ్రామంలో ముస్లింలకు రంజాన్ దుస్తులను ఆదివారం ఆయన పంపిణీ చేశ
రోడ్డు అభివృద్ధికి రూ. 3.81 కోట్లు మంజూరుపలు గ్రామాల ప్రజలకు తగ్గిన దూరభారందుంపలపల్లిలో సంబురాలు దుబ్బాక టౌన్, మే 9: ఎట్టకేలకు దుబ్బాక మున్సిపల్ పరిధలోని దుంపలపల్లి – మిరుదొడ్డి మండలం ధర్మారం (మెదక్ పీ�
108 కేంద్రాల్లో ఊపందుకున్న కొనుగోళ్లు హుస్నాబాద్ డివిజన్లో రికార్డు స్థాయిలో 75,584 ఎకరాల్లో వరి సాగు 15.11లక్షల క్వింటాళ్ల దిగుబడి అంచనా గతేడాది కంటే ఈ యాసంగిలో 9.34 లక్షల క్వింటాళ్ల వడ్ల అధిక దిగుబడి ఐదు మండలా�
గుర్తించిన కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు సిద్దిపేట అర్బన్, మే 8 : సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలోని మంగోల్లో చారిత్రక వస్తు, విశేషాలను గుర్తించినట్టు కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు శ్రీరామోజ�
హుస్నాబాద్, మే 8 : మా అమ్మ సుగుణ ప్రోత్సాహంతోనే డిగ్రీ పూర్తి చేశాను. కరీంనగర్లో పుట్టి పెరిగాను కాబట్టి నాకు కొంత సామాజిక అంశాలు అలవడ్డాయని చెప్పొచ్చు. మా అమ్మ నిత్యం అమ్మాయిలు ఎలా ఉండాలి… ఎలా ఇతరులతో మె
దుబ్బాక మున్సిపల్ చైర్పర్సన్ గన్నె వనితాభూంరెడ్డి దుబ్బాక, మే 8 :ఓ పక్క గృహిణిగా ఇద్దరు ఆడపిల్లలకు తల్లిగా సేవలందిస్తూ.. మరో ప్రజాప్రతినిధిగా ప్రజాసేవలో నిత్యం బిజీగా ఉంటూ తనకంటూ ప్రత్యేకత చాటుకుంటున
ఊరిని కాపాడేందుకు పోరాడిన వీరులు గుర్తించిన కొత్త తెలంగాణ చరిత్ర బృందం సిద్దిపేట అర్బన్, మే 7: సిద్దిపేటలోని పారుపల్లివీధి భోగేశ్వరాలయం వద్ద వీరగల్లు విగ్రహాలను గుర్తించినట్టు కొత్త తెలంగాణ చరిత్ర బృ�
నేటి నుంచి సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా 666 బృందాలతో సర్వే బాధితులకు మెరుగైన చికిత్స అందించాలి కొవిడ్ బాధితులకు మనోధైర్యాన్ని నింపండి ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు సిద్దిపేట కలెక్టరేట్లో టెలీకాన్ఫరెన్
ధూళిమిట్ట, మే 7 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటి ఆరోగ్య సర్వే మండల కేంద్రంతో పాటు కూటిగల్ గ్రామంలో శుక్రవారం ఆయా గ్రామాల సర్పంచ్ దీపిక వేణుగోపాల్రెడ్డి, బాలమణి బాలకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహ
మీ వార్డు ప్రజలను సొంత మనుషుల్లా చూసుకోవాలి మీ వార్డుకు సారథులు.. ప్రజలకు మాకు మధ్య వారధులు ఆదర్శ కౌన్సిలర్లుగా పేరు తెచ్చుకోవాలి నూతన మున్సిపల్ కౌన్సిలర్లకు దిశానిర్దేశం చేసిన ఆర్థిక శాఖ మంత్రి హరీశ్�
సిద్దిపేట టౌన్, మే 7 : మూడు వారాలు ప్రజలందరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని సిద్దిపేట సీపీ జోయల్ డెవిస్ అన్నారు. కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో శుక్రవారం ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. �