జోరుగా ఓటింగ్| రాష్ట్రంలో మినీ పురపోరు ఎన్నికల ఓటింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నది. ఉదయాన్నే పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. అయితే మున్సిపాలిటీల్లో జోరుగా ఓటి�
పోలింగ్| మినీ పురపోరు ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నది. ఉదయం 7 గంటలకు ఓటింగ్ ప్రారంభమైంది. ఉదయన్నే ప్రజలు పోలింగ్ కేంద్రాలకు భారీ సంఖ్యలో చేరుకున్నారు. కరోనా నిబంధనలు
పురపోరు| మినీ పురపోరు ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నది. పోలింగ్ సందర్భంగా పలువురు ప్రముఖులు తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఖమ్మం కార్పొరేషన్ 20 డివిజన్లో మంత్రి పువ్వాడ అజయ్ కుటుంబ
పోలింగ్| రాష్ట్రంలోని రెండు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీలకు జరుగుతున్న ఎన్నికల పోలింగ్ ప్రారంభమయ్యింది. ఇందులో గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లు, సిద్దిపేట, అచ్చంపేట, జడ్చర్ల, నకిరేకల్, కొత్తూ
తెలంగాణ దశదిశ మార్చిన గులాబీ పార్టీ ఉద్యమాలకు పుట్టినిల్లు ఉమ్మడి మెదక్ జిల్లా ఉద్యమనేతకే సీఎంగా రెండు సార్లు పట్టం కట్టిన ప్రజలు సీఎం కేసీఆర్ పాలన యావత్తు దేశానికే ఆదర్శం ప్రతీ ఎన్నికల్లో విజయదుందు
అన్నం పెట్టిన చేయిని కాపాడుకోండి నిరుపేదలకు అండగా ఉన్న పార్టీ టీఆర్ఎస్ పెట్రో, డీజిల్, గ్యాస్ ధరలు పెంచినందుకు బీజేపీకి ఓటు వేయాలా..? సిద్దిపేట అర్బన్/ సిద్దిపేట జోన్, ఏప్రిల్ 26: అన్నం పెట్టిన చేయిన�
సిద్దిపేట కమాన్, ఏప్రిల్ 26: మున్సిపల్ ఎన్నికల్లో ప్రొసీడింగ్ ఆఫీసర్లు, అసిస్టెంట్ ప్రొసీడింగ్ ఆఫీసర్లు జాగ్రత్తగా వ్యవహరించాలని ఎన్నికల అబ్జర్వర్ వాసం వెంకటేశ్వర్లు సూచించారు. సోమవారం సిద్దిపే
సిద్దిపేట అర్బన్/సిద్దిపేట జోన్, ఏప్రిల్ 26: నిత్యం ప్రజల మధ్య ఉండే టీఆర్ఎస్ నాయకులకే ప్రజలు పట్టం కట్టాలని టీఆర్ఎస్ అభ్యర్థులు కోరారు. ఈ మేరకు సోమవారం ఆయా వార్డుల్లో అభ్యర్థులు జోరుగా ప్రచారం నిర్
బీజేపీకి ఓటు| కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి ఎందుకు ఓటెయ్యాలని మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచినందుకా లేక బీడీ కార్మికులను జీఎస్టీ పరిధిలోకి తెచ్చినందుకా అని ఆ పార్టీ నే
సిద్దిపేట : వ్యాక్సిన్ టీకా ఓ రక్షణ కవచంగా పనిచేస్తుందని.. టీకాపై నిర్లక్ష్యం తగదని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో శుక్రవారం సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కళ
సిద్దిపేట : బీజేపీకి ఎదురుదెబ్బ. సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల ముంగిట బీజేపీకి చెందిన ఇద్దరు ముఖ్య నాయకులు అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు సమక్షంలో బీజేపీ పట్టణ ఉపాధ�
సిద్దిపేట కమిషనరేట్లో అందుబాటులోకి వేధింపులకు గురయ్యే మహిళలు ఫిర్యాదు చేయాలి పోలీసు కమిషనర్ జోయల్ డెవిస్ సిద్దిపేట టౌన్, ఏప్రిల్ 19: మహిళల భద్రత, రక్షణకు తెలంగాణ సర్కారు అనేక సంస్కరణలు తీసుకొచ్చిం
మద్దతు ధర ఇచ్చేందుకే కొనుగోలు కేంద్రాల ఏర్పాటు మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి చేగుంట, దుబ్బాక మండలాల పరిధిలో కేంద్రాలను ప్రారంభించిన ఎంపీ 26 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కుల అందజేత చేగుంట/దుబ�