సొంత స్థలంలో ఇండ్లు కట్టుకునే వారికి బడ్జెట్లో నిధులు కేటాయింపుఅభివృద్ధ్దికి మారుపేరు సిద్దిపేటమంత్రులు హరీశ్రావు, కొప్పుల ఈశ్వర్516 మంది దివ్యాంగులకు ఉపకరణాలు అందజేతసిద్దిపేట పట్టణ ప్రగతి నివేది�
నేడు అలుగుపారే అవకాశంరెండు రోజుల్లో రెండు మీటర్లమేర చేరిన జలాలుతరలివస్తున్న గోదారమ్మ మురిసిపోతున్న ఆయకట్టు రైతులు వెల్దుర్తి, ఏప్రిల్ 14: మెదక్ జిల్లా మాసాయిపేట మండల పరిధిలోని హకీంపేట గ్రామశివారులో �
అంబేద్కర్ బాటలో సీఎం కేసీఆర్ పయనంరూ.130 కోట్లతో అతి పెద్ద విగ్రహం ఏర్పాటుసొంతస్థలంలో ఇల్లు కట్టుకునేందుకు నిధులు గజ్వేల్ రూరల్, ఏప్రిల్14: దళిత నిరుద్యోగుల అభున్నతి కోసమే రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్�
అంబేద్కర్| అక్షరాన్ని ఆయుధంగా మలిచి జ్ఞానాన్ని ప్రపంచ ఎల్లలు దాటించిన మహోన్నతమూర్తి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఆయన నేతృత్వంలో రూపొందిన పటిష్ట రాజ్యాగం వల్లే దేశం సుస్థిరంగ�
సిద్దిపేట టౌన్, ఏప్రిల్ 13 : పంచభూతాల్లో ఒకటి నిప్పు.. మనిషి జీవితం అగ్నితో ముడిపడి ఉంది. ఎంత ఉపయోగపడుతుందో.. నిర్లక్ష్యం.. అజాగ్రత్తగా ఉంటే జీవితాలు బుగ్గిపాలవుతాయి. తరుచూ ఏదో ఒక చోట అగ్ని ప్రమాదం జరిగిందన�
గూడు లేని నిరుపేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు కొత్త సంవత్సరంలో పట్టు వస్ర్తాలతో ఇండ్ల పట్టాలు అందిస్తున్నాం విపంచి ఆడిటోరియంలో 232 మందికి ఇండ్ల పట్టాల పంపిణీలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు సిద్దిప
రేపటితో ముగియనున్న ప్రస్తుత పాలకవర్గ పదవీకాలం మున్సిపాలిటీలో 34 నుంచి 43కు వార్డుల పెంపు నేడు వార్డుల వారీగా తుది ఓటరు జాబితా విడుదల రెండు రోజుల్లో వార్డుల వారీగా రిజర్వేషన్లు ఖరారయ్యే అవకాశం సిద్దిపేట, ఏ
సిద్దిపేటలోని కోమటి చెరువుపై లేక్ ఫెస్టివల్ జరుగుతోంది. ఈ ఫెస్టివల్ సందర్భంగా కోమటి చెరువు మధ్యలో ఏర్పాటు చేసిన మ్యూజిక్ ఫౌంటైన్ను మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. 15 నిమిషాల పాటు చెరువు మధ
సిద్దిపేట : సీఎంఆర్ఎఫ్, కల్యాణలక్ష్మి లబ్దిదారులకు మంత్రి హరీశ్రావు మంగళవారం చెక్కులను పంపిణీ చేశారు. సిద్దిపేటలో జరిగిన కార్యక్రమంలో 240 మంది లబ్దిదారులకు రూ.85.82 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను హ
సిద్దిపేట : ఈ ప్లవ నామ సంవత్సరం వస్తు వస్తూనే సిద్దిపేటలోని నిరుపేదల జీవితాల్లో సంతోషాలను తీసుకువచ్చింది. సిద్దిపేటలో ఏన్నో ఏళ్లుగా అద్దె ఇళ్లలో నివసిస్తున్న 232 మంది నిరుపేద కుటుంబాలకు మంత్రి హరీశ్రావ�
చేర్యాల, ఏప్రిల్ 12: సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి శ్రీమల్లికార్జున స్వామి వారి బ్రహ్మోత్సవాల ముగిం పు సందర్భంగా అగ్నిగుండాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం వేకువజాము