రోజురోజుకూ పెరుగుతున్న సందర్శకులు పారామోటరింగ్ ద్వారా విహంగ వీక్షణానికి అవకాశం ఆకాశం నుంచి ప్రాజెక్టు అందాలను ఆస్వాదిస్తున్న పర్యాటకులు గజ్వేల్ నియోజకవర్గంలోని కొండపోచమ్మ సాగర్ పర్యాటకులను విశే
పరిశుభ్రతపై తరగతుల బోధన వ్యర్థ పదార్థాలతో ప్రహరీ నిర్మాణం బెంగళూరు తర్వాత సిద్దిపేటలో ఏర్పాటు సిద్దిపేట జోన్, ఏప్రిల్ 10: బడి అనగానే మనకు గుర్తుకు వచ్చేది పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పే ఆలయం అనుకుంటాం
వర్గల్, ఏప్రిల్10 : కొండపోచమ్మ సాగర్ నుంచి సంగారెడ్డి కెనాల్ ద్వారా గోదావరి జలాలు ఐదోరోజూ శనివారం పరుగులు తీశాయి. ఈ ఐదు రోజుల్లో సిద్దిపేట జిల్లా వర్గల్ మండలంలోని నాలుగు చెరువులను గంగమ్మ నింపింది. అప�
సిద్దిపేట : జిల్లా కేంద్రమైన సిద్దిపేట గాంధీ పార్కులో సిద్దిపేట తొలి శాసన సభ్యుడు ఎడ్ల గురువారెడ్డి విగ్రహాన్ని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీ హరీశ్ రావు శనివారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ
సిద్దిపేట జోన్ : సిద్దిపేట మున్సిపాలిటీని ఐదేండ్ల కాలం లో అందరి సహకారంతో దేశానికే ఆదర్శంగా నిలిపామని ఆర్థిక మంత్రి హరీశ్రావు అన్నారు. శుక్రవారం సిద్దిపేట మున్సిపల్ ప్రత్యేక బడ్జెట్ 2021-22 మున్సిపల్ చ�
సిద్దిపేట టౌన్, ఏప్రిల్ 9 : కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని డీజీపీ మహేందర్రెడ్డి సూచించారు.శుక్రవారం పోలీసులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దిశానిర్దేశం చేశారు. ఈ స�
అపర భగీరథుడు సీఎం కేసీఆర్ కల సాకారమైంది. ఎక్కడో ఉన్న గోదారమ్మను కొండపోచమ్మ సాగర్కు తీసుకువచ్చి, అక్కడి నుంచి సంగారెడ్డి కెనాల్ ద్వారా హల్దీవాగుకు, అక్కడి నుంచి మంజీరా నది మీదుగా నిజాంసాగర్ ప్రాజెక్�
గజ్వేల్ అర్బన్, ఏప్రిల్ 9: గజ్వేల్ జిల్లా దవాఖాన నిర్వహణ బాగుందని కాయకల్ప కేంద్ర బృందం కితాబు ఇచ్చింది. ముఖ్య పరిశీలకుడు డాక్టర్ తిరుపతి ఆధ్వర్యంలో కాయకల్ప కేంద్రం బృందం శుక్రవారం గజ్వేల్ జిల్లా ద�
టిప్పర్ బోల్తా .. 18 మందికి గాయాలు | కూలీలతో వెళ్తున్న టిప్పర్ అదుపుతప్పి బోల్తాపడటంతో 18 మందికి గాయాలయ్యాయి. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం దాచారం వద్ద శుక్రవారం సాయంత్రం ఈ దుర్ఘటన జరిగింది.
మంత్రి హరీశ్ రావు | సిద్దిపేట మున్సిపాలటీ పరిధిలోని లింగారెడ్డిపల్లిలో ‘సుడా’ ఆధ్వర్యంలో రూ.9.75 లక్షలతో ఏర్పాటు చేసిన ఓపెన్జిమ్ను ఆర్థిక శాఖ హరీశ్ రావు శుక్రవారం ప్రారంభించారు.
ప్రశాంత్నగర్, ఏప్రిల్ 8 : ప్రజలకు ఆరోగ్యం.. ఆహ్లాదం రెండూ ముఖ్యమేనని మంత్రి హరీశ్రావు అన్నారు. ఇప్పటికే సిద్దిపేటను అభివృద్ధికి చిరునామాగా.. ఆదర్శంగా నిలిపామని, కోమటి చెరువుపై అన్ని వసతులతో నెక్లెస్ �
సిద్దిపేట : జిల్లా కేంద్రమైన సిద్దిపేట కోమటి చెరువుపై నెక్లెస్ రోడ్డును ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డితో కలిసి రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ.. అభివృ