సిద్దిపేట టౌన్, ఏప్రిల్ 9 : కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని డీజీపీ మహేందర్రెడ్డి సూచించారు.శుక్రవారం పోలీసులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దిశానిర్దేశం చేశారు. ఈ స�
అపర భగీరథుడు సీఎం కేసీఆర్ కల సాకారమైంది. ఎక్కడో ఉన్న గోదారమ్మను కొండపోచమ్మ సాగర్కు తీసుకువచ్చి, అక్కడి నుంచి సంగారెడ్డి కెనాల్ ద్వారా హల్దీవాగుకు, అక్కడి నుంచి మంజీరా నది మీదుగా నిజాంసాగర్ ప్రాజెక్�
గజ్వేల్ అర్బన్, ఏప్రిల్ 9: గజ్వేల్ జిల్లా దవాఖాన నిర్వహణ బాగుందని కాయకల్ప కేంద్ర బృందం కితాబు ఇచ్చింది. ముఖ్య పరిశీలకుడు డాక్టర్ తిరుపతి ఆధ్వర్యంలో కాయకల్ప కేంద్రం బృందం శుక్రవారం గజ్వేల్ జిల్లా ద�
టిప్పర్ బోల్తా .. 18 మందికి గాయాలు | కూలీలతో వెళ్తున్న టిప్పర్ అదుపుతప్పి బోల్తాపడటంతో 18 మందికి గాయాలయ్యాయి. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం దాచారం వద్ద శుక్రవారం సాయంత్రం ఈ దుర్ఘటన జరిగింది.
మంత్రి హరీశ్ రావు | సిద్దిపేట మున్సిపాలటీ పరిధిలోని లింగారెడ్డిపల్లిలో ‘సుడా’ ఆధ్వర్యంలో రూ.9.75 లక్షలతో ఏర్పాటు చేసిన ఓపెన్జిమ్ను ఆర్థిక శాఖ హరీశ్ రావు శుక్రవారం ప్రారంభించారు.
ప్రశాంత్నగర్, ఏప్రిల్ 8 : ప్రజలకు ఆరోగ్యం.. ఆహ్లాదం రెండూ ముఖ్యమేనని మంత్రి హరీశ్రావు అన్నారు. ఇప్పటికే సిద్దిపేటను అభివృద్ధికి చిరునామాగా.. ఆదర్శంగా నిలిపామని, కోమటి చెరువుపై అన్ని వసతులతో నెక్లెస్ �
సిద్దిపేట : జిల్లా కేంద్రమైన సిద్దిపేట కోమటి చెరువుపై నెక్లెస్ రోడ్డును ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డితో కలిసి రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ.. అభివృ
ఎన్నికల నిర్వహణ సజావుగా జరిగేలా చూడాలి సాధారణ ఎన్నికల నియమావళే వర్తిస్తుంది ఏప్రిల్ 11న తుది ఓటర్ జాబితా ప్రచురించాలి ఏప్రిల్ 14న పోలింగ్ స్టేషన్ల తుది జాబితా కొవిడ్ నిబంధనలను పాటించాలి రాష్ట్ర ఎన్�
జగదేవ్పూర్, ఏప్రిల్ 7 : గ్రామపంచాయతీ ఉప ఎన్నికలు సజావుగా, శాంతియుతంగా నిర్వహించడానికి రాజకీయ పార్టీలు సహకరించాలని ఎంపీడీవో మల్లికార్జున్ కోరారు. బుధవారం మండల కార్యాలయంలో ఆయా పార్టీల నాయకులు, ప్రజాప్
జలాలతో నిండుతున్న చెరువులు, కుంటలు బంధంచెరువు వద్ద గోదారమ్మకు పూజలు ‘బంధం’ నుంచి పరుగుపరుగునా పెద్ద చెరువుకు.. చెరువులు, కుంటలు, కెనాళ్ల వద్ద యువకుల సందడి గజ్వేల్ అర్బన్/వర్గల్/మర్కూక్, ఏప్రిల్7: ‘గల�
సిద్దిపేట అర్బన్, ఏప్రిల్ 7 : కొవిడ్ లక్షణాలు ఉన్న వారిని ప్రత్యేకంగా పర్యవేక్షణ చేసి, జిల్లాలో కొవిడ్ మరణాలు లేకుండా చూడాలని వైద్యాధికారులను జిల్లా కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి ఆదేశించారు. సిద్దిపే�