రేపటితో ముగియనున్న ప్రస్తుత పాలకవర్గ పదవీకాలం మున్సిపాలిటీలో 34 నుంచి 43కు వార్డుల పెంపు నేడు వార్డుల వారీగా తుది ఓటరు జాబితా విడుదల రెండు రోజుల్లో వార్డుల వారీగా రిజర్వేషన్లు ఖరారయ్యే అవకాశం సిద్దిపేట, ఏ
సిద్దిపేటలోని కోమటి చెరువుపై లేక్ ఫెస్టివల్ జరుగుతోంది. ఈ ఫెస్టివల్ సందర్భంగా కోమటి చెరువు మధ్యలో ఏర్పాటు చేసిన మ్యూజిక్ ఫౌంటైన్ను మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. 15 నిమిషాల పాటు చెరువు మధ
సిద్దిపేట : సీఎంఆర్ఎఫ్, కల్యాణలక్ష్మి లబ్దిదారులకు మంత్రి హరీశ్రావు మంగళవారం చెక్కులను పంపిణీ చేశారు. సిద్దిపేటలో జరిగిన కార్యక్రమంలో 240 మంది లబ్దిదారులకు రూ.85.82 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను హ
సిద్దిపేట : ఈ ప్లవ నామ సంవత్సరం వస్తు వస్తూనే సిద్దిపేటలోని నిరుపేదల జీవితాల్లో సంతోషాలను తీసుకువచ్చింది. సిద్దిపేటలో ఏన్నో ఏళ్లుగా అద్దె ఇళ్లలో నివసిస్తున్న 232 మంది నిరుపేద కుటుంబాలకు మంత్రి హరీశ్రావ�
చేర్యాల, ఏప్రిల్ 12: సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి శ్రీమల్లికార్జున స్వామి వారి బ్రహ్మోత్సవాల ముగిం పు సందర్భంగా అగ్నిగుండాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం వేకువజాము
ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన మంత్రి | సిద్దిపేట మున్సిపాలిటీ పరిధిలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన లబ్ధిదారులకు స్థానిక కొండా భూదేవి గార్డెన్స్లో సోమవారం మంత్రి హరీశ్ రావు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు.
కొమురవెల్లి మల్లన్న| రాష్ట్రంలో ప్రముఖ క్షేత్రమైన కొమురవెల్లి మల్లన్న బ్రహ్మోత్సవాలు నిరాడంబరంగా ముగిశాయి. కరోనా నేపథ్యంలో భక్తులు లేకుండానే కొమురవెల్లి ఆలయంలో అగ్నిగుండాల కార్యక్రమాన్ని నిర్వహించ�
ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్రావు సిద్దిపేట జోన్, ఏప్రిల్ 11: ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు దక్షిణ భారత దేశంలో మొట్టమొదటగా స్వచ్ఛ బడిని సిద్దిపేటలో ఏర్పాటు చేశామని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన�
మిద్దెలపై కూరగాయలు పండించాలి పిల్లలతో పాటు పెద్దలకు కూడా పాఠాలు చెప్పే స్వచ్ఛ బడి డిజిటల్ ప్రొజెక్టర్ సహాయంతో స్వచ్ఛత తరగతులు నూతన ఒరవడికి ‘సిద్దిపేట’ శ్రీకారం రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు స
వైభవంగా నాచగరి లక్ష్మీనృసింహస్వామి రథోత్సవం పోటెత్తిన భక్తజనం దేవతామూర్తులను దర్శించుకున్న ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు, ఇతరులు వర్గల్, ఏప్రిల్ 11: మహావిష్ణువు నాలుగో అవతారమైన నాచగిరి లక్ష్మీనృసింహస
సీఎం కేసీఆర్ కృషితోనే వేసవిలో గోదావరి ప్రవాహం ఆడబిడ్డలు బిందె పట్టుకొని నీళ్లుమోసేకాలం పోయింది ప్రతిపక్షాల తిట్లే మాకు దీవెనలు ఇక తెలంగాణ సస్యశ్యామలమే.. ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు వెల్లడి నాచారం వద్
సిద్దిపేట : జిల్లాలోని తోగుట మండలంలో ఆదివారం విషాద సంఘటన చోటుచేసుకుంది. మండలంలోని జప్తిలింగారెడ్డిపల్లి గ్రామంలో ఓ వ్యక్తి చెరువులో మునిగి చనిపోయాడు. చేపల వేటకు వెళ్లిన గ్రామానికి చెందిన గుమ్ముల కనకయ్�