ఎన్నికల నిర్వహణ సజావుగా జరిగేలా చూడాలి సాధారణ ఎన్నికల నియమావళే వర్తిస్తుంది ఏప్రిల్ 11న తుది ఓటర్ జాబితా ప్రచురించాలి ఏప్రిల్ 14న పోలింగ్ స్టేషన్ల తుది జాబితా కొవిడ్ నిబంధనలను పాటించాలి రాష్ట్ర ఎన్�
జగదేవ్పూర్, ఏప్రిల్ 7 : గ్రామపంచాయతీ ఉప ఎన్నికలు సజావుగా, శాంతియుతంగా నిర్వహించడానికి రాజకీయ పార్టీలు సహకరించాలని ఎంపీడీవో మల్లికార్జున్ కోరారు. బుధవారం మండల కార్యాలయంలో ఆయా పార్టీల నాయకులు, ప్రజాప్
జలాలతో నిండుతున్న చెరువులు, కుంటలు బంధంచెరువు వద్ద గోదారమ్మకు పూజలు ‘బంధం’ నుంచి పరుగుపరుగునా పెద్ద చెరువుకు.. చెరువులు, కుంటలు, కెనాళ్ల వద్ద యువకుల సందడి గజ్వేల్ అర్బన్/వర్గల్/మర్కూక్, ఏప్రిల్7: ‘గల�
సిద్దిపేట అర్బన్, ఏప్రిల్ 7 : కొవిడ్ లక్షణాలు ఉన్న వారిని ప్రత్యేకంగా పర్యవేక్షణ చేసి, జిల్లాలో కొవిడ్ మరణాలు లేకుండా చూడాలని వైద్యాధికారులను జిల్లా కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి ఆదేశించారు. సిద్దిపే�
రూ.3.30 కోట్లతో ఆధునిక హంగులతోలైబ్రరీ నిర్మాణం జిల్లా కేంద్ర గ్రంథాలయానికి వేముగంటి నర్సింహాచార్యులు పేరు త్వరలో 50 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఉద్యోగార్థుల కోసం నిపుణులచే ప్రత్యేక శిక్షణ రాష్ట్ర ఆర్థిక మం�
హల్దీ వాగుకు గోదావరి జలాల విడుదల ఓ అద్భుత ఘట్టం వేలాది ఎకరాల పంటలకు కీలక దశలో అందివస్తున్న గోదావరి జలాలు సీఎం కేసీఆర్ గొప్ప నిర్ణయంపై ఉమ్మడి జిల్లా రైతుల్లో సంతోషం నేడు గోదావరి జలాల విడుదల గజ్వేల్ అర్�
కాళేశ్వర ప్రాజెక్టు | కాళేశ్వర ప్రాజెక్టు ప్రస్థానంలో మంగళవారం మరో చారిత్రక ఘట్టం ఆవిష్కృతం కాబోతున్నది. కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి సంగారెడ్డి కాల్వలో
నేడు ఆవిష్కృతం కానున్నచారిత్రక ఘట్టం నదికి కొత్త నడక నేర్పే అపురూప గడిలివి.. మండుటెండల్లో నేడు హల్దీవాగుకు, మంజీర నుంచి నిజాంసాగర్కు గోదావరి జలాలు విలేకరుల సమావేశంలో మంత్రి హరీశ్రావు గజ్వేల్ అర్బన్�
సిద్దిపేట జోన్, ఏప్రిల్ 5 : సిద్దిపేట పట్టణాన్ని నాది అని గర్వంగా చెప్పుకునే విధంగా చేసే బాధ్యత నాది అని, తడి,పొడి హానికర చెత్తను వేర్వేరుగా చేసి ఇచ్చి పట్టణాన్ని పరిశుభ్రంగా నిలుపడంలో మీవంతు సహకారం అంద�
జగ్జీవన్ రామ్ | అట్టడుగు వర్గాల అభివృద్ధి కోసం నిరంతరం పోరాడిన గొప్ప వ్యక్తి బాబు జగ్జీవన్ రామ్ అని, దేశానికి ఆయన చేసిన సేవలు ఆదర్శనీయమని మంత్రి హరీశ్ రావు అన్నారు. దళితుల అభ్యున్నతికి జగ్జీవన్ రామ్ ఎనల
కొండపోచమ్మ సాగర్ | గజ్వేల్ నియోజకవర్గంలోని మర్కూక్లో నిర్మించిన కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ అద్భుతంగా ఉందని రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ రాజేశ్వర్రావు అన్నారు.