బంధం చెరువు నుంచి ఖాన్ చెరువు వరకు ప్రత్యేక కాలువ నిర్మాణం సంగారెడ్డి కాలువ నుంచి హరిద్రా నదికి అనుసంధానం ‘నిజాంసాగర్’ వరకు పరుగులు తీయనున్న కాళేశ్వరం ఎత్తిపోతల నీరు ఉమ్మడి మెదక్ జిల్లాకు బహుళ ప్ర�
పల్లెప్రగతితో మారిన గ్రామ రూపు రేఖలు అందుబాటులోకి డంపింగ్యార్డు, పల్లెప్రకృతి వనం వీధివీధినా సీసీరోడ్ల నిర్మాణాలు, డ్రైనేజీల నిర్మాణం ఇంటింటా చెత్త సేకరణతో పరిసరాలు పరిశుభ్రం రోడ్లకు ఇరువైపులా ఏపు�
నిన్నటివరకు పిచ్చిచెట్లతో దర్శనమిచ్చే శ్మశాన వాటికలోనే అంతిమసంస్కారాలు నిర్వహించేవారు. నిధుల కేటాయింపులేక అభివృద్ధి పరిచే వారు కానరాక సమస్యల మధ్య దహన సంస్కారాలు సాగేవి. ఇలా పిచ్చిచెట్లకు నిలయమైన ప్ర�
సిద్దిపేట కలెక్టరేట్, మార్చి 30 :ఈ సీజన్కు సంబంధించి ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి ఆదేశించారు. మంగళవారం సిద్దిపేట కలెక్టరేట్లో అ�
సిద్దిపేట టౌన్, మార్చి 30 :పెండింగ్లో ఉన్న కేసులను త్వరితగతిన చేధించాలని డీజీపీ మహేందర్రెడ్డి పోలీసు అధికారులకు సూచించారు. పెండింగ్ కేసులపై మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన
‘తెలంగాణ ప్రాంత కళాకారులు, యాస, భాషలతో రూపొందుతున్న చిత్రమిది. సిద్దిపేటలోనే షూటింగ్ మొత్తం జరపాలని చిత్రబృందం నిర్ణయించడం అభినందనీయం’ అని అన్నారు ఆర్థిక శాఖ మంత్రి హరీష్రావు. ‘వెంకీ పింకీ జంప్’ చి
సాగుచేసే వారికి ఆర్థికాభివృద్ధి పరంగా ఉజ్వల భవిష్యత్తుఎకరాకు రూ.30 వేల ప్రోత్సాహం అందిస్తాం..వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డిఆయిల్పామ్ సాగులో సిద్దిపేట అగ్రస్థానంలోనిలవాలినర్మెట వద్ద ఫ
బెజ్జంకి, మార్చి 28: ఇల్లు లేని నిరుపేద కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. మండలంలోని మూడు గ్రామాల్లో ఇండ్
విమర్శకుల నోళ్లు మూయించిన ఘనత కేసీఆర్దేకూడవెల్లికి గోదావరి జలాలు రావడం మరిచిపోలేని సంఘటనమండుటెండల్లో ఇదో కొత్త అనుభూతిమెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డిదుబ్బాక, మార్చి 28 : మండుటెండల్లో కూడవెల్లి వాగు
సిద్దిపేట : ఆయిల్ పామ్ సాగుతో రైతన్నలకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. ఉద్యాన, ఆయిల్ఫెడ్ ఆధ్వర్యంలో ఆయిల్ పామ్ సాగుపై సిద్దిపేటలో ఆదివారం రైతులకు అవగాహన సద�
సిద్దిపేట : జిల్లాలోని నర్మెట్ట వద్ద పామ్ ఆయిల్ కర్మాగారం స్థాపించనున్నట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి తెలిపారు. ఆదివారం సిద్దిపేట పర్యటనలో ఉన్న మంత్రి ఈ సందర్భంగా మాట్ల�