రూ.3.30 కోట్లతో ఆధునిక హంగులతోలైబ్రరీ నిర్మాణం జిల్లా కేంద్ర గ్రంథాలయానికి వేముగంటి నర్సింహాచార్యులు పేరు త్వరలో 50 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఉద్యోగార్థుల కోసం నిపుణులచే ప్రత్యేక శిక్షణ రాష్ట్ర ఆర్థిక మం�
హల్దీ వాగుకు గోదావరి జలాల విడుదల ఓ అద్భుత ఘట్టం వేలాది ఎకరాల పంటలకు కీలక దశలో అందివస్తున్న గోదావరి జలాలు సీఎం కేసీఆర్ గొప్ప నిర్ణయంపై ఉమ్మడి జిల్లా రైతుల్లో సంతోషం నేడు గోదావరి జలాల విడుదల గజ్వేల్ అర్�
కాళేశ్వర ప్రాజెక్టు | కాళేశ్వర ప్రాజెక్టు ప్రస్థానంలో మంగళవారం మరో చారిత్రక ఘట్టం ఆవిష్కృతం కాబోతున్నది. కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి సంగారెడ్డి కాల్వలో
నేడు ఆవిష్కృతం కానున్నచారిత్రక ఘట్టం నదికి కొత్త నడక నేర్పే అపురూప గడిలివి.. మండుటెండల్లో నేడు హల్దీవాగుకు, మంజీర నుంచి నిజాంసాగర్కు గోదావరి జలాలు విలేకరుల సమావేశంలో మంత్రి హరీశ్రావు గజ్వేల్ అర్బన్�
సిద్దిపేట జోన్, ఏప్రిల్ 5 : సిద్దిపేట పట్టణాన్ని నాది అని గర్వంగా చెప్పుకునే విధంగా చేసే బాధ్యత నాది అని, తడి,పొడి హానికర చెత్తను వేర్వేరుగా చేసి ఇచ్చి పట్టణాన్ని పరిశుభ్రంగా నిలుపడంలో మీవంతు సహకారం అంద�
జగ్జీవన్ రామ్ | అట్టడుగు వర్గాల అభివృద్ధి కోసం నిరంతరం పోరాడిన గొప్ప వ్యక్తి బాబు జగ్జీవన్ రామ్ అని, దేశానికి ఆయన చేసిన సేవలు ఆదర్శనీయమని మంత్రి హరీశ్ రావు అన్నారు. దళితుల అభ్యున్నతికి జగ్జీవన్ రామ్ ఎనల
కొండపోచమ్మ సాగర్ | గజ్వేల్ నియోజకవర్గంలోని మర్కూక్లో నిర్మించిన కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ అద్భుతంగా ఉందని రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ రాజేశ్వర్రావు అన్నారు.
సిద్దిపేట : కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో భాగంగా సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చంద్లాపూర్ వద్ద నిర్మించిన రంగనాయక సాగర్ ప్రాజెక్టు సీసీ కెమెరాల నిఘాలోకి రానుంది. ప్రాజెక్టు కట్టపై 32 స
సిద్దిపేట కలెక్టరేట్, ఏప్రిల్ 2 : దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ పల్లెలను అభివృద్ధి చేసి, ఆదర్శంగా తీర్చిదిద్దాలని సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. పల్లె ప్రగతితో గ్రామాలను అభివృద�
నారాయణరావుపేట, ఏప్రిల్ 2 :నాడు కరువు ప్రాంతంగా ఉన్న సిద్దిపేట నేడు కల్పతరువుగా మారిందని, సీఎం కేసీఆర్, తెలంగాణ ప్రభుత్వంతోనే అది సాధ్యమైందని ఆర్థిక మంత్రి హరీశ్రావు అన్నారు. శుక్రవారం నారాయణరావుపేట మ�
హల్దీవాగులోకి గోదావరి జలాలు తరలించేందుకు ఏర్పాట్లు కొండపోచమ్మ ప్రాజెక్టు సంగారెడ్డి కాలువ నుంచి నీటి మళ్లింపు నేడో, రేపో నీటి విడుదల చేసేందుకు అధికారుల సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్న పనులు మూడు చెరువు�
అక్కన్నపేట, ఏప్రిల్ 2 : కరోనా పై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఎంపీపీ మాలోతు లక్ష్మి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని అక్కన్నపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జడ్పీటీసీ భూక్య మంగతో కలిసి ఆమె కొవిడ్ టీ