జగ్జీవన్ రామ్ | అట్టడుగు వర్గాల అభివృద్ధి కోసం నిరంతరం పోరాడిన గొప్ప వ్యక్తి బాబు జగ్జీవన్ రామ్ అని, దేశానికి ఆయన చేసిన సేవలు ఆదర్శనీయమని మంత్రి హరీశ్ రావు అన్నారు. దళితుల అభ్యున్నతికి జగ్జీవన్ రామ్ ఎనల
కొండపోచమ్మ సాగర్ | గజ్వేల్ నియోజకవర్గంలోని మర్కూక్లో నిర్మించిన కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ అద్భుతంగా ఉందని రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ రాజేశ్వర్రావు అన్నారు.
సిద్దిపేట : కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో భాగంగా సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చంద్లాపూర్ వద్ద నిర్మించిన రంగనాయక సాగర్ ప్రాజెక్టు సీసీ కెమెరాల నిఘాలోకి రానుంది. ప్రాజెక్టు కట్టపై 32 స
సిద్దిపేట కలెక్టరేట్, ఏప్రిల్ 2 : దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ పల్లెలను అభివృద్ధి చేసి, ఆదర్శంగా తీర్చిదిద్దాలని సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. పల్లె ప్రగతితో గ్రామాలను అభివృద�
నారాయణరావుపేట, ఏప్రిల్ 2 :నాడు కరువు ప్రాంతంగా ఉన్న సిద్దిపేట నేడు కల్పతరువుగా మారిందని, సీఎం కేసీఆర్, తెలంగాణ ప్రభుత్వంతోనే అది సాధ్యమైందని ఆర్థిక మంత్రి హరీశ్రావు అన్నారు. శుక్రవారం నారాయణరావుపేట మ�
హల్దీవాగులోకి గోదావరి జలాలు తరలించేందుకు ఏర్పాట్లు కొండపోచమ్మ ప్రాజెక్టు సంగారెడ్డి కాలువ నుంచి నీటి మళ్లింపు నేడో, రేపో నీటి విడుదల చేసేందుకు అధికారుల సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్న పనులు మూడు చెరువు�
అక్కన్నపేట, ఏప్రిల్ 2 : కరోనా పై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఎంపీపీ మాలోతు లక్ష్మి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని అక్కన్నపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జడ్పీటీసీ భూక్య మంగతో కలిసి ఆమె కొవిడ్ టీ
హుస్నాబాద్, ఏప్రిల్ 2 :నిరంతర సాధన చేయడంతోనే ఉన్నత లక్ష్యాలను చేరుకుంటామని ఎమ్మెల్యే సతీశ్కుమార్ అన్నారు. శుక్రవారం హుస్నాబాద్ మండల పరిషత్ సమావేశ మందిరంలో 45రోజులుగా జరుగుతున్న పోటీపరీక్షల ఉచిత శి
రాయపోల్, ఏప్రిల్ 2 : రైతును రాజు చేయడమే లక్ష్యంగా తెలంగాణ సర్కారు ముందుకు వెళ్తున్నదని, వారి సమస్యలు పరిష్కరించేలా చేయూతనందించేందుకు ప్రతి గ్రామంలో రైతు వేదికలు నిర్మిస్తున్నదని మెదక్ ఎంపీ కొత్త ప్రభ
ఆపదలో ఉన్న వారిని కాపాడడమే కర్తవ్యం దవాఖానకు చేర్చి, మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యం కొండపాక 108 సిబ్బంది సేవలకు గుర్తింపు నేడు అత్యవసర వైద్య సాంకేతిక నిపుణుల దినోత్సవం కొండపాకలోని రాజీవ్ రహదారిపై నిత�
సిద్దిపేట కమాన్, ఏప్రిల్ 1: రాష్ట్రంలో గురుకుల పాఠశాలల్లో ఉత్తమ మైన విద్య అందుతోందని, ఐదో తరగతిలో ప్రవేశం పొందేందుకు దరఖాస్తు చేసుకోవాలని జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజారాధాకృష్ణశర్మ అన్నారు. గురుకుల ప
సిద్దిపేట జోన్, ఏప్రిల్ 1: కోమటి చెరువు నెక్లెస్ రోడ్డుతో కొత్త అందం సంతరించుకుందని, నెక్లెస్ రోడ్డు పనులను రెండు మూడు రోజుల్లోగా పూర్తి చేసి ఈ వేసవి ప్రత్యేకతగా పర్యాటకులకు అందుబాటులోకి తెచ్చి ప్రా�
గజ్వేల్ రూరల్, ఏప్రిల్1: దేశచరిత్రలో తక్కువ సమయంలో ఆర్అండ్ఆర్ కాలనీలో ఇండ్ల నిర్మాణం చేపట్టడం చరిత్రలో నిలిచిపోతుందని, 600 ఎకరాల విస్తీర్ణంలో మోడల్ కాలనీగా నిర్మాణం పూర్తి చేసుకున్న ఇండ్లను త్వరల�
గజ్వేల్ రూరల్, ఏప్రిల్ 1: గజ్వేల్ పట్టణ సమీపంలో ఒకే చోట నిర్మాణం జరుగుతున్న ఇండ్లు ఎం తో అద్భుతంగా ఆహ్లాదకరమైన వాతావరణంలో కనిపించడంతో వాటిని చూసేందుకు వచ్చే వారం తా ఎంతో సంతోషపడుతున్నారు. వందలాది ఎకర�