సిద్దిపేట టౌన్, మార్చి 30 :పెండింగ్లో ఉన్న కేసులను త్వరితగతిన చేధించాలని డీజీపీ మహేందర్రెడ్డి పోలీసు అధికారులకు సూచించారు. పెండింగ్ కేసులపై మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన
‘తెలంగాణ ప్రాంత కళాకారులు, యాస, భాషలతో రూపొందుతున్న చిత్రమిది. సిద్దిపేటలోనే షూటింగ్ మొత్తం జరపాలని చిత్రబృందం నిర్ణయించడం అభినందనీయం’ అని అన్నారు ఆర్థిక శాఖ మంత్రి హరీష్రావు. ‘వెంకీ పింకీ జంప్’ చి
సాగుచేసే వారికి ఆర్థికాభివృద్ధి పరంగా ఉజ్వల భవిష్యత్తుఎకరాకు రూ.30 వేల ప్రోత్సాహం అందిస్తాం..వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డిఆయిల్పామ్ సాగులో సిద్దిపేట అగ్రస్థానంలోనిలవాలినర్మెట వద్ద ఫ
బెజ్జంకి, మార్చి 28: ఇల్లు లేని నిరుపేద కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. మండలంలోని మూడు గ్రామాల్లో ఇండ్
విమర్శకుల నోళ్లు మూయించిన ఘనత కేసీఆర్దేకూడవెల్లికి గోదావరి జలాలు రావడం మరిచిపోలేని సంఘటనమండుటెండల్లో ఇదో కొత్త అనుభూతిమెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డిదుబ్బాక, మార్చి 28 : మండుటెండల్లో కూడవెల్లి వాగు
సిద్దిపేట : ఆయిల్ పామ్ సాగుతో రైతన్నలకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. ఉద్యాన, ఆయిల్ఫెడ్ ఆధ్వర్యంలో ఆయిల్ పామ్ సాగుపై సిద్దిపేటలో ఆదివారం రైతులకు అవగాహన సద�
సిద్దిపేట : జిల్లాలోని నర్మెట్ట వద్ద పామ్ ఆయిల్ కర్మాగారం స్థాపించనున్నట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి తెలిపారు. ఆదివారం సిద్దిపేట పర్యటనలో ఉన్న మంత్రి ఈ సందర్భంగా మాట్ల�
హైదరాబాద్: సిద్దిపేటలో విషాదం చోటుచేసుకున్నది. ఓ వైద్య విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. సంతోష్ అనే విద్యార్థి సిద్దిపేటలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. అయి�
సిద్దిపేట : మహిళలకు స్వయం ఉపాధి శిక్షణ పొందేందుకు సిద్దిపేటలో మహిళా ప్రాంగణ భవన నిర్మాణానికి రూ.50 లక్షలు మంజూరైనట్లు ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రిసోర్స�
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ 30 శాతం ఫిట్ మెంట్ ప్రకటనపై సిద్దిపేట జిల్లా టీఎన్జీవో నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఇవాళ హైదరాబాద్లోని అరణ్య భవన్లో ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావును కలిసి కృతజ్ఞతలు తెలిపారు
సిద్దిపేట : ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి క్షేత్రం ఆదివారం భక్తులతో కిక్కిరిసిపోయింది. 10వ వారం సందర్భంగా భక్తులు స్వామి వారిని దర్శించుకుని పరవశించి పోయారు. స్వామి వా
గజ్వేల్: రైతులకు మేలు చేసేందుకే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి హరీశ్ రావు అన్నారు. గజ్వేల్ మార్కెట్ యార్డులో శనగల కొనుగోలు కేంద్రాన్ని డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డితో కలిస