తొగుట, ఏప్రిల్ 1 : పల్లె ప్రగతిని తొగుట మండలం ఎల్లారెడ్డిపేట గ్రామం సద్వినియోగం చేసుకుంటున్నది. సర్పంచ్ సిరినేని గోవర్ధన్, ఎంపీటీసీ వెల్పుల స్వామి నాయకత్వంలో అభివృద్ధిలో దూసుకెళ్తున్నది. సుమారు రూ.6.24ల�
చిన్నకోడూరు, ఏప్రిల్ 01 : వానలు కురిసి వరద వచ్చిదంటే రాకపోకలు ఆగిపోవాల్సిందే.. వానకాలంలో చిన్నకోడూరు, నంగునూరు మండలాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈ సమస్యల పరిష్కారానికి మంత్రి తన్నీరు హరీశ్రావు
సిద్దిపేట, మార్చి 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): పల్లెల్లోనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి, యాసంగి ధాన్యం కొనాలని సీఎం కేసీఆర్ నిర్ణయించడంతో జిల్లా వ్యాప్తంగా అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎ
బంధం చెరువు నుంచి ఖాన్ చెరువు వరకు ప్రత్యేక కాలువ నిర్మాణం సంగారెడ్డి కాలువ నుంచి హరిద్రా నదికి అనుసంధానం ‘నిజాంసాగర్’ వరకు పరుగులు తీయనున్న కాళేశ్వరం ఎత్తిపోతల నీరు ఉమ్మడి మెదక్ జిల్లాకు బహుళ ప్ర�
పల్లెప్రగతితో మారిన గ్రామ రూపు రేఖలు అందుబాటులోకి డంపింగ్యార్డు, పల్లెప్రకృతి వనం వీధివీధినా సీసీరోడ్ల నిర్మాణాలు, డ్రైనేజీల నిర్మాణం ఇంటింటా చెత్త సేకరణతో పరిసరాలు పరిశుభ్రం రోడ్లకు ఇరువైపులా ఏపు�
నిన్నటివరకు పిచ్చిచెట్లతో దర్శనమిచ్చే శ్మశాన వాటికలోనే అంతిమసంస్కారాలు నిర్వహించేవారు. నిధుల కేటాయింపులేక అభివృద్ధి పరిచే వారు కానరాక సమస్యల మధ్య దహన సంస్కారాలు సాగేవి. ఇలా పిచ్చిచెట్లకు నిలయమైన ప్ర�
సిద్దిపేట కలెక్టరేట్, మార్చి 30 :ఈ సీజన్కు సంబంధించి ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి ఆదేశించారు. మంగళవారం సిద్దిపేట కలెక్టరేట్లో అ�
సిద్దిపేట టౌన్, మార్చి 30 :పెండింగ్లో ఉన్న కేసులను త్వరితగతిన చేధించాలని డీజీపీ మహేందర్రెడ్డి పోలీసు అధికారులకు సూచించారు. పెండింగ్ కేసులపై మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన
‘తెలంగాణ ప్రాంత కళాకారులు, యాస, భాషలతో రూపొందుతున్న చిత్రమిది. సిద్దిపేటలోనే షూటింగ్ మొత్తం జరపాలని చిత్రబృందం నిర్ణయించడం అభినందనీయం’ అని అన్నారు ఆర్థిక శాఖ మంత్రి హరీష్రావు. ‘వెంకీ పింకీ జంప్’ చి
సాగుచేసే వారికి ఆర్థికాభివృద్ధి పరంగా ఉజ్వల భవిష్యత్తుఎకరాకు రూ.30 వేల ప్రోత్సాహం అందిస్తాం..వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డిఆయిల్పామ్ సాగులో సిద్దిపేట అగ్రస్థానంలోనిలవాలినర్మెట వద్ద ఫ
బెజ్జంకి, మార్చి 28: ఇల్లు లేని నిరుపేద కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. మండలంలోని మూడు గ్రామాల్లో ఇండ్
విమర్శకుల నోళ్లు మూయించిన ఘనత కేసీఆర్దేకూడవెల్లికి గోదావరి జలాలు రావడం మరిచిపోలేని సంఘటనమండుటెండల్లో ఇదో కొత్త అనుభూతిమెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డిదుబ్బాక, మార్చి 28 : మండుటెండల్లో కూడవెల్లి వాగు