సిద్దిపేట జోన్, ఏప్రిల్ 19 : సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల (స్క్రూటీని) పరిశీలన ముగిసింది. మొత్తం 43 వార్డులకు గాను 577 నామినేషన్లు రాగా, 3 నామినేషన్లు తిరస్కృతికి గురయ్యాయి. 349 మంది అభ్యర్�
నంగునూరు, ఏప్రిల్ 19 : కరోనా నివారణ వ్యాక్సిన్ కోసం వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలని, సెంటర్ల వద్ద సరిపడా సిబ్బందిని అందుబాటులో ఉంచి సజావుగా వ్యాక్సినేషన్ పూర్తిచేయాలని సిద్దిపేట కలెక్�
కొమురవెళ్లి మల్లన్న| రాష్ట్రంలో ప్రముఖ ఆలయమైన కొమురవెళ్లి మల్లికార్జునస్వామి ఆలయంలో అధికారులు ఆంక్షలు విధించారు. కరోనా ఉదృతి నేపథ్యంలో ఆలయంలో ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నట్లు ఆలయ సిబ్బంద�
సిద్దిపేట : సిద్దిపేట మున్సిపాలిటీకి నామినేషన్ల పర్వం ముగిసింది. మూడు రోజుల్లో 361 మంది అభ్యర్థులు మొత్తం 576 నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో టీఆర్ఎస్-208, బీజేపీ-118, కాంగ్రెస్-58, ఎంఐఎం-10, సీపీఐ-1, సీపీఎం-1, స్వతంత్రు�
1956లో సిద్దిపేట మున్సిపాలిటీగా ఏర్పాటు రెండు సార్లు ప్రత్యేక పాలన విధింపు ఇప్పటి వరకు 10మంది చైర్మన్లు అభివృద్ధిలో సిద్దిపేట రాష్ర్టానికి ఆదర్శం సిద్దిపేట, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉద్యమ పురి�
కలెక్టరేట్ నుంచి అధికారులతో టెలీకాన్ఫరెన్స్ సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామ్రెడ్డ సిద్దిపేట కలెక్టరేట్, ఏప్రిల్16: నయా పైసా ఖర్చు లేకుండా జిల్లాలో అత్యంత పారదర్శకంగా ధరణి ద్వారా భూ సమస్యలను పరిష్కర
సిద్దిపేట : టీఆర్ఎస్లోకి వివిధ పార్టీల నుంచి చేరికలు జోరుగా కొనసాగుతున్నాయి. జిల్లాలోని అక్కన్నపేట మండల కేంద్రానికి చెందిన సుమారు 30 మంది యువకులు గురువారం సాయంత్రం హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీశ్�
ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు టీఆర్ఎస్లో చేరిన టీడీపీ జిల్లా అధ్యక్షుడు గుండు భూపేశ్ సిద్దిపేట అర్బన్, ఏప్రిల్ 15 : టీఆర్ఎస్ను ప్రజలు విశ్వసిస్తారని, సిద్దిపేటలో ఎగిరేది గులాబీ జెండానే అని �
జిల్లాలో 396 సెంటర్ల ఏర్పాటుయాసంగిలో 2.83 లక్షల ఎకరాల్లో వరిసాగు6,35,831 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనాతాలు, తేమ, మట్టి లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత రైతులదే..తేమ17శాతం మించొద్దు.. రైతులకు టోకెన్ ప
యువతకు ఉపాధి కల్పన… ఉచిత శిక్షణహుస్నాబాద్లో ఎమ్మెల్యే సతీశ్కుమార్ సహకారంతో యువతకు ఉచిత శిక్షణపోటీ పరీక్షలకు గ్రామీణ ప్రాంత యువత సన్నద్ధంనిరుద్యోగ యువతకు కార్పొరేట్ స్థాయి శిక్షణసిద్దిపేట ఎస్సీ �
సిద్దిపేట అర్బన్, ఏప్రిల్ 14 : సమ సమాజ స్థాపన కోసం నిరంతరం కృషి చేసిన గొప్ప వ్యక్తి అంబేద్కర్ అని, అతని స్ఫూర్తిని నేటితరం కొనసాగించాలని జడ్పీ చైర్ పర్సన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ అన్నారు. బుధవారం డా.�