అన్నదాతలకు ఇబ్బందులు రానివ్వొద్దు ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు సిద్దిపేట కలెక్టరేట్ నుంచి కొనుగోలు కేంద్రాల నిర్వాహకులతో టెలీ కాన్ఫరెన్స్ 24 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమచేయాలి సిద్దిపేట కలెక్ట�
పెద్దకోడూరు మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో ‘కంప్యూటర్ ఇంజినీరింగ్’ ఈ ఏడాది 60 మంది విద్యార్థినులకు సీట్లు సాంకేతిక విద్యాశాఖ ఉత్తర్వులు మంజూరు రాష్ట్రంలోనే రెండో కళాశాల మంత్రి హరీశ్రావు కృషితో ఉన్న
సిద్దిపేట టౌన్, మే 4 : మహిళలను గౌరవించడం మన సంస్కృతి.. అమ్మగా, ఆలిగా ప్రత్యక్ష దైవంగా కొలుస్తాం. భూదేవికి ఉన్నంత ఓర్పు, సహనం ఆమె సొంతం. మంచితనాన్ని ఆసరాగా చేసుకొని కొందరు వేధింపులు, దాడులు, అత్యాచారాలకు పాల్�
కొమురవెల్లి, మే 4 : పల్లెల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం పల్లె ప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా పట్టణాలకు దీటుగా గ్రామాలను సిద్ధం చేస్తున్నది. మండలంలోని కిష్టంపేటలో పల్లె ప్రగత�
సిద్దిపేట జోన్, మే 4 : ప్రజలు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటే వ్యాధులు దరిచేరవని ఫిట్ ఇండియా ఫౌండేషన్ జనగామ జిల్లా కమిటీ ప్రతినిధి, ఆర్మీ జవాన్ జిట్టబోయిన భరత్ అన్నారు. ఏప్రిల్ 3న జనగామ జిల్లా బతుకమ్మ కుంట నుం�
గజ్వేల్ అర్బన్, మే 3: తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధిని స్వాగతిస్తూ టీఆర్ఎస్ అభ్యర్థులందరినీ గెలిపిస్తున్నారని ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డ�
36 వార్డుల్లో టీఆర్ఎస్ జయకేతనం అభివృద్ధికే పట్టం కట్టిన ఓటర్లు మున్సిపల్ పోరులో అధికార పార్టీ హవా స్వతంత్రులు 5, బీజేపీ 1, ఎంఐఎం 1 స్థానంలో గెలుపు బోణీ కొట్టని కాంగ్రెస్ సిద్దిపేట, మే 3 (నమస్తే తెలంగాణ ప్ర�
ఫలించిన మంత్రి హరీశ్రావు కృషి నిండుగా ఆశీర్వదించిన ప్రజలు అభివృద్ధి, సంక్షేమ పథకాలే గీటురాయి కారు స్పీడ్కు అడ్రస్లేని ప్రతిపక్షాలు బీజేపీ బొక్కబోర్లా.. అడ్రస్ లేని కాంగ్రెస్ బీజేపీ జిల్లా అధ్యక్ష
సిద్దిపేట జోన్, మే 3 : సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థుల్లో కొంతమంది తమ సతీమణులను బరిలోకి దింపి గెలిపించుకున్నారు. మున్సిపల్ చైర్మన్గా రెండు పర్యాయాలుగా బాధ్యతలు నిర్వర్తించి�
మంత్రి హరీశ్రావు | సిద్దిపేట నాడు ఉద్యమం.. నేడు అభివృద్ధిలో ఆదర్శంగా నిలిచింది. టీఆర్ఎస్కు సిద్దిపేట కంచుకోట అని సిద్దిపేట ప్రజలు మరో సారి నిరూపించారని మంత్రి హరీశ్ రావు అన్నారు.
సిద్దిపేట : సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమై కొనసాగుతుంది. ఎన్నికల అధికారులు మొదటగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపును చేపట్టారు. పోస్టల్ బ్యాలెట్లలో అధికార టీఆర్ఎస్ ఆధిక్యం కొనసా�
ప్రజాస్వామ్యం| పోలింగ్ శాతం ఎంత పెరిగితే ప్రజాస్వామ్యం అంత బలపడుతుందని మంత్రి హరీశ్ రావు అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా సిద్దిపేట 23వ వార్డులోని 69వ బూత్లో హరీశ్ రావు ఓటు హక్కు వినియోగించుకున్