సిద్దిపేట : వ్యాక్సిన్ టీకా ఓ రక్షణ కవచంగా పనిచేస్తుందని.. టీకాపై నిర్లక్ష్యం తగదని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో శుక్రవారం సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కళ
సిద్దిపేట : బీజేపీకి ఎదురుదెబ్బ. సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల ముంగిట బీజేపీకి చెందిన ఇద్దరు ముఖ్య నాయకులు అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు సమక్షంలో బీజేపీ పట్టణ ఉపాధ�
సిద్దిపేట కమిషనరేట్లో అందుబాటులోకి వేధింపులకు గురయ్యే మహిళలు ఫిర్యాదు చేయాలి పోలీసు కమిషనర్ జోయల్ డెవిస్ సిద్దిపేట టౌన్, ఏప్రిల్ 19: మహిళల భద్రత, రక్షణకు తెలంగాణ సర్కారు అనేక సంస్కరణలు తీసుకొచ్చిం
మద్దతు ధర ఇచ్చేందుకే కొనుగోలు కేంద్రాల ఏర్పాటు మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి చేగుంట, దుబ్బాక మండలాల పరిధిలో కేంద్రాలను ప్రారంభించిన ఎంపీ 26 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కుల అందజేత చేగుంట/దుబ�
సిద్దిపేట జోన్, ఏప్రిల్ 19 : సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల (స్క్రూటీని) పరిశీలన ముగిసింది. మొత్తం 43 వార్డులకు గాను 577 నామినేషన్లు రాగా, 3 నామినేషన్లు తిరస్కృతికి గురయ్యాయి. 349 మంది అభ్యర్�
నంగునూరు, ఏప్రిల్ 19 : కరోనా నివారణ వ్యాక్సిన్ కోసం వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలని, సెంటర్ల వద్ద సరిపడా సిబ్బందిని అందుబాటులో ఉంచి సజావుగా వ్యాక్సినేషన్ పూర్తిచేయాలని సిద్దిపేట కలెక్�
కొమురవెళ్లి మల్లన్న| రాష్ట్రంలో ప్రముఖ ఆలయమైన కొమురవెళ్లి మల్లికార్జునస్వామి ఆలయంలో అధికారులు ఆంక్షలు విధించారు. కరోనా ఉదృతి నేపథ్యంలో ఆలయంలో ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నట్లు ఆలయ సిబ్బంద�
సిద్దిపేట : సిద్దిపేట మున్సిపాలిటీకి నామినేషన్ల పర్వం ముగిసింది. మూడు రోజుల్లో 361 మంది అభ్యర్థులు మొత్తం 576 నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో టీఆర్ఎస్-208, బీజేపీ-118, కాంగ్రెస్-58, ఎంఐఎం-10, సీపీఐ-1, సీపీఎం-1, స్వతంత్రు�
1956లో సిద్దిపేట మున్సిపాలిటీగా ఏర్పాటు రెండు సార్లు ప్రత్యేక పాలన విధింపు ఇప్పటి వరకు 10మంది చైర్మన్లు అభివృద్ధిలో సిద్దిపేట రాష్ర్టానికి ఆదర్శం సిద్దిపేట, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉద్యమ పురి�
కలెక్టరేట్ నుంచి అధికారులతో టెలీకాన్ఫరెన్స్ సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామ్రెడ్డ సిద్దిపేట కలెక్టరేట్, ఏప్రిల్16: నయా పైసా ఖర్చు లేకుండా జిల్లాలో అత్యంత పారదర్శకంగా ధరణి ద్వారా భూ సమస్యలను పరిష్కర
సిద్దిపేట : టీఆర్ఎస్లోకి వివిధ పార్టీల నుంచి చేరికలు జోరుగా కొనసాగుతున్నాయి. జిల్లాలోని అక్కన్నపేట మండల కేంద్రానికి చెందిన సుమారు 30 మంది యువకులు గురువారం సాయంత్రం హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీశ్�