విద్యా సంస్థలు రీ ఓపెన్ కావడంతో రాష్ట్రంలో పలు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు అలాగే ప్రభుత్వ కళాశాలలకు విద్యార్థులు హాజరయ్యారు. మధ్యాహ్నం భోజన చేస్తున్న విద్యార్థులు.