Restarent | వరంగల్ చౌరస్తాలోని ఓ రెస్టారెంట్లో (Restarent) భారీ అగ్నిప్రమాదం సంభవించింది. నగరంలోని మను ఫుడ్ రెస్టారెంట్లో శుక్రవారం ఉదయం మంటలు అంటుకున్నాయి.
Begumpet | బేగంపేట (Begumpet) పరిధిలో ఉన్న ఓల్డ్ కస్టమ్ బస్తీలో అగ్ని ప్రమాదం జరిగింది. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత బస్తీలోని ఓ బిల్డింగ్ మూడో అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
Damaracharla | దామరచర్లలో లారీ దగ్ధమయింది. రసాయన పరిశ్రమకు ముడిసరుకుతో ఓ లారీ రాజస్థాన్ నుంచి తడకు వెళ్తున్నది. ఈ క్రమంలో దామరచర్ల వద్ద లారీలో షార్ట్సర్య్యూట్ కావడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
నందిపేట్, ఏప్రిల్ 7 : నిజామాబాద్ జిల్లా నందిపేటలో గురువారం ఓ ఎలక్ట్రిక్ బైక్ దగ్ధమైంది. మండలంలోని వన్నెల్(కె) గ్రామ బ్రాంచ్ పోస్టుమాస్టర్ సత్యనారాయణ రోజు మాదిరిగా నిజామాబాద్ నుంచి వన్నెల్(కె) గ్
పోలీసులు, అగ్నిమాపక అధికారుల ప్రాథమిక అంచనా బోయిగూడ ఘటనపై రెండుమూడు రోజుల్లో స్పష్టత ప్రాథమిక అంచనాకొస్తున్న దర్యాప్తు అధికారులు ఘటనా స్థలిలో సేకరించిన ఆధారాల విశ్లేషణ బోయిగూడ అగ్నిప్రమాద ఘటనపై రెండ�
మెదక్రూరల్, మార్చి 15 : జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. షార్ట్ సర్క్యూట్తో పూరిగుడిసె దగ్ధమైన ఘటనలో మంటల్లో చిక్కుకొని భార్య సజీవదహనం కాగా తండ్రీ, కొడుకులు తీవ్ర గాయాలై దవాఖానలో చికిత్స పొందుతున్న ఘటన
Nellore | ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా ఏఎస్ పేట మండలంలో విషాదం చోటుచేసుకుంది. మండలంలోని షఫా బావి వద్ద అగ్నిప్రమాదం జరిగింది. దీంతో ఓ మహిళ సజీవ దహనమవగా
హయత్నగర్ : షార్ట్ సర్క్యూట్ కారణంగా ఓ ఫుట్వేర్ షాపులో మంటలు చెలరేగడంతో సామగ్రి కాలిబూడిదైంది. దాదాపు 4 లక్షల వరకు ఆస్తినష్టం వాటిల్లింది. ఈ సంఘటన హయత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేస�
యాదాద్రి : ప్రమాదవశాత్తు విద్యుదాఘాతంతో ఓ ఇళ్లు పూర్తిగా దగ్ధమైన సంఘటన శుక్రవారం యాదగిరిగుట్ట పట్టణంలో చోటు చేసుకుంది. అగ్నిమాపక అధికారి చంద్రశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని కొత్త గుండ్లపల్�
Private bus | ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. జిల్లాలోని పర్చూరు మండలం తిమ్మరాజుపాలెం వద్ద ప్రైవేటు బస్సులో (Private bus) మంటలు (Fire) చెలరేగాయి.
బన్సీలాల్పేట్ : గాంధీ దవాఖానలో షార్ట్ సర్య్కూట్ కారణంగా స్వల్ప అగ్ని ప్రమాదం జరిగి కేబుల్ వైర్లు కాలిపోయాయి. ఈ ఘటనలో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదు. వివరాలు ఇలా ఉన్నాయి. బుధవారం ఉదయం 7:20 గంటల సమయంలో దవ�
Gandhi Hospital | సికింద్రాబాద్లోని గాంధీ దవాఖానలో స్వల్ప అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా దవాఖాన నాలుగో అంతస్తులోని విద్యుత్ ప్యానెల్ బోర్డులో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి