ముంబై : ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని ప్రభుత్వం త్వరలోనే పడిపోతుందని, మహారాష్ట్రలో మధ్యంతర ఎన్నికలు వస్తాయంటూ శివసేన నేత ఆదిత్య ఠాక్రే సంచలన వ్యాఖ్యలు చేశారు. శివ సంవాద్ యాత్రలో ఆదిత్య ఠాక్రే పాల్గొన్న�
Maharashtra Crisis | మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం మరింత తీవ్రమవుతున్నది. శివసేన పార్టీపై తిరుగుబావుటా ఎగురవేసిన ఏక్నాథ్ షిండే.. మద్దతుదారులతో కలిసి గౌహతిలో క్యాంప్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. రోజు రోజుకు ఆయ�
కేంద్రం అనుసరిస్తున్న విధి విధానాలపై శివసేన తీవ్రంగా విరుచుకుపడింది. దేశంలోని కొత్త తరం ఏ దిశలో పయనిస్తుందో కేంద్రం పరిశీలిస్తుందా? అంటూ తీవ్రంగా విరుచుకుపడింది. నిరుద్యోగం, కశ్మీర్ అంశం, జ్�
కొన్ని రోజులుగా అధికార శివసేన, రాజ్ థాకరే నేతృత్వంలోని నవ నిర్మాణ సేన మధ్య తీవ్ర మాటల యుద్థం నడుస్తోంది. లౌడ్ స్పీకర్లను నిషేధించాలంటూ రాజ్ థాకరే ఉద్ధవ్ సర్కార్కు అల్టిమేటం జారీ చేసిన విషయ�
ముంబై : పెరుగుతున్న ద్రవ్యోల్బణం నేపథ్యంలో శివసేన శివసేన నేత, ఎంపీ సంజయ్ రౌత్ కేంద్రంపై విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం దేశంలో అతిపెద్ద సమస్య ద్రవ్యోల్బణం అనీ, అయితే ప్రధాని గానీ, ఆర్థికమంత్రి గానీ దాన�
లౌడ్ స్పీకర్ల విషయంలో మహారాష్ట్రలో ఎలాంటి రూల్స్నూ బ్రేక్ చేయడం లేదని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ స్పష్టం చేశారు. అలాగే హిందుత్వ విషయంలో తమకు పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. �
లౌడ్స్పీకర్లపై నిషేధం విధించాలన్న డిమాండ్ మహారాష్ట్రలో ఇంకా నడుస్తూనే వుంది. ఇదే విషయంపై మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన రాజ్ థాకరేకు, ప్రభుత్వానికి మధ్య రోజూ మాటల యుద్ధం జరుగుతూనే వుంది. తాజ�