మహారాష్ట్రలోని ఏక్నాథ్ షిండే ప్రభుత్వానికి డెత్ వారెంట్ జారీ అయ్యిందని, వచ్చే 15-20 రోజుల్లో అది కూలిపోవడం ఖాయమని శివసేన (యూబీటీ) నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ జోస్యం చెప్పారు.
విపక్ష పార్టీలో చిచ్చు పెట్టడం.. ఓ గ్రూప్ను చీల్చడం.. వంటి స్వార్థ రాజకీయాలకు బీజేపీ మరోసారి తెరతీస్తున్నది. మహారాష్ట్రలో గత ఏడాది శివసేనని చీల్చి సీఎం ఉద్ధవ్ ఠాక్రేను గద్దె దించి ఏక్నాథ్షిండేను ఆ సీ�
Sanjay Raut | పత్రాచాల్ భూ కుంభకోణంలో అరెస్టయిన శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కస్టడీని ప్రత్యేక కోర్టు ఈ నెల 8 వరకు పొడిగించింది. కస్టడీ ఇవాళ్టితో ముగియనుండగా.. ఈడీ ఆయనను పీఎంఎల్ఏ ప్రత్యేక కోర్టులో హాజరుపరుచగా.. కస్�
ముంబై : శివసేన ఎంపీ సంజయ్ రౌత్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ బుధవారం మరోసారి సమన్లు జారీ చేసింది. ఈ నెల 27న విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. మనీలాండరింగ్లో రౌత్ బుధవారం విచారణకు హాజరుకావాల్సి ఉ�
శివసేన నేతృత్వంలోని మహా వికాస్ అఘాదీ (ఎంవీఏ) ప్రభుత్వాన్ని కూల్చి, మధ్యంతర ఎన్నికలు తీసుకొచ్చేందుకు సాయం చేయాలంటూ కొంతమంది వ్యక్తులు తనను సంప్రదించారని ఆ పార్టీ రాజ్యసభ
Shiv Sena | ఆ రెండు పార్టీల టార్గెట్ బీజేపీ. మహారాష్ట్రలో అధికారంలోకి రాకుండా అడ్డుకోగలిగాయి. ఇక్కడ కూడా కలిసి పనిచేద్దామంటే హస్తం పార్టీ చెయ్యిచ్చింది. దీంతో కాంగ్రెస్కు కటిఫ్ చెప్పి మరో పార్టీతో
ముంబై: ఉత్తరప్రదేశ్ ఏమైనా పాకిస్థాన్లో ఉందా? అని శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ ప్రశ్నించారు. ఆ రాష్ట్రంలోకి ప్రవేశించకుండా అక్కడి బీజేపీ ప్రభుత్వం ప్రతిపక్ష నేతలను అడ్డుకోవడంపై ఆయన మండిపడ్డారు. లఖిం�
ముంబై, మే 9: జాతీయస్థాయిలో ప్రతిపక్ష పార్టీల కూటమి ఏర్పాటుకు చర్చలు కొద్దిరోజుల్లో ప్రారంభమవుతాయని శివసేన నేత సంజయ్ రౌత్ తెలిపారు. ఆ కూటమికి ఆత్మగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందని చెప్పారు. ‘దేశంలో ప్రతిపక�