పంజాబ్ మాజీ ఉప ముఖ్యమంత్రి, శిరోమణి అకాలీదళ్ అధినేత సుఖ్బీర్ సింగ్ బాదల్పై అమృత్సర్ స్వర్ణ దేవాలయంలో హత్యాయత్నం జరిగింది. వీల్ చైర్లో ఉండి శిక్షలో భాగంగా సేవాదార్ (కాపలాదారుడు)గా సేవలో ఉన్న ఆ
సిక్కు మత కోడ్ను ఉల్లంఘించినందుకు గాను శిరోమణి అకాలీ దళ్(ఎస్ఏడీ) మాజీ చీఫ్ సుఖ్బీర్సింగ్ బాదల్ మరుగుదొడ్డి శుభ్రం చేయాలని ఐదుగురు సిక్కు మతాధికారులతో కూడిన అకాల్ తఖ్త్ జతేదార్ సోమవారం ఆదేశా
శిరోమణి అకాలీ దళ్ (ఎస్ఏడీ) అధ్యక్ష పదవికి సుఖ్బీర్ సింగ్ బాదల్ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ వర్కింగ్ కమిటీకి సమర్పించారు. ఆ పార్టీ సీనియర్ నేత దల్జిత్ సింగ్ చీమ వివరాలను వెల్లడించా�
Sukhbir Singh Badal : శిరోమణి అకాలీ దళ్ పార్టీ అధ్యక్ష పదవికి సుఖ్బీర్ సింగ్ బాదల్ రాజీనామా చేశారు. సిక్కు మత సూత్రాలను ఆయన ఉల్లంఘించినట్లు మత పెద్దలు తేల్చారు. ఆ కేసులో ఆయనకు శిక్ష ఖరారు కావాల్సి ఉన్
పంజాబ్లో లోక్సభ ఎన్నికల్లో తాము ఒంటరిగానే పోటీ చేస్తున్నట్టు బీజేపీ మంగళవారం ప్రకటించింది. శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ)తో పొత్తు చర్చలు విఫలమైనట్టు పరోక్షంగా తెలిపింది. 13 లోక్సభ స్థానాలున్న పంజాబ్ల�
Prakash Singh Badal: బాదల్ చాలా సాదాసీదా మనిషి. అందరికీ అందుబాటులో ఉంటారు. క్రమశిక్షణలో నెంబర్ వన్. వినయశీలి. సామాజిక సమానత్వాన్ని, సోదరభావాన్ని కలిగి ఉండాలని ఆయన ఎప్పుడూ తన ప్రసంగాల్లో చెప్పే
న్యూఢిల్లీ: పంజాబ్కు చెందిన శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ) సూత్రాల ఆధారంగా కొత్త పార్టీని ఏర్పాటు చేస్తామని ఢిల్లీ సిక్కు గురుద్వారా మేనేజ్మెంట్ కమిటీ (DSGMC) అధ్యక్షుడు హర్మీత్ సింగ్ కల్కా తెలిపారు. ఢిల్లీ �
పంజాబ్ ఎన్నికలను క్లీన్ స్వీప్ చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ.. కురువృద్ధుడు ప్రకాశ్ సింగ్ బాదల్ను కూడా మట్టికరిపించింది. 94 ఏళ్ల బాదల్.. ఈ ఏడాది పంజాబ్ ఎన్నికల బరిలో నిలిచన అభ్యర్ధులందరిలోకీ పెద్దవాడు. ఇప్పటి వరక
పంజాబ్లో బంపర్ మెజారిటీతో విజయం సాధించిన ఆమ్ఆద్మీకి శిరోమణీ అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్బీర్ సింగ్ బాదల్ శుభాకాంక్షలు తెలిపారు. మనస్ఫూర్తిగా ఆమ్ఆద్మీకి శుభాకాంక్షలు తెలుపుతున్నానని ఆయన ట�
Bikram Singh Majithia: పంజాబ్లో శిరోమణి అకాలీదళ్ కీలక నాయకుడు బిక్రమ్ సింగ్ మజీతియా రెండు అసెంబ్లీ స్థానాల నుంచి కాకుండా కేవలం అమృత్సర్ ఈస్ట్ నుంచి మాత్రమే బరిలో దిగాలని నిర్ణయించుకున్నారు. ఆ మేరకు మ�
Shiromani Akali Dal | పంజాబ్లో రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీతో పొత్తు ఉండనే ఉండదు అని శిరోమణి అకాలీదళ్ చీఫ్ సుఖ్బీర్ సింగ్ బాదల్ తేల్చిచెప్పారు. కేంద్రం వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకున్న నే�