రాష్ట్రంలో ఆకతాయిలు పెరిగిపోతున్నారు. ఆడపిల్లలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. ఈ తరహా వేధింపుల్లో మైనర్ల నుంచి 60 ఏండ్ల వారి వరకూ ఉండటం ఆందోళన కలిగించే అంశం. రాష్ట్ర ఉమెన్సేఫ్టీ వింగ్ డీజీ శిఖాగోయెల్ �
మహిళల అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్ అనేక పథకాలను అమలు చేస్తున్నారు. పురిటి బిడ్డ నుంచి పండు ముసలోళ్ల వరకు సంక్షేమ ఫలాలను అందిస్తూ కంటికి రెప్పలా చూసుకుంటున్నారు.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిదేండ్లుగా ప్రజలకు కల్పించిన శాంతి భద్రతలు, ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానం తదితర విజయాలను తెలియజేస్తూ ఆదివారం జిల్లా కే�
ప్రజారక్షణకు భరోసా కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం పోలీసుశాఖలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిందని, శాంతిభద్రతల పరిరక్షణలో దేశంలో మన రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని సురక్షా దినోత్సవ వేడుకల్లో ప్రజాప్ర�
ప్రజాభద్రతకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యమిస్తున్నది. తెలంగాణ ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ ప్రజల ఆస్తి, ప్రాణ రక్షణకు పకడ్బందీ చర్యలు తీసుకున్నారు. బాధితులకు త్వరితగతిన న్యాయం చేకూర్చేందుకు పోలీసు శాఖ�
మహిళల సంక్షేమానికి రాష్ట్ర సర్కారు ప్రాధాన్యతనిస్తున్నది. దేశంలోనే ఎక్కడా లేని విధంగా కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్, షీటీమ్స్, సఖీ కేంద్రాలు, తదితర ఎన్నో పథకాలతో భరోసానిస్తున్నది. ఇటీవల అతివల కోసం మరో �
ఎక్కడైనా ఏ ఆపద వచ్చినా.. మా వెనుక పోలీసులు, షీటీమ్స్ ఉన్నారన్న ధైర్యాన్ని మహిళలకు ప్రభుత్వం కల్పించిందని మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్
సమాజంలో మహిళలు, బాలికలు నిత్యం ఎక్కడో ఒక దగ్గర హింసకు గురవుతూనే ఉన్నారు. అలాంటి వారికి అండగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఇప్పటికే సఖీ, భరోసా లాంటి కేంద్రాలను ఏర్పాటు చేసిం ది.