మహబూబ్నగర్ జిల్లా కోయిల్కొండ మండలం అచ్యుతాపురం సమీపంలో ఓ గొర్రెల మందపై చిరుత దాడి చేయగా ఐదు గొర్రెలు మృతి చెందగా ముగ్గురు కాపరులకు గాయపడిన ఘటన శనివారం రాత్రి చోటు చేసుకున్నది.
Achchampet | నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలోని సాయినగర్ కాలనికి చెందిన మంత్రాల సాయిలు, రేణయ్యలకు చెందిన గొర్రెలపై కుక్కలు దాడి చేసి చంపివేశాయి.
గోమారంలో సోమవారం రాత్రి బండ యాదయ్యకు చెందిన గొర్రెలు కుక్కల దాడిలో మృతి చెందడం బాధాకరం. భవిష్యత్తులో బాధిత కుటుంబానికి శాఖాపరంగా సబ్సిడీ పథకాల్లో ప్రాధాన్యత ఇస్తామని జిల్లా పశువైద్యాధికారి వెంకటయ్య త�
నల్లగొండ : జిల్లా పరిధిలోని అన్నెపర్తిలో విషాదం నెలకొంది. ఓ ఇంటి ప్రహరీ గోడ శుక్రవారం రాత్రి కుప్పకూలిపోయింది. దీంతో గొర్రెల గుంపుపై గోడ పడిపోయింది. 10 గొర్రెలు మృతి చెందాయి. రెండు రోజులుగా కురు�
Mahabubabad | మహబూబాబాద్ మండలం జమండ్లపల్లి వద్ద శుక్రవారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. రోడ్డుపై వెళ్తున్న గొర్రెలను వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 20 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. దీంతో