YS Jagan | తన కుటుంబాన్ని రాజకీయాల్లో లాగడంపై మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తల్లి, చెల్లిపేరుతో ఎందుకు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో
AP Exit Polls | దేశంలో ఎన్నికల ఎగ్జిట్పోల్స్ పలు పార్టీలకు షాక్ను ఇస్తున్నాయి. వివిధ స్వచ్ఛంద సంస్థలు, సర్వేలు నిర్వహించిన ఎగ్జిట్పోల్స్ ఆంధ్రప్రదేశ్లో మిశ్రమ ఫలితాలు ఇవ్వగా కాంగ్రెస్ పార్టీకి మాత్రం బ�
AP News | కాంగ్రెస్లో షర్మిల పార్టీ విలీనంపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. కాంగ్రెస్లో షర్మిల చేరిక వెనుక చంద్రబాబు కుట్ర ఉందని ఆయన ఆరోపించారు. షర్మిల రాజకీయంగా ఎక్కడి నుంచైనా ప�
AP News | ఎమ్మెల్యే పదవితో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇటీవల రాజీనామా చేసిన ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆలియాస్ ఆర్కే తన రాజకీయ భవిష్యత్తుపై కీలక ప్రకటన చేశారు. వైఎస్ షర్మిలతోనే తన రాజకీయ ప్రయాణం ఉంటుందన�
Council Chairman Gutha | తెలంగాణను దోచిన వాళ్లే మళ్లీ ఇక్కడ పాగా వేయాలని కుట్రలు చేస్తున్నారు. దురాలోచనతో వస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త. నిన్న కాంగ్రెస్ వాళ్లు చేసిన రైతే రాజు పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో కేవీపీ లాంట�
YS Jagan | ఏపీ సీఎం జగన్, వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల రేపు (జూలై 8న) ఇడుపులపాయకు వెళ్లనున్నారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా ఆయన సమాధి వద్ద నివాళులు అర్పించ�
YS Viveka | వైఎస్ వివేకానంద(YS Viveka Murder) హత్య కేసుపై వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(Sharmila) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆస్తి(Property) కోసం వివేకా హత్య జరగలేదని పేర్కొన్నారు.
తమ మనోభావాలు దెబ్బతినేలా అనుచిత వ్యాఖ్యలు చేసిన తెలంగాణ వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల తక్షణమే బహిరంగంగా క్షమాపణ చెప్పాలని పలువురు ట్రాన్స్ జెండర్స్ ముక్తకంఠంతో డిమాండ్ చేశారు.
వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాదయాత్ర పేరుతో చేస్తున్న రెచ్చగొట్టే వ్యాఖ్యలను సహించేది లేదని, ఆమె తీరు మార్చుకోక పోతే బీఆర్ఎస్ పక్షాన తగిన బుద్ధి చెబుతామని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు,
వైస్ షర్మిల తన పాపదయాత్రలో సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డిపై రెచ్చగొట్టే ప్రసంగాలు, వ్యాఖ్యలు చేయొద్దని, ప్రజా సమస్యలపై మాట్లాడితే ఎలాంటి అభ్యంతరాలు ఉండవని బీఆర్ఎస్ నాయకులు అన్నారు.
ఇప్పటికిప్పుడు ఎన్నికలొస్తే వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కనీసం వార్డు సభ్యురాలిగా కూడా గెలవదని, ఆమెకు దేశప్రధాని ఫోన్చేసి పరామర్శించడం సిగ్గుచేటని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథ