గత వారం తీవ్ర ఒడిదుడుకుల మధ్య ట్రేడైన దేశీయ స్టాక్ మార్కెట్లు చివరకు నష్టాలకే పరిమితమయ్యాయి. అంతకుముందు రెండు వారాలపాటు 1,600 పాయింట్లకుపైగా పెరిగిన నిఫ్టీ.. గత వారం 436 పాయింట్ల రేంజ్లోనే ట్రేడైంది. పైగా ఇ�
డిజిటల్ పేమెంట్స్ ప్లాట్ఫామ్ పేటీఎంపై వస్తున్న పలు ప్రతికూల వార్తలతో ఆ షేరు కుదేలవుతున్నది. మంగళవారం బీఎస్ఈలో పేటీఎం మాతృసంస్థ ఒన్97 కమ్యూనికేషన్స్ షేరు మరో 12 శాతంపైగా పతనమై రికార్డు
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుస లాభాలతో కళకళలాడుతున్నాయి. వరుసగా ఐదోరోజు సోమవారం లాభాల్లో ముగిశాయి. బ్యాంకింగ్, ఐటీ రంగ షేర్ల ఇచ్చిన దన్నుతోపాటు క్రూడాయిల్ ధరలు తగ్గుముఖం పట్టడం మార్కెట్లకు జోష్నిచ్చ
భారీ పతనంతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. భారీగానే రికవరీ అయ్యాయి. గత వారం 1,085 పాయింట్ల రేంజ్లో ట్రేడైన ప్రధాన సూచీ నిఫ్టీ చివరికి 385 పాయింట్ల లాభంతో ముగిసింది. సెన్సెక్స్ 2.2 శాతం లాభంతో ముగిస్తే.. మ�
ఇండిగో ఎయిర్లైన్స్ వ్యవస్థాపకుల్లో ఒకరైన రాకేష్ గంగ్వాల్ సంస్థ నుంచి వైదొలగడానికి నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఆయన శుక్రవారం ఇండిగో ఎయిర్లైన్స్ మాతృసంస్థ ఇంటర్గ్లోబ్ ఏవియేషన్ డైరెక్టర్ ప�
భారీగా నష్టపోయిన స్టాక్ మార్కెట్లు ముంబై, జనవరి 6: స్టాక్ మార్కెట్ల వరుస ర్యాలీకి బ్రేక్పడింది. నూతన సంవత్సరంలో ఇప్పటి వరకు భారీగా పుంజుకున్న దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం భారీగా నష్టపోయాయి. వడ్డ�
కేంద్ర ప్రభుత్వం మార్చిలోగా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) పబ్లిక్ ఇష్యూను జారీ చేయబోతున్నది. ఈ నేపథ్యంలో ఎల్ఐసీ పాలసీ తీసుకున్నవారంతా డీమ్యాట్ అకౌంట్ తెరవాలని సంస్థ ఇప్పటిక
ముంబై : అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాల ప్రభావంతో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు లాభాల బాట పట్టాయి. దీంతో పలు టెక్ సంస్థల షేర్లు లాభాల దిశగా కొనసాగాయి. సెన్సెక్స్ 0.83శాతం అంటే 474.34 పాయింట్లు పె�
ముంబై: ఇటీవల పలు కంపెనీలు, స్టార్టప్స్ నిధులు సేకరించేందుకు ఇన్షియల్ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీవో)కు వస్తున్నాయి. నవంబర్ మొదటి పదిహేను రోజుల్లోనే ఐదు కంపెనీలు ఐపీవోకు వస్తున్నాయి. కొన్ని కంపెనీలు రూ.27,000 కోట్లకు
పుత్తడి పెట్టుబడులకు తగ్గుతున్న ఆదరణ బీమా, షేర్లు, పీఎఫ్ వైపు మొగ్గు కరోనాతో మారిన ఆలోచన ధోరణి వెల్లడించిన సీఈడీఏ-సీఎంఐఈ బీమాపై ధీమా…ఇన్సూరెన్స్ చేసుకునేందుకు అన్ని ఆదాయ వర్గాల ప్రజలు ఆసక్తి చూపుతున�
ఢిల్లీ ,జూలై : అదానీ గ్రూపునకు చెందిన కొన్ని సంస్థల లావాదేవీలపై సెబీ, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ)లు దర్యాప్తు జరుపుతున్నాయని ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ ఛౌధ్రి ప్రకటించిన నేపథ్యంలో �
ముంబై,జులై 2:మార్కెట్ నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(ఎస్ఈబీఐ) ఉల్లంఘనలకు పాల్పడేవారి వివరాలు ఇచ్చిన వ్యక్తులకు ఇచ్చే మనీ ప్రైజ్ ను పెంచింది. ఇన్సైడర్ ట్రేడింగ్ నిబంధనలు ఉ�
గత ఆర్థిక సంవత్సరం పెద్ద ఎత్తున షేర్ల విక్రయాలురూ.37వేల కోట్ల లాభం న్యూఢిల్లీ, ఏప్రిల్ 30: ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్ఐసీకి స్టాక్ మార్కెట్ లావాదేవీలు లాభాల వరదను పారిస్తున్నాయి. గత ఆర్థిక సంవత్సరం (2020-