ఢిల్లీ ,జూలై : అదానీ గ్రూపునకు చెందిన కొన్ని సంస్థల లావాదేవీలపై సెబీ, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ)లు దర్యాప్తు జరుపుతున్నాయని ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ ఛౌధ్రి ప్రకటించిన నేపథ్యంలో �
ముంబై,జులై 2:మార్కెట్ నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(ఎస్ఈబీఐ) ఉల్లంఘనలకు పాల్పడేవారి వివరాలు ఇచ్చిన వ్యక్తులకు ఇచ్చే మనీ ప్రైజ్ ను పెంచింది. ఇన్సైడర్ ట్రేడింగ్ నిబంధనలు ఉ�
గత ఆర్థిక సంవత్సరం పెద్ద ఎత్తున షేర్ల విక్రయాలురూ.37వేల కోట్ల లాభం న్యూఢిల్లీ, ఏప్రిల్ 30: ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్ఐసీకి స్టాక్ మార్కెట్ లావాదేవీలు లాభాల వరదను పారిస్తున్నాయి. గత ఆర్థిక సంవత్సరం (2020-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 14: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ఆఫర్ ఫర్ సేల్ ద్వారా నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ (ఎన్ఎఫ్ఎల్)లో 20 శాతం వాటాను అమ్మనున్నది. అలాగే రాష్ట్రీయ ఫెర్టిలైజర్స్ అం�