రాజకీయ ప్రయోజనాల కోసం లంబాడీ తెగల మధ్య చిచ్చు పెట్టేందుకు కొంతమంది నాయకులు, కార్పొరేట్ శక్తులు కలిసి చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాలని తెలంగాణ లంబాడీ ఆత్మగౌరవ వేదిక పిలుపునిచ్చింది.
కార్మిక వర్గం అనేక త్యాగాలు, పోరాటాలతో సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లుగా తీసుకొచ్చి వాటి అమలుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తుందని, వాటికి వ్యతిరేకం�
భూదాన్ భూముల విషయంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తును వేగవంతం చేసింది. గురువారం కమ్యూనిస్ట్ నాయకుడు, తెలంగాణ సర్వోదయ మండలి అధ్యక్షుడు శంకర్ నాయక్ ఇంటికి ఈడీ అధికారులు వెళ్లారు. భూదా�
MLC Elections | ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకగ్రీవం అయ్యాయి. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ పూర్తి అయిన తరువాత ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎన్నిక ధ్రువీకరణపత్రాలు అందజేయనున్నారు.
ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో తన అనుచరుల కోసం తాపత్రయపడిన రేవంత్ను కాంగ్రెస్ హైకమాండ్ దగ్గరికి కూడా రానివ్వలేదని స్పష్టమవుతున్నది. తన సన్నిహితుడికైనా టికెట్ ఇవ్వాలని ఆయన చేసిన వేడు�
Vijayashanti | కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు విజయశాంతిని ఎమ్మెల్సే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా అధిష్ఠానం ఖరారు చేసింది. విజయశాంతితో పాటు అద్దంకి దయాకర్, శంకర్ నాయక్లను కూడా అభ్యర్థులుగా ఖరారు చేసింది. మొత్తం న
మహబూబాబాద్ రూరల్, ఫిబ్రవరి 15 : మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీనాయక్ దమ్ముంటే రాజీనామా చేసి గెలవాలని.. ఒకవేళ తనపై గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని మాజీ ఎమ్మెల్యే శంకర్నాయక్ సవాల్ విసిరారు. నియోజకవర�
పదేండ్లుగా మహబూబాబాద్ జిల్లా కేంద్రం అనంతారంలో శ్రీసంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి వేడుకలు నిర్వహిస్తున్న గుడి స్థలం విషయంలో వివాదం నెలకొన్నది. ప్రతి ఏడాది మాదిరిగా సేవాలాల్కు భోగ్ భండారో జరుపుకునే�
Minister Sathyawathi | కాంగ్రెస్ పార్టీ(Congress)కి ఓటేస్తే పోయిందనుకున్న దరిద్రాన్ని మళ్లీ నెత్తిన పెట్టుకున్నట్టే. కాంగ్రెస్ పార్టీ 60 ఏండ్లు దేశంలో, రాష్ట్రంలో అధికారంలో ఉండి ఏమీ చేయలేదు. ఇప్పుడు గెలిపిస్తే అది చేస్తం, ఇ
అందుకే ప్రతి విషయానికీ అనవసర రాద్ధాంతం చేస్తున్నారు వేగంగా అంబేద్కర్ విగ్రహ పనులు ఎస్సీ అభివృద్ధిశాఖ మంత్రి కొప్పుల హైదరాబాద్, మార్చి 11 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర అభివృద్ధిని, ప్రజల సంక్షేమాన్ని పట్టిం�
తెలంగాణ అభివృద్ధికి అడ్డుపడతారా? కిషన్రెడ్డి మాటలు వెనక్కి తీసుకోవాలి బయ్యారం ఉక్కు కోసం ఢిల్లీలో ధర్నా చేస్తాం ఉక్కు దీక్షలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పాల్గొన్న ఎంపీ కవిత, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు