శంషాబాద్ : శంషాబాద్ ఎయిర్పోర్టులో స్మగ్లింగ్ బంగారం ను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన సోమవారం చోటుచేసుకుంది. కస్టమ్స్ అధికారుల వివరాల ప్రకారం…ఓ వ్యక్తి హైదరాబాద్కు రియాద్ ను
శంషాబాద్ : వచ్చే ఏడాది ఫిబ్రవరి 2 నుంచి సమతామూర్తి శ్రీ రామానుజుల సహస్రాబ్ది వేడుకలు ప్రారంభమవుతాయని ప్రముఖ ఆధ్యాత్మిక గురువు శ్రీ శ్రీ త్రిదండి చిన శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి తెలిపారు. సోమవా
శంషాబాద్ విమానాశ్రయానికి చేరువైన దారి జూబ్లీహిల్స్, ఓఆర్ఆర్, మై హోం అవతార్ వరకు సుమారు 7 కి.మీ దూరం 6 లేన్ల రోడ్డుగా.. జూబ్లీహిల్స్ రోడ్ 45 నుంచి ఓఆర్ఆర్కు లింకు ల్యాంకోహిల్స్, మణికొండ, మై హోం అవతార�
విమానాశ్రయానికి తగ్గనున్న దూరం ప్రతిపాదనలు సిద్ధంచేస్తున్న ప్రభుత్వ శాఖలు హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 17(నమస్తే తెలంగాణ): ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు జూబ్లీహిల్స్ నుంచి నేరుగా నార్సింగ
శంషాబాద్ : శంషాబాద్ ఎయిర్పోర్టులో సోమవారం కస్టమ్స్ అధికారులు భారీమొత్తంలో బంగారం స్వాధీనం చేసుకున్నారు. రియాద్ నుంచి వచ్చిన విమానంలో బయలుదేరిన ఓ వ్యక్తి బంగారం స్మగ్లింగ్ చేస్తున్నట్లు అధికార�
బంగారం పట్టివేత | శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కస్టమ్స్ అధికారుల తనిఖీలు చేపట్టారు. అక్రమంగా బంగారం తరలిస్తున్న ప్రయాణికుడిని కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
AirIndia | హైదరాబాద్ నుంచి లండన్ వెళ్లే విమాన ప్రయాణికులకు శుభవార్త. ఇక నుంచి హైదరాబాద్ నుంచి లండన్కు నేరుగా విమానాలు నడపనున్నట్లు ఎయిరిండియా ప్రకటించింది. లండన్ నుంచి హైదరాబాద్ బయల్దేరి�
శంషాబాద్ : కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియా ఇండస్ట్రీ, గోద్రెజ్ గ్రీన్ బిజినెస్ సెంటర్ నిర్వహించిన ఎక్సలెన్స్ ఇన్ ఎనర్జీ మేనేజ్మెంట్ 22 వ జాతీయ అవార్డులలో జీఎంఆర్ ఆధ్వర్యంలోని హైదరాబాద్ (శంషాబాద్) అ�
శంషాబాద్: జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నుంచి శ్రీలంకలోని కొలంబోకు నేరుగా విమాన సర్వీసులు శుక్రవారం పునః ప్రారంభించినట్లు జీఎంఆర్ కమ్యూనికేషన్ అధికార వర్గాలు ఓ ప్రటకనలో తెలిపారు. 19
శంషాబాద్: విదేశాల నుంచి వచ్చిన వ్యక్తి సినీ ఫక్కీలో పేస్టుగా మార్చి బంగారం స్మగ్లింగ్కు విఫయత్నం చేసిన ఘటన శంషాబాద్ ఎయిర్పోర్టులో శుక్రవారం చోటుచేసుకుంది. సదరు స్మగ్లర్ నుంచి కేజీ స్మగ్లింగ్�
శంషాబాద్ విమానాశ్రయంలో కిలో బంగాం పట్టుకున్నారు. షార్జా నుంచి వచ్చిన వ్యక్తి వద్ద పేస్ట్ రూపంలో ఉన్న పసిడిని స్వాధీనం చేసుకున్నట్లు డిఆర్ఐ అధికారులు (డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్) తెలిప
హైదరాబాద్ : శంషాబాద్ విమానాశ్రయంలో 495 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు డీఆర్ఐ (డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్) అధికారులు తెలిపారు. గురువారం దుబాయి ప్రయాణికుడి నుంచి స్వాధీనం చేసుకున్నట