RGIA | రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి ( RGIA ) ఇండియాతో పాటు మధ్య ఆసియాలో ఉత్తమ ప్రాంతీయ ఎయిర్పోర్టు అవార్డు వరించింది. వరుసగా మూడో ఏడాది ఈ అవార్డును దక్కించుకున్నట్లు జీఎంఆర్ ( GMR ) వెల్లడించ�
శంషాబాద్ విమానాశ్రయం | వేగవంతమైన, నిరాటంకమైన విమానాల రాకపోకల కోసం జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ నాలుగు కొత్త ర్యాపిడ్ ఎగ్జిట్ ట్యాక్సీవేలను (RET) ప్రారంభించింది. ఈ అదనపు ఆర్ఈటీల�
యువతికి టోకరా| సైబర్ మోసగాళ్ల ఆగడాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. విమానాశ్రయంలో ఉద్యోగమంటూ ఓ యువతికి రూ.లక్ష టోకరా ఇచ్చారు. ఓ నిరుద్యోగ యువతి.. ఉద్యోగం కోసం జాబ్సైట్లో రిజిస్టర్ చేసుకున్నది
శంషాబాద్ విమానాశ్రయంలో వ్యక్తి అరెస్ట్ | శంషాబాద్లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో లిబియా నుంచి ప్రయాణికుడిని అధికారులు అరెస్టు చేశారు. భారత్ నిషేధించిన
క్లీన్ ఎనర్జీ దిశగా శంషాబాద్ విమానాశ్రయం సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుతో నెలకు రూ.90 లక్షల ఆదా 50 శాతం విద్యుత్ అవసరాలు తీరుస్తున్న ప్లాంట్ శంషాబాద్, జూలై 12; తన రెండో దశ ఐదు మెగావాట్ల సోలార్ విద్య
హైదరాబాద్ నుంచి 11 గమ్యస్థానాలకు రాకపోకలు హైదరాబాద్, జూలై 8 (నమస్తే తెలంగాణ): కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో భారత్ నుంచి పలు దేశాలకు విమాన సర్వీసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఇప్పటికే హైదరాబాద్ �
విమాన సర్వీసుల పునరుద్ధరణ హైదరాబాద్, జూలై 7 (నమస్తే తెలంగాణ): కొవిడ్ కేసుల ఉధృతి తగ్గడం తో హైదరాబాద్ నుంచి బ్రిటన్ వెళ్లే విమాన సర్వీసులను పునరుద్ధరించారు. ఈనెల 6న లండన్ నుంచి బ్రిటిష్ ఎయిర్వేస్ వి�
శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి గత నెలలో 4 లక్షల ప్రయాణీకుల రాకపోకలుశంషాబాద్, జూలై 5: విమాన ప్రయాణాలు ఊపందుకున్నాయి. వేగంగా వ్యాక్సినేషన్, లాక్డౌన్ ఎత్తివేతలు.. ప్రయాణీకులలో ధైర్యం నింపుతున్నాయి. ఈ నేపథ్
అధికారులకు సీఎస్ సోమేశ్కుమార్ ఆదేశంహైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ): ఆరాంఘర్-శంషాబాద్ విమానాశ్రయం రోడ్డును పూల రహదారిగా మార్చాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ అధికారులను ఆదేశించార
త్వరలో స్పైస్జెట్, ఇండిగో ఎయిర్లైన్స్తో ఒప్పందం హైదరాబాద్, జూలై 1, (నమస్తే తెలంగాణ): టీఎస్ఆర్టీసీ తన కార్గో సేవలను శంషాబాద్ విమానాశ్రయానికి విస్తరించింది. ఆర్టీసీ ఉన్నతాధికారులు గురువారం రాజీవ్గ
విలువ దాదాపు రూ.20 కోట్లు డీఆర్ఐ అదుపులో ఆఫ్రికన్ హైదరాబాద్, జూన్ 21 (నమస్తే తెలంగాణ)/శంషాబాద్: శంషాబాద్ ఎయిర్పోర్టులో మరోసారి భారీ స్థాయిలో హెరాయిన్ పట్టుబడింది. రూ. 19.5 కోట్ల విలువ చేసే 3 కిలోల హెరాయిన
హెరాయిన్| నగరంలోని శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా మత్తుమందు పట్టుబడింది. సోమవారం ఉదయం టాంజానియా నుంచి హైదరాబాద్ వచ్చిన వ్యక్తి నుంచి డీఆర్ఐ అధికారులు పెద్దమొత్తంలో హెరాయిన్ను పట్టుకున్నారు.