జనవరిలో 6 శాతం గరిష్ఠ స్థాయిని దాటిన రిటైల్ ధరల సూచీ ముంబై, ఫిబ్రవరి 14: దేశంలో పెరుగుతున్న ధరలు రిజర్వ్బ్యాంక్ సహనస్థాయికి పరీక్ష పెట్టాయి. తన సరళ పాలసీ మార్పునకు సహించదగ్గ గరిష్ఠస్థాయిగా నిర్దేశించుక
ఒక్క తులిప్కూ తూగవు ద్రవ్యసమీక్షలో ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్పదోసారీ కీలక వడ్డీరేట్లు యథాతథం ‘క్రిప్టోకరెన్సీలకు విలువే లేదు. ఒక్క తులిప్ విలువ కూడా చేయవు. మదుపరులు ఈ విషయాన్ని బాగా గుర్తుంచుకో
ముంబై : క్రిప్టోకరెన్సీలతో ఆర్ధిక వ్యవస్ధలకు ముప్పని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ ఆందోళన వ్యక్తం చేశారు. క్రిప్టోకరెన్సీలకు నియంత్రిత వ్యవస్ధ ఏర్పాటు చేసే వరకూ ఇవి దేశ ఆర్ధిక స్�
ముంబై : వెనకటి తేదీ నుంచి విధించే పన్ను (రెట్రో ట్యాక్స్) నోటీసులను ఉపసంహరిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ శుక్రవారం స్వాగతించారు. ఇది సకాలంలో తీ�
న్యూఢిల్లీ : పేదరికం, ఆర్థిక అసమానతలను తగ్గించేందుకు సమ్మిళిత ఆర్థిక వృద్ధి కీలకమని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ స్పష్టం చేశారు. ఈ దిశగా భారత్ సుదీర్ఘ ప్రయాణం సాగించిందని చెప్పారు
న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి ఫస్ట్ వేవ్ తో పోలిస్తే ఆర్ధిక వ్యవస్థపై సెకండ్ వేవ్ ప్రభావం తీవ్రంగా లేదని ఆర్బీఐ వార్షిక నివేదిక పేర్కొంది. వ్యాక్సినేషన్ ను ముమ్మరంగా చేపడితే ఎకానమీపై మహమ్మ�
ముంబై : ఆర్థిక వ్యవస్థ గాడిలో పడుతున్న తరుణంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ విరుచుకుపడటం అతిపెద్ద సవాల్ అని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీ భేటీ సందర్భంగా ఆయ