RBI | కీలక వడ్డీ రేట్లను మరో 25 బేసిస్ పాయింట్ల (పావు శాతం) పెంచవచ్చన్న అంచనాల నడుమ సోమవారం రిజర్వ్బ్యాంక్ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సమావేశం ప్రారంభమయ్యింది.
కీలక వడ్డీరేట్లు ఇప్పట్లో తగ్గే వీల్లేదని, ఇప్పుడున్న అధిక వడ్డీరేట్లు ఇంకా చాలాకాలమే కొనసాగవచ్చని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు.
ద్రవ్యోల్బణం అదుపే లక్ష్యంగా వరుసగా కీలక వడ్డీరేట్లను ఆర్బీఐ పెంచుతూపోతున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవలి ద్రవ్యసమీక్షలో ఈ వడ్డింపులకు కొంత విరామం ఇద్దామనుకున్నా.. దానికి వ్యతిరేకంగా శక్తికాంత దాస్ ఓ
Shaktikanta Das | క్రిప్టో కరెన్సీలపై మరోసారి ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ తన అభిప్రాయాన్ని కుండ బద్దలు కొట్టాడు. వీటిని నిషేధించాల్సిందేనన్నాడు. వీటి కారణంగా భవిష్యత్లో ఆర్థిక సంక్షోభం తలెత్తే అవకాశాలు ఉ�
ఇంత గరిష్ఠ ద్రవ్యోల్బణం ఆమోదయోగ్యం కాదు: ఆర్బీఐ గవర్నర్ న్యూఢిల్లీ, ఆగస్టు 19: దేశంలో పడగెత్తిన ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయాల్సిందేనంటూ రిజర్వ్బ్యాంక్ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సభ్యులు ముక్తకంఠంతో �
40 బేసిస్ పాయింట్లు పెరిగిన రెపో రేటు అత్యవసర సమావేశంలో అనూహ్య నిర్ణయం ఆటో, గృహ, ఇతర రుణగ్రహీతలపై భారం పెరగనున్న ఈఎంఐలు, రుణ కాలపరిమితులు సమాచారం లేదు.. సంకేతాలు లేవు.. నిర్ణయాలు మాత్రమే.గుట్టు చప్పుడు కాకు�
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త ప్రతిపాదన చేసింది. కార్డ్ లేకుండానే అన్ని ఏటీఎంలలో నగదును విత్డ్రా చేసుకునే అవకాశాన్ని కల్పించనున్నది. యునిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్(యూపీఐ) విధానం �
వచ్చే ఆర్థిక సంవత్సరంలో రిజర్వుబ్యాంక్ తన పరపతి సమీక్ష సమావేశాలను ఆరుసార్లు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ అధ్యక్షతన జరగనున్న సమావేశాలు వచ్చే నెల 6 నుంచి 8 వరకు