కొత్తూరు, షాద్నగర్ పట్టణాలకు మహర్దశ కొత్తూరు వై జంక్షన్ నుంచి సోలిపూర్ రోడ్డు వరకు.. 17 కి.మీ పొడవు బట్టర్ ప్లై లైట్లు జోరుగా సాగుతున్న పనులు కొత్తూరు : కొత్తూరు నుంచి షాద్నగర్ మీదుగా సోలీపూర్ రోడ్డ
రూ. కోటితో సీసీ రోడ్ల నిర్మాణం కొనసాగుతున్న అండర్ డ్రైనేజీ పనులు ఇంటికో ఉపాధి కోసం ఉచిత శిక్షణ భూ నిర్వాసితులకు ఎకరానికి 121గజాల ప్లాటు యాచారం : మండలంలోని మేడిపల్లి గ్రామం అభివృద్ధిలో మరింత ముందుకు దూసుక�
మంత్రి సబితాఇంద్రారెడ్డి షాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని నీరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించేలా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. బుధవారం తన కార్యాలయంలో రంగారెడ్డి �
రైతు సంక్షేమానికి ప్రతి ఏటా రూ. 60వేల కోట్లు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ కొత్తూరు మండలం ఇన్ముల్నర్వలో రైతువేదికను ప్రారంభిన మంత్రి కొత్తూరు/కొత్తూరు రూరల్ : తెలంగాణను రైతు రాజ్యంగా మార్చిన �
షాద్నగర్ : ఓ యువకుడు చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన షాద్నగర్ పట్టణంలో మంగళవారం చోటు చేసుకుంది. పట్టణానికి చెందిన శ్రావణ్ (24) అనే యువకుడు అయ్యప్ప కాలనీలో నివాసం ఉంటూ స్థానిక ఐరన్ పరిశ్�
షాద్నగర్ : రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. మంగళవారం ఫరూఖ్నగర్ మండలం లింగారెడ్డిగూడ గ్రామంలో గ్రామ సర్పంచ్ బీష్వమాధవి ఆధ్వర్యంలో పలు �
గ్రామంలో సంపూర్ణంగా మౌలిక వసతులు 80వేల లీటర్ల మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ విద్యుత్ సమస్యలను పరిష్కరించిన అధికారులు అందుబాటులో వైకుంఠధామం, చెత్త డంపింగ్ యార్డు షాద్నగర్ : మారుమూల పల్లెలు సహితం అభివృ
షాద్నగర్టౌన్ : ప్రతి ఇంటికి శుద్ధమైన జలాన్ని అందించే విధంగా తెలంగాణ సర్కార్ మిషన్భగీరథ పథకానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే షాద్నగర్ మున్సిపాలిటీలో ఇంటింటికీ తాగునీళ్లను అందించే విధంగ�
షాద్నగర్టౌన్ : తల్లిపాలతోనే పిల్లలు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని మున్సిపాలిటీలోని 22వ వార్డు కౌన్సిలర్ సరితయాదగిరియాదవ్ అన్నారు. తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా శనివారం వార్డులోని అంగన్వాడీ కేంద్రం�
షాద్నగర్రూరల్ : జిల్లా స్థాయిలో క్రికేట్ ఆడేందుకు టీసీఏ నూతన క్రికెట్ జట్టును షాద్నగర్ ఎస్ఎల్వి క్రికెట్ అకాడమీలో ఎంపిక చేశారు. ఇందులో భాగంగానే అండర్19, 23 విభాగంలో ఆడెందుకు అర్హులైన టీంను ఎంపిక
షాద్నగర్టౌన్ : నూతన పట్టా పాసుపుస్తకం కలిగిన వారు, గతంలో రైతు బీమా చేసుకోని ప్రతి ఒక్కరూ రైతు బీమాకు దరఖాస్తు చేసుకోవాలని ఫరూఖ్నగర్ మండల వ్యవసాయ అధికారి నిశాంత్కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిప�
ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ షాద్నగర్టౌన్ : తల్లిపాలు పిల్లలకు దివ్య ఔషధం వంటివని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. షాద్నగర్ సీడీపీఓ నాగమణి ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన తల్లిపాల వారోత్సవాల కార్యక్ర