మురుగు రహితంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా బీఆర్ఎస్ హయాంలో గజ్వేల్-ప్రజ్ఞాఫూర్ మున్సిపాలిటీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ(యూజీడీ) పనులు చేపట్టారు. సంబంధిత అధికారుల పర్యవేక్షణ లోపంతో పనుల్లో నాణ్యత లోప�
మూసీ నది సుందరీకరణ పేరుతో రూ.వేల కోట్ల కుంభకోణం జరుగుతున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ఆరోపించారు. మూసీ సుందరీకరణ పనులను పాకిస్థాన్ కంపెనీలకు కట్టబెట్టేందుకు ముఖ్యమంత్రి రే�
బీఆర్ఎస్ ప్రభుత్వంలో పురుడు పోసుకున్న ప్రాజెక్టులో మరో భారీ మురుగునీటి ప్రాజెక్టు అందుబాటులోకి రాబోతున్నది. దేశంలోనే వందకు వంద శాతం మురుగునీటి శుద్ధి చేసే తొలి నగరంగా హైదరాబాద్ను నిలపాలన్న కేసీఆర�
MLA Krishna Rao | కూకట్పల్లిలో చేపట్టిన మురుగునీటి శుద్ధి కేంద్రం (ఎస్టీపీ) పనులను వేగవంతం చేయాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు(MLA Krishna Rao) అన్నారు.
ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి హైదరాబాద్లో 100 శాతం సివరేజ్ ట్రీట్మెంట్ (Sewage Treatment) చేస్తామని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. మురుగునీటిని శుద్ధిచేసేలా ప్రణాళికలు రచిస్తున్నామని చెప్పారు. రూ.3,866 కోట్లతో 31 మురుగ�
దేశంలోనే వంద శాతం మురుగు శుద్ధి చేసే తొలి నగరంగా హైదరాబాద్ను నిలపాలన్న లక్ష్యంలో భాగంగా నూతన మురుగునీటి శుద్ధి కేంద్రం (ఎస్టీపీ) నిర్మాణ పనులు తుది దశకు చేరుకోగా, నిర్మాణ పనులు పూర్తయిన చోట ఒక్కొక్కటిగ�
దేశంలోనే వంద శాతం మురుగు శుద్ధి చేసే తొలి నగరంగా హైదరాబాద్ను నిలపాలన్న లక్ష్యంలో భాగంగా నూతన మురుగునీటి శుద్ధి కేంద్రం (ఎస్టీపీ) నిర్మాణ పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. మూడు ప్యాకేజీల్లో రూ.3866.41 క�
కార్మిక క్షేత్రంలోని నివాసాలు, డైయింగ్లు, వివిధ పరిశ్రమల నుంచి వెలువడుతున్న మురుగు నీటి సమస్యకు మంత్రి కేటీఆర్ శాశ్వత పరిష్కారం చూపారు. నీరంతా సమీప మానేరు వాగులో కలిసి కలుషితమవుతున్నది.
కార్మిక క్షేత్రమైన సిరిసిల్ల పట్టణంలోని ఇండ్ల నుంచి వెలువడుతున్న మురుగు నీరు పెద్ద సమస్యగా మారింది. అన్ని వార్డుల నుంచి వచ్చే మురుగంతా ఒక చోట చేర్చేందుకు బైపాస్రోడ్డు పక్కనే రెండు కిలోమీటరు దూరంలో తు�
Sewarage treatment plants | దసరాలోపు కొత్త సీవరేజీ ట్రీట్మెంట్ ప్లాంట్ల (ఎస్టీపీ) నిర్మాణాన్ని పూర్తి చేయడమే లక్ష్యంగా యుద్ధ ప్రాతిపదికన పనిచేయాలని జలమండలి ఎండీ దానకిశోర్ అధికారులను
న్యూఢిల్లీ : యమునా నదిని 2025 ఫిబ్రవరి నాటికి శుద్ధి చేస్తామని, ఇందుకు ఆరుసూత్రాల ప్రణాళికను రూపొందించామని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ప్రభుత్వం కొత్తగా మురుగునీటి శుద్ధి ప్�
మంత్రి కేటీఆర్ | నగరంలోని ఫతేనగర్లో సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్కు రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. రూ. 317 కోట్లతో 100 ఎంఎల్డీ సామర్థ్యంతో మురుగు నీటి శుద్ధి ప్లాంట�