Helicopter crash in Kenya | కెన్యాలోని(Kenya) సంబురు కౌంటీలో బుధవారం జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో(Helicopter crash) ఈక్వెడార్ ఇంటెలిజెన్స్ చీఫ్ మిచెల్ సెన్సి-కాంటుగి, ఆయన భార్య స్టెఫానీ హోలిహాన్ తో సహా ఒక అమెరికన్ మీడియా ఎగ్జిక్యూటివ
సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మొగుడంపల్లి మండలం సత్వార్ గ్రామ సమీపంలో ముంబై హైవేపై మంగళవారం రాత్రి ఆటోను ట్యాంకర్ ఢీకొట్టడంతో ఐదుగురు కూలీలు, ఆటో డ్రైవర్ అక్కడికక్కడే దుర్మరణం చె�
Jet Crash | అమెరికా నార్త్ కరోలినాలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ప్రాంతీయ విమానాశ్రయంల గురువారం బిజినెస్ జెట్ కూలిపోయింది. ఈ ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ విమానాశ్రయాన్ని నాస్కార్ బృందాలు, ఫార�
Cylinder Blast | పశ్చిమ బెంగాల్ దక్షిణ 24 పరగణాల జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ ఇంట్లో గ్యాస్ సిలిండ్ పేలడంతో నలుగురు చిన్నారులు, ఇద్దరు మహిళలు సహా ఏడుగురు మృతి చెందారని సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. పథార్�
Road Accident | పశ్చిమ బెంగాల్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నదియా జిల్లాలో కారు బీభత్సం సృష్టించింది. చావ్రా ప్రాంతంలోని లక్ష్మీగచ్చా ప్రాంతంలో వేగంగా వచ్చిన కారు మూడు ఈ-రిక్షాలను ఢీకొట్టింది.
Seven Killed | తమిళనాడులోని తిరువణ్ణామలైలో విషాదకర ఘటన చోటు చేసుకున్నది. కొండచరియలు విరిగిపడి ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు ప్రాణాలు కోల్పోయాయి. ఫెంగల్ తుఫాను ప్రభావంతో తమిళనాడులోని పలు జిల్లాలో భారీ వర్షాల�
Gaza | గాజా నగరంలోని ఓ స్కూల్పై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇజ్రాయెల్ సైన్యం దాడుల నేపథ్యంలో మృతులంతా తమ ప్రాణాలను కాపాడుకునేందుకు పాఠశాలలో ఆశ్రయం పొందుతున్నారు.
Firecracker Factory Blast | విరుదునగర్ జిల్లా శివకాశీ సమీపంలోని చెంగమాలపట్టిలో బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు చోటు చేసుకున్నది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు. మృతుల్లో ఐదుగురు మహిళలు ఉన్నారు. ప్రమాదంలో పది మంది వరకు గాయపడ్�
Road Accident | ఏపీలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరులో ట్రాక్టర్ బోల్తాపడింది. ఈ ఘటనలో ఏడుగురు దుర్మరణం చెందారు. మరో 20 మందికి గాయాలయ్యాయి.
బెంగళూరు : కర్నాటకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. కూలీలలో వెళ్తున్న ట్రక్కు ప్రమాదవశాత్తు కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటన బెలగావిలో ఆదివారం తెల్లవారు జామున చోటు చేసుకున్నది. ఈ ఘటనలో తొమ్మిది మంది �
లక్నో : ఉత్తరప్రదేశ్ అయోధ్యలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు మహిళలు సహా ఏడుగురు మృత్యువాతపడ్డారు. ప్రమాదంలో మరో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్ర�
సిలిండర్ పేలి ఏడుగురు మృతి.. | ఉత్తరప్రదేశ్లో ఘోర ప్రమాదం చోటు చేసుకున్నది. గోండాలోని తిక్రీ గ్రామంలోని ఓ ఇంట్లో మంగళవారం రాత్రి గ్యాస్ సిలిండర్ పేలిపోయింది.