నల్లగొండ మండలం సూరారంలో పదేండ్ల కింద కొన్న భూమిపై అమ్మిన వ్యక్తి అడ్డం తిరిగాడు...ఆయనకు వత్తాసు పలికిన ఓ అధికార పార్టీ నేత అమ్మిన భూమిలో కొంత అయినా తిరిగి ఇవ్వు లేదా ఎంతోకొంత ధర కట్టివ్వమని డి మాండ్...
హైడ్రా పేరుతో ఎవరైనా సెటిల్మెంట్లు చేస్తే కేసులు నమోదు చేస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ హెచ్చరించారు. సోమవారం అసెంబ్లీ లాబీలో రంగనాథ్ మీడియా ప్రతినిధులతో చిట్చాట్ చేశారు. ప్రభుత్వ భూములు ఆక్రమి�
భీమ్గల్ పోలీసుస్టేషన్ సెటిల్మెంట్లకు అడ్డాగా మారిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజా ఫిర్యాదులను కాకుండా సివిల్ పంచాయితీలను పరిష్కరిస్తూ అందినకాడికి దండుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కొ
కేయూసీ ఇన్స్పెక్టర్ పత్తిపాక దయాకర్ను సస్పెండ్ చేస్తూ శనివారం పోలీసు కమిషనర్ ఏవీ రంగనాథ్ ఉత్తర్వులు జారీచేశారు. భూ బాధితులు ఫిర్యాదు చేసేందుకు పోలీసు స్టేషన్కు వస్తే కేసులు నమోదు చేయకుండా తిప్�
బీజేపీ నాయకులు భావిస్తున్నట్టుగా తెలంగాణలో బీజేపీ నిజంగానే బలపడుతున్నదా? మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ పార్టీ బలపరిచిన ఏవీఎన్రెడ్డి విజయం సాధించిన నేపథ్యంలో ఇల�