Karnataka Officer Dies by Suicide | సీనియర్ అధికారి వేధింపులు తాళలేక ఒక అధికారి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రభుత్వ కార్యాలయంలో ఉరి వేసుకుని మరణించాడు. దీనికి ముందు ఒక వీడియో షేర్ చేశాడు. సీనియర్ అధికారి తనను వేధిస్తున్నట్లు �
BJP Leader Touches Jyotiraditya Son’s Feet | కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా కుమారుడి కాళ్లకు బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే నమస్కరించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో రాజకీయ, సామాజిక విమర్శలకు దారితీసిం�
సముద్రంలో అల్లకల్లోల పరిస్థితి నెలకొంది. ఒకవైపు వాయుగుండం తుఫానుగా మారితే.. మరోవైపు తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశాలున్నట్టు వాతావరణ శాఖ అంచనా వేసింది.
తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజెన్స్ అసోసియేషన్ &పెన్షనర్స్ జగిత్యాల జిల్లా శాఖల ఆధ్వర్యంలో 79 వ స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు హరి అశోక్ కుమార్ జాతీయ పతాకాన్ని గురువారం ఆ�
Peon gives urine to senior | ప్రభుత్వ కార్యాలయంలో విధులు నిర్వహించిన సీనియర్ అధికారి తాగు నీరు ఇవ్వాలని ప్యూన్ను అడిగాడు. అయితే మూత్రం నింపిన బాటిల్ అతడు ఇచ్చాడు. అది తాగిన ఆ అధికారి ఆసుపత్రి పాలయ్యాడు.
ఆన్ లైన్ మోసాలపై ప్రతీ ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, యాంటి డ్రగ్స్ పై అవగాహన కలిగి మెదలుకుంటే జీవితాలు బాగుపడుతాయని పెద్దపల్లి షీ టీం మెంబర్ స్నేహలత అన్నారు. పెద్దపెల్లి మండలం పెద్దకల్వలలో గల నోబెల్ హై స్�
సీపీఐ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీపీ వేముల వెంకటరాజం(86) మంగళవారం గుండెపోటుతో మృతి చెందాడు. మండలంలోని ఇందుర్తి గ్రామానికి చెందిన వెంకట్రాజం చిన్ననాటి నుండి కమ్యూనిస్టు బావాలను పునికి పుచ్చుకొని అనేక ఉద్యమ�
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాణ్యమైన విత్తనం రైతన్నకు నేస్తం ద్వారా వ్యవసాయ శాఖ, ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ద్వారా స్థానిక వ్యవసాయ పరిశోధన స్థానం కూనారం పరిశోధన స్థానం న�
Senior Muslim leader quits JD(S) | కర్ణాటకలోని జనతాదళ్ సెక్యులర్- జేడీ(ఎస్) పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేసేందుకు ఇటీవల ఎన్డీఏ కూటమిలో చేరింది. ఈ నేపథ్యంలో సీనియర్ ముస్లిం నేత జ�
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డిపై గుర్రుగా ఉన్న పార్టీ సీనియర్ నేతలు తమ అసంతృప్తిని కాంగ్రెస్ అధిష్టానం వద్ద వెళ్లగక్కారు. సోమవారం ఢిల్లీలో రాహుల్ గాంధీతో పలువురు నేతలు సమావేశమై రేవంత్రెడ్డి ఒ�
ఆసరా పింఛన్ల వయోపరిమితిని 57 ఏండ్లకు తగ్గించిన ప్రభుత్వం 2022-23 ఆర్థిక సంవత్సరం నుంచి అర్హులను ఎంపిక చేసి కొత్త పింఛన్లు ఇవ్వనున్నది. ఇందుకోసం బడ్జెట్లో అదనంగా రూ.2,128 కోట్లు కేటాయించింది