పాకిస్థాన్లోని లష్కరే తాయిబా అనుబంధ ఉగ్రవాద సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్ఎఫ్)కు ఐక్య రాజ్య సమితి భద్రతా మండలి షాక్ ఇచ్చింది. ఉగ్రవాదులు ఏప్రిల్ 22న పహల్గాంలో 26 మందిని హత్య చేశారు. ఈ దాడి వెనుక �
పెరుగుతున్న సైబర్నేరాలపై ప్రజల్లో అవగాహన పెంపొందించడం, ట్రాఫిక్ అలర్ట్స్ను ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేసేందుకు హైదరాబాద్ పోలీసులు కమ్యూనిటీ రేడియోను ప్రారంభించనున్నారు.
ఐక్యరాజ్య సమితి (United Nations) లోని శక్తిమంతమైన విభాగం భద్రతా మండలిలో (Security Council) తాత్కాలిక సభ్య దేశాలుగా అల్జీరియా, గయానా, సియెర్రా లియోన్, స్లొవేనియా, దక్షిణ కొరియా ఎన్నికయ్యాయి.
Ruchira Kamboj: జమ్మూకశ్మీర్పై పాక్ మంత్రి చేసిన వ్యాఖ్యలను రుచిర కాంబోజ్ ఖండించారు. ఆ దేశం చేసిన వ్యాఖ్యలపై స్పందించడమే దండగ అన్నారు. భుట్టో వ్యాఖ్యలు నిరాధారమైనవని ఆమె అన్నారు.
భద్రతా మండలి భేటీలో ప్రధాని మోదీ మండలి సమావేశానికి తొలిసారిగా అధ్యక్షత ఐరాస, ఆగస్టు 9: చట్టబద్ధమైన సముద్ర వాణిజ్యానికి అవరోధాలను తొలగించాల్సిన అవసరం ఉన్నదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. సముద్ర జలా�
మానసిక సమస్యలున్న వారికి కౌన్సెలింగ్ | మానసికంగా ఇబ్బందులుపడేవారు ఆ సమస్య నుంచి బయటపడేందుకు రాచకొండ పోలీసులు తమ సహాయ సహకారాలు అందిస్తున్నారు. సెక్యూరిటీ కౌన్సిల్ ద్వారా కౌన్సెలింగ్ ఇచ్చి వారిని పూర
జనగాం: ఒక్క సీసీ కెమెరా వందమంది పోలీసులతో సమానమని వరంగల్ పోలీస్ కమిషనర్ ప్రమోద్ కుమార్ అన్నారు. జనగాం రూరల్ సర్కిల్ పోలీస్ కార్యాలయంలో కొత్తగా ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలను సీపీ ప్రారంభించారు.అనంత�