తెలంగాణ భవన్లో మంగళవారం ఉదయం 10 గంటలకు బీఆర్ఎస్ పార్టీ సికింద్రాబాద్, హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల స్థాయి ముఖ్య నాయకుల సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస
సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీతో ఇంకోసారి గెలిచి మరో చరిత్రను తిరగరాయబోతున్నదని ఆ పార్టీ అభ్యర్థి టి.పద్మారావు గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. కేంద్రమంత్రిగా కిషన్ర�
కేంద్రమంత్రిగా సికింద్రాబాద్ ప్రజలకు చేసిన అభివృద్ధి లేకపోవడంతో ఎన్నికల ప్రచారంలో ఏం చెప్పాలో తెలియక కిషన్ రెడ్డి మోదీ జపం చేస్తున్నారని సోషల్ మీడియాలో నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. మూడుసా
సికింద్రాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో విజయం సాధించిన పద్మారావుగౌడ్ మొదటి సారి సీతాఫల్మండిలోని క్యాంపు కార్యాలయానికి వచ్చారు.నాయకులు ,కార్యకర్తలు,అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలికి తమ
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో సికింద్రాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి తీగుళ్ల పద్మారావుగౌడ్ మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టారు.
సికింద్రాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో కృషి చేశామని, విద్యా, వైద్య రంగానికి అధిక ప్రాధాన్యతనిచ్చామని డిప్యూటీ స్పీకర్, బీఆర్ఎస్ పార్టీ సికింద్రాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి తీగుల్ల పద్మారావుగౌడ్
గత తొమ్మిదేళ్ల కాలంలో బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ పథకాలు కళ్లేదుటే ఉన్నాయని, తమ విజయానికి ఈ అంశాలు బాటలు వేస్తాయని డిప్యూటీ స్పీకర్, బీఆర్ఎస్ పార్టీ సికింద్రాబాద్ నియోజకవర�
సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ గెలుపు తథ్యమని, అధిక మెజార్టీ సాధించడమే లక్ష్యమని బీఆర్ఎస్ పార్టీ మల్కాజిగిరి పార్లమెంట్, కంటోన్మెంట్ అసెంబ్లీ ఇన్చార్జి మర్రి రాజశేఖర్రె�
ఉస్మానియా యూనివర్సిటీ : కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రారంభించిన డిజిటల్ మెంబర్షిప్ డ్రైవ్లో భాగంగా నిర్వహించిన సికింద్రాబాద్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో ఘర్షణ చోటు చేసుకు�