రామగుండం నగర పాలక సంస్థ పరిధిలోని వివిధ అభివృద్ధి పనుల్లో ప్రభుత్వ మార్పుతో పాటు శంకుస్థాపనల పునరావృతం కొత్త చర్చకు దారితీస్తోంది. ఒకే అభివృద్ధి పనికి రెండు పర్యాయాలు వేర్వేరుగా ఒకే చోట పక్కపక్కనే శంక�
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ని మార్చాలని ఆ పార్టీ నేతలు ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేసి చేసి అలిసిపోయారు. ఈ ఏడాది కొన్ని అసెంబ్లీలకు, వచ్చే ఏడాది పార్లమెంట్కు ఎన్నికలు జరుగనుండటంతో జాతీయ అధ్యక�
లండన్: భారత సంతతి వ్యక్తి బ్రిటన్లో మరో ఘనత సాధించారు. ఒక నగర మేయర్గా రెండోసారి ఎన్నికయ్యారు. ఢిల్లీలో పుట్టిన సునీల్ చోప్రా, లండన్లోని బరో ఆఫ్ సౌత్వార్క్ మేయర్ పదవిని మరోసారి చేపట్టారు. ఈ మేరకు శని�
Yogi Adityanath | ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో సరికొత్త చరిత్ర సృష్టించిన యోగీ ఆదిత్యనాథ్ (Yogi Adityanath) రెండోసారి ముఖ్యమంత్రిగా నేడు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ఐదేండ్లపాటు పూర్తికాలం సీఎం పదవిలో కొ
లండన్: బ్రిటన్కు చెందిన ప్రిన్స్ చార్లెస్కు రెండోసారి కరోనా సోకింది. కరోనా పరీక్ష నిర్వహించగా పాజిటివ్గా నిర్ధారణ అయ్యిందని ఆయన కార్యాలయం గురువారం తెలిపింది. ప్రస్తుతం ఆయన స్వీయ ఐసొలేషన్లో ఉన్నట్
కాబూల్: ఆఫ్ఘనిస్థాన్ను మరోసారి పూర్తిగా తమ ఆధీనంలోకి తెచ్చుకున్న తాలిబన్లు ప్రభుత్వ ఏర్పాటులో వెనుకడుగు వేస్తున్నారు. ఈ ప్రక్రియను ఇప్పటి వరకు రెండు సార్లు వాయిదా వేశారు. తొలుత శుక్రవారం ప్రార్థనల అ�
సిమ్లా:హిమాచల్ ప్రదేశ్ మాజీ సీఎం వీరభద్ర సింగ్కు రెండవసారి కరోనా సోకింది. శుక్రవారం నిర్వహించిన కరోనా పరీక్షలో పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. దీంతో సిమ్లాలోని ఇందిరా గాంధీ మెడికల్ కాలేజీ అండ్
కోల్కతా: కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియోకు రెండోసారి కరోనా సోకింది. తనతోపాటు తన భార్యకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యిందని ఆదివారం ఆయన తెలిపారు. తనకు రెండోసారి కరోనా సోకిందని అన్నారు. ఈ నే
వ్యవసాయశాఖ మంత్రి| కేరళ వ్యవసాయశాఖ మంత్రి వీఎస్ సునీల్ మరోసారి కరోనా బారినపడ్డారు. మంత్రి సునీల్ కుమార్తోపాటు, ఆయన కుమారుడు నిరంజన్ కృష్ణ కరోనా పాజిటివ్లుగా నిర్ధారణ అయ్యారు.
ముంబై: మహారాష్ట్రలో కరోనా విలయతాండవం చేస్తున్నది. మహా సర్కార్లోని ఓ మంత్రి రెండోసారి కరోనా బారినపడ్డారు. దీంతో ఆయన దవాఖానలో చేరారు. ఈమధ్యకాలంలో తనను కలిసినవారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచి�