పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల అసెంబ్లీ సెగ్మెంట్లలో జరగనున్న ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు, రాజకీయ పార్టీల ఖర్చుల వివరాలను కచ్చితంగా నమోదు చేయాలని పెద్దపల్లి పార�
పార్లమెంట్ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో పకడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. ఆదివారం హనుమకొండ కలెక్టరేట్లో ఎన్నికలకు సంబంధించిన వ�
మెదక్ జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఎన్నికలు నిర్వహించేందుకు ఇప్పటికే అవసరమైన అన్ని చర్యలు చేపట్టామని, నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.. నామినేషన్ల ప్రక్�
ఎన్నికల సమయంలో పోటీ చేస్తున్న అభ్యర్థులు లేదా రాజకీయ నాయకులు ప్రలోభపెట్టినా, బయభ్రాంతులకు గురిచేసినా ఓటర్లు 1950 టోల్ఫ్రీ నెంబర్కు లేదా సీ-విజిల్ ఆప్లో ఫిర్యాదు చే యాలని మెదక్ జిల్లా ఎన్నికల అధికారి
అసెంబ్లీ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు చేసేందుకు ఎన్నికల అధికారులు రంగంలోకి దిగారు. అక్రమ డబ్బు పంపిణీ,
నవంబర్ 30న జరిగే అసెంబ్లీ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించడంతోపాటు పోలింగ్ శాతం పెంచేందుకు కేంద్ర ఎన్నికల సంఘం పలు చర్యలు చేపట్టింది. సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింతగా వినియోగించి ఎన్నికలను పారదర్శకంగా
ఈసారి అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సాంకేతక తోడవడంతో జిల్లా అంతటా నిఘా నీడన జరగనున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 30న జరగనున్న ఎన్నికలకు జిల్లా యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. ముఖ్యంగా సాంకేతి�
ఎన్నికల కమిషన్ నియమ నిబంధనల ప్రకారం ఎన్నికల సామగ్రిని పంపిణీ కేంద్రాలను పక్కాగా ఏర్పాటు చేయాలని కలెక్టర్, ఎన్నికల అధికారి జి.రవినాయక్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని బాలుర జూనియర్ కళాశాల, ఎన్�
ఎన్నికల్లో జరిగే అక్రమాలపై ఫిర్యాదు చేసేందుకు ఎన్నికల సంఘం రూపొందించిన సీ-విజిల్ యాప్ పౌరుల చేతిలో బ్రహ్మాస్త్రంగా మారింది. ప్రస్తుతం ఈ యాప్ ఆధునీకరణతో పాటు ఫ్లయింగ్ స్కౌడ్తో అనుసంధానం చేసింది. అ�
రానున్న సార్వత్రిక ఎన్నికల ఏర్పాట్లను పకడ్బందీగా నిర్వహించాలని నల్లగొండ కలెక్టర్ ఆర్వీ కర్ణన్ అన్నారు. బుధవారం స్థానిక డాన్బోసో జూనియర్ కళాశాలలో స్ట్రాంగ్ రూములను నియోజకవర్గ ఎన్నికల అధికారి దా
ఎన్నికల్లో జరిగే అక్రమాలు, ఉల్లంఘనలపై ఫిర్యాదు చేసేందుకు ఎన్నికల సంఘం రూపొందించిన సీ-విజిల్ యాప్ పౌరుల చేతిలో బ్రహ్మస్త్రంగా మారింది. ప్రస్తుతం ఈ యాప్ను ఆధునీకరించడంతోపాటు ఫ్లయింగ్ స్కాడ్స్తో అన�
ఎన్నికల కోడ్ అమలు నేపథ్యంలో వికారాబాద్ జిల్లాలో పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు డబ్బు, మద్యం ఇతరత్రా తరలించే వారిపై నిఘాను పెంచారు.
అసెంబ్లీ ఎన్నికలు సజావుగా జరిగేలా రంగారెడ్డి జిల్లా ఎన్నికల అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. ‘కోడ్' ఉల్లంఘన జరుగకుండా పటిష్ట నిఘా పెట్టారు. జిల్లా నలుమూలలా 52 చెక్ పోస్టులతో పాటు ప్రతి నియోజ�