Satyapal Malik | కిరు జలవిద్యుత్ ప్రాజెక్టులో రూ.2,200 కోట్ల సివిల్ పనుల కేటాయింపులో అవినీతి ఆరోపణలపై జమ్మూ కశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్తో పాటు మరో ఐదుగురిపై గురువారం కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) చార్జిషీ
ప్రస్తుతం ఈవీఎంలను ఏ విధానంలోనైతే వినియోగిస్తున్నామో అదే విధానంలో లోక్సభ ఎన్నికల్లో ఉపయోగిస్తే కచ్చితంగా మళ్లీ బీజేపీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని జమ్ముకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్�
జమ్ముకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ను సీబీఐ శుక్రవారం విచారించింది. రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ కుంభకోణానికి సంబంధించిన కేసులో సాక్షిగా హాజరైన ఆయన స్టేట్మెంట్ను సీబీఐ ఐదు గంటల పాటు రిక�
Satyapal Malik | కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేసిన బీజేపీకే చెందిన జమ్ముకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్మాలిక్కు సీబీఐ నోటీసులు జారీచేసింది. ఇటీవల ‘ది వైర్'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సత్యపాల్ మాలి�
ప్రధాని మోదీ ప్రభుత్వ అసమర్థత వల్లే 2019లో పుల్వామా దాడి జరిగిందని జమ్ముకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ చేసిన ఆరోపణలు ప్రకంపనలు సృష్టించాయి. విపక్షాలు, హక్కుల నేతలు, సామాజిక కార్యకర్తలు తీవ్రంగా
Satyapal Malik | జమ్ముకశ్మీర్ రాష్ర్టానికి ఆఖరి గవర్నర్గా వ్యవహరించిన సత్యపాల్ మాలిక్ పలు సంచలనాత్మక విషయాలు వెల్లడించారు. మోదీ అసమర్థత కారణంగానే 2019లో పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై దాడి జరిగిందని ఆరోపిం
ప్రపంచంలో తనకంటే గొప్పోడు ఎవరూ లేరని, తానే అందరికంటే గొప్పోడినన్న ఫీలింగ్లో ప్రధాని మోదీ ఉంటారని మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్ పేర్కొన్నారు. ఆయనను విమర్శిస్తే అస్సలు తట్టుకోలేరని తెలిపారు. అంతేకా
షిల్లాంగ్ : గతేడాది డిసెంబర్లో రైతులకు ఇచ్చిన హామీని కేంద్రం ఇప్పటి వరకు నెరవేర్చలేదని, కేంద్ర ప్రభుత్వంపై ఎంఎస్పీపై చట్టం చేయాలని మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్ అన్నారు. నవంబర్ 2020లో కేంద్ర ప్రభుత
మోదీ నాతో అన్న మాట ఇది.. ఆయన దురహంకారి మోదీకి మతిపోయిందని అమిత్ షా అన్నారు మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్ వ్యాఖ్యలు రైతుల మరణాలను ప్రధాని అపహాస్యం చేశారు సాగు చట్టాల రద్దు కోరినందుకు దురుసు ప్రవర్తన �
Satyapal Malik: ప్రధాని నరేంద్రమోదీపై మేఘాలయ గవర్నర్ సత్యపాలిక్ మాలిక్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్రమోదీ ఒక అహంకారి అని వ్యాఖ్యానించారు. అంతేగాక కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ప్