సీఎం రేవంత్రెడ్డి నియోజకవర్గం కొడంగల్కు రూ.3వేల కోట్ల నిధులు తీసుకెళ్లి నిజామాబాద్ తదితర జిల్లాలకు అన్యాయం చేశారని, త్వరలోనే కొడంగల్కు పాదయాత్ర చేసి నిరాహార దీక్ష చేపడతానని ఆర్మూర్ ఎమ్మెల్యే రాకే
భారత సంస్కృతీ సంప్రదాయాల పరిరక్షణతోపాటు హిందూధర్మ స్థాపనలో సేవాలాల్ మహరాజ్ కృషి ఎనలేనిదని ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. ఆయన చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలన్నారు.
మెదక్ జిల్లాలో సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతిని గిరిజన తండాల్లో ఘనంగా గురువారం నిర్వహించారు. గిరిజన మహిళలు బోనాలతో సేవాలాల్ ఆలయాలకు చేరుకుని భోగ్భండార్ పూజలు చేశారు.
దేశం గ ర్వించదగ్గ గొప్ప ఆధ్యాత్మికవేత్త, సంఘ సేవకుడైన సంత్ సేవాలాల్ మహరాజ్ ఆలయ నిర్మాణానికి ఎకరా ప్రభుత్వ స్థ లంతోపాటు రూ.కోటి విరాళంగా ఇస్తున్నట్లు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ప్రకటించ�