వికారాబాద్ జిల్లా లగచర్లలో (Lagacharla) అధికారులపై దాడి చేశారన్న అభియోగాలపై అరెస్టయిన రైతులు విడుదలయ్యారు. 37 రోజులుగా సంగారెడ్డి జిల్లా కంది జైలులో జ్యుడీషియల్ రిమాండ్లో ఉన్న 17 మంది రైతులు శుక్రవారం ఉదయం బె�
లగచర్ల ఘటనలో అరస్టై సంగారెడ్డి జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న రైతు హీర్యానాయక్కు గుండెపోటు రాగా అతడిని జైలు నుంచి దవాఖానకు తరలించే సమయం లో పోలీసులు చేతులకు బేడీలు(సంకెళ్లు) వేయడం అత్యంత క్రూరత్వమన�
KTR | సీఎం రేవంత్ రెడ్డి దమ్ముంటే మాతో కొట్లాడు.. రాజకీయంగా తలపడు కానీ పేదలకు మాత్రం కష్టం కలిగించొద్దు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు.
KTR | ఇప్పుడు కొడంగల్ తిరగబడ్డది.. రేపు తెలంగాణ తిరగబడతది అని సీఎం రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. మేం అధికారంలోకి వచ్చాన నిన్ను ఏం చేయాలో మాకు తెలుసు అని ర�
KTR | లగచర్ల ఘటనలో కాంగ్రెస్ కార్యకర్తలను వదిలేసి కేవలం బీఆర్ఎస్ కార్యకర్తలనే జైల్లో వేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. అధికారులపై దాడికి పాల్పడ్డ వారిలో క�