ప్రారంభమైన పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు గ్రామసభల్లో పాల్గొన్న ప్రజాప్రతినిధులు, అధికారులు భాగస్వాములైన ప్రజలు పల్లెలు పచ్చదనం, పరిశుభత్రతో ఫరిడవిల్లాలని ఆకాంక్ష మొక్కలు నాటిన ప్రజాప్రతినిధులు, అ�
నేటి నుంచి పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమానికి శ్రీకారం గ్రామాలు, పట్టణాల్లో పచ్చదనం, పరిశుభ్రత, సమగ్రాభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం నేటి నుంచి నాల్గోవిడుత పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని 10రోజ�
గ్రామాలు, పట్టణాల సమగ్రాభివృద్ధికే పల్లె, పట్టణ ప్రగతి సీఎం కేసీఆర్ ఆలోచనతో ఇప్పటికే 98శాతం గ్రామాలు అభివృద్ధి లోటు,పాట్ల సవరణకు 10రోజుల పాటు నాల్గో విడుత ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ గజ్వేల్ పల్లె, పట్టణ ప్రగతి
ఆర్సీపురంలో రూ.5.1 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు రామచంద్రాపురం, జూన్ 30: అభివృద్ధిలో దేశానికే ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రం నిలుస్తుందని రాష్ట్ర శాసనమండలి ప్రొటెం చైర్మన్ వెన్నవరం భూపాల్ అన్నారు. �
సంగారెడ్డి మున్సిపాలిటీ, జూన్ 30: ఉద్యోగ సంఘాలపై అభిమానంతో సీఎం కేసీఆర్ ఉద్యోగ సంఘాలతో మార్చి 22న చర్చలు జరిపారని టీఎన్ రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ అన్నారు. బుధవారం సంగారెడ్డిలోని టీఎన్జీవో భవన్ ట�
డీఎల్పీవో సతీష్రెడ్డి జిన్నారం, జూన్ 29 : గ్రామాల అభివృద్ధికి పల్లె ప్రగతి కార్యక్రమం మంచి అవకాశమని, సర్పంచ్లు, కార్యదర్శులు పది రోజులు ప్రణాళికతో పనులు చేపట్టాలని డీఎల్పీవో సతీష్రెడ్డి అన్నారు. జూ�
కోహెడ, జూన్ 26 : పల్లెప్రగతితో మండలంలోని వెంకటేశ్వర్లపల్లి గ్రామం రూపు మార్చుకుంది. అభివృద్ధి పనులకు మారింది. కోహెడ, సముద్రాల, చెంచెల్ చెర్వుపల్లి, మైసంపల్లి, కాచాపూర్ గ్రామాల నుంచి 222 రైతు కుటుంబాలు వచ్చ
సంగారెడ్డి జూన్ 28 (నమస్తే తెలంగాణ) : వైకుంఠధామాల నిర్మాణంలో సంగారెడ్డి జిల్లా అగ్రస్థానంలో ఉంది. సీఎం కేసీఆర్ ప్రతి పంచాయతీలో అన్ని సౌకర్యాలతో శ్మశానవాటికలు ఉండాలని సంకల్పించారు. ఇందుకు అనుగుణంగా రాష్�
సంగారెడ్డి, జూన్ 28 : దీర్ఘకాలికంగా కోర్టుల చుట్టూ తిరుగుతున్న కక్షిదారులు లోక్అదాలత్తో సత్వర న్యాయం పొందేందుకు సుప్రీంకోర్టు అవకాశం కల్పించిందని ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాపిరెడ్డి తెలిపార
నారాయణఖేడ్ టౌన్, జూన్ 27 : విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి సూచించారు. ఆదివారం నారాయణఖేడ్ మండలం నిజాంపేట్ గ్రామంలో ఆర్వీఎం పథకం ద్వారా మంజూరై
రూ.5.8 కోట్ల వ్యయంతో పనులు హర్షం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు రాయికోడ్, జూన్ 27 : మండంలోని సింగితం, రాయిపల్లి, నాగన్పల్లి, కర్చల్, మామిడిపల్లి, మొర్టాగా గ్రామాల మీదుగా ప్రయాణించేందుకు ప్రజలు తీవ్ర ఇబ్బంద
జహీరాబాద్ డివిజన్లో 69 వేల ఎకరాల్లో పంట సాగు చేయనున్నట్టు అంచనా మార్కెట్లో పత్తికి మద్దతు ధర గ్రామాల్లో కొనుగోలు కేంద్రాల ఏర్పాటు జహీరాబాద్, జూన్ 27 : రైతులు వర్షధార పంటలు సాగు చేసేందుకు ఆసక్తి చూపుతు�
పేదలకు నిరంతర సేవ చేస్తున్న అయ్యప్ప సేవా సమితి మే 17న ప్రారంభమైన సేవలు సంగారెడ్డి జిల్లా దవాఖానలో డయాలిసిస్ రోగులకు పండ్లు పంపిణీ జర్నలిస్టులకు మాస్క్లు, డ్రై ప్రూట్స్ అందజేత హోం ఐసొలేషన్లో ఉన్నవారి
రైతుబంధు డబ్బులతో వ్యవసాయం చేస్తున్న రైతులు అప్పుల కోసం ఎదురుచూసే రోజులు అంతం బ్యాంకు, ప్రైవేటు రుణాలపై ఆధారపడని రైతన్నలు సంగారెడ్డి జిల్లాలో రూ.2143 కోట్లు రైతుల ఖాతాల్లో జమ సంగారెడ్డి, జూన్ 26 (నమస్తే తెల�