నారాయణఖేడ్, జూలై 8 : పచ్చదనం, పరిశుభ్రత ప్రతిఒక్కరి బాధ్యత అని అదనపు కలెక్టర్ రాజర్షిషా అన్నారు. గురువారం నారాయణఖేడ్ పట్టణంతోపాటు మండల పరిధిలోని రుద్రారం గ్రామాన్ని ఆయన సందర్శించి పల్లె ప్రగతి పనులను �
బొల్లారం, జూలై 8 : హరితహారంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని మున్సిపల్ చైర్పర్సన్ కొలన్ రోజాబాల్రెడ్డి అన్నారు. గురువారం మున్సిపాలిటీ పరిధిలోని 12, 19 వార్డుల్లో ఆమె పర్యటించి హరితహారం భాగంగా మొక్కల�
గుమ్మడిదల, జూలై 8 : నియోజకవర్గంలోని గ్రామాలను అభివృద్ధి చేసుకొని మోడల్ గ్రామాలుగా తీర్చిదిద్దుకుందామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని రాంరెడ్డిబావి గ్రామంలో పీఆర్ రోడ్డు
కంది, జూలై 8 : ఐఐటీ హైదరాబాద్లో ఇప్పటికే అన్ని రకాల సర్వీసులను తీసుకొచ్చారు. తాజాగా ఇక్కడి విద్యార్థులు, సిబ్బంది కోసం కొత్తగా పోస్టల్ సర్వీసునూ గురువారం డైరెక్టర్ బీఎస్మూర్తి, చీఫ్ పోస్ట్మాస్టర్ �
హత్నూర, జూలై 8 : ఒకప్పుడు ఆ పల్లె సమస్యలకు నిలయంగా ఉండేది.. గ్రామంలో అడుగు పెడితే మురికి కాల్వలు, పారిశుధ్యలోపం, అధ్వానంగా రోడ్లు, ఎక్కడా చూసిన చెత్తచెదారంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. కానీ, నేడు ట
సంగారెడ్డి, జూలై 8 : కోర్టుల్లో దీర్ఘకాలికంగా పేరుకుపోతున్న కేసులను త్వరగా పరిష్కరించేందుకు లోక్అదాలత్లు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని కోర్టుల్లో గతేడాది డిసెంబర్లో 1519 కేసులు, 2021 �
సంగారెడ్డి మున్సిపాలిటీ, జూలై 7 : పట్టణంలో ఆర్థిక మంత్రి హరీశ్రావు సహకారంతో రూ. 6.70 కోట్లతో సమీకృత మోడల్ మార్కెట్ను ఏర్పాటు చేయనున్నట్టు సంగారెడ్డి మాజీ ఎమ్మె ల్యే చింతా ప్రభాకర్ తెలిపారు. బుధవారం పట్ట�
నాగిల్గిద్ద/ మనూర్ జూలై 6: పల్లె ప్రగతి, హరితహారం కార్యక్రమంలో ప్రజలు భాగస్వామ్యం కావాలని, వారి భాగస్వామ్యంతోనే గ్రామల రూపురేఖలు మారుతాయని ఎంపీపీ కొంగురి జయశ్రీరెడ్డి అన్నారు. పల్లె ప్రగతిలో భాగంగా మం�
పెంపుడు జంతువులు.. పొంచి ఉన్న వ్యాధులు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్న నిపుణులు నేడు ప్రపంచ జూనోసిస్ డే జంతువుల నుంచి మానవులకు సోకే వ్యాధులు..జూనోసిస్ అనగా జంతువుల నుంచి మనషులకు సోకే వ్యాధి. జూనోసిస�
పల్లె ప్రగతిలో ప్రమాదకర బావులు, బోర్ల గుర్తింపు వేగంగా కొనసాగుతున్న పూడ్చివేత పనులు సంగారెడ్డి జిల్లాలో 393 బావులు, 221 బోర్లు మెదక్ జిల్లాలో 1080 శిథిలావస్థ భవనాలు.. 959 గుంతలు సంగారెడ్డి, జూలై 5 (నమస్తే తెలంగాణ) : �
కంది, జూలై 3 : హరితహారంలో భాగంగా నాటిన ప్రతి మొక్కను చెట్టుగా ఎదిగే వరకు సంరక్షించాలని ఆర్డీవో మెంచు నగేశ్ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని పల్లె ప్రకృతి వనంతో పాటు కాశీపూర్లో ఆయన పర్యటించారు. కార్యక్ర�
అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ ఆకుపచ్చ తెలంగాణే లక్ష్యం జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు రెండో రోజుకు పల్లెప్రగతి, హరితహారం వట్పల్లి జూలై 2 : మారు మూల గ్రామాలను సైతం అన్ని రంగాల్లో అభివృద్ధి చేయా
అమీన్పూర్, జూలై 2 : మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందించాలని ఎంపీపీ దేవానంద్ పిలుపునిచ్చారు. శుక్రవారం పటేల్గూడ గ్రామ పంచాయతీలో ‘పల్లె ప్రగతి’లో భాగంగా సర్పంచ్ నితీషాశ్రీకాంత్తో కలిసి ఆయన మొక్కలు �