సంగారెడ్డి కలెక్టరేట్, జూలై 22: జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం ఉదయం 8 నుంచి గురువారం ఉదయం 8 గంటల వరకు జిల్లా సరాసరి వర్షపాతం 2.16 సెం.మీ. నమోదు కాగా, అత్యధికంగా గుమ్మడిదలలో 3.5సెంటి�
మెదక్ జిల్లాలోని అన్ని గ్రామాలు, మండపెరిగిన భూముల మార్కెట్ విలువఖాళీ స్థలాలు, ప్లాట్ల విలువ పెంపుపట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో వేర్వేరుగా ధరలురిజిస్ట్రేషన్ చార్జీల సవరణ..7.5 శాతానికి పెంపుసవరించిన ధరలు �
సంగారెడ్డి కలెక్టర్ హనుమంతరావుసంగారెడ్డి కలెక్టరేట్, జూలై 21 : ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని ఆసక్తి గల ఆవిష్కర్తల నుంచి నూతన ఆవిష్కరణలను ఆహ్వానిస్తున్నామని సంగారెడ్డి కలెక్టర్
ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్రూ.1.58 కోట్లతో బీటీ రోడ్డు పనులు ప్రారంభంవట్పల్లి, జూలై 21 : ప్రజల అవసరాలను గుర్తించి… వారి ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపడుతూ తెలంగాణ ప్రభుత్వం మారుమూల గ్రామాలను సై
పాపన్నపేట, జూలై 18 : ఏడుపాయల వనదుర్గా భవానీమాత ఫలాంబరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఆదివారం సెలవుదినం కావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు. వేద పండితులు అమ్మవారిని వివిధ రకాల పండ్లతో ప్రత్యేకంగా అలంకరించ�
ఆలయాల అభివృద్ధిపై ఎమ్మెల్యే భూపాల్రెడ్డి చొరవ ఆదాయ మార్గాలపై ప్రత్యేక దృష్టి దశాబ్దాల దాష్టీకానికి చరమగీతం నారాయణఖేడ్ రామాలయ పునఃనిర్మాణానికి రూ.2 కోట్లు నారాయణఖేడ్, జూలై 18 : నారాయణఖేడ్ పట్టణంలోని �
అభివృద్ధిలో గ్రామం దూకుడు పల్లె ప్రగతిలో ఉత్తమ గ్రామంగా ఎంపిక పాలకవర్గం, అధికారుల పనితీరుపై కలెక్టర్ ప్రశంసలు 13 ఎకరాల్లో బృహత్ పల్లె ప్రకృతి వనం ఏర్పాటుకు చర్యలు పారిశుధ్యం, పచ్చదనంలో ఆదర్శం రాక్ గా�
సంగారెడ్డి, జూలై 16 (నమస్తే తెలంగాణ) : సంగారెడ్డి జిల్లాలో ఉద్యానవనశాఖ ఆధ్వర్యంలో కొత్తగా రెండు రైతు ఉత్పత్తిదారుల సంస్థలు ఏర్పాటు కానున్నాయి. జిల్లా కేంద్రమైన సంగారెడ్డి కేంద్రంగా ‘సంగారెడ్డి మామిడి రైత�
అదాలత్లకు సహకరించిన వారికి అభినందనలు జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాపిరెడ్డి సంగారెడ్డి, జూలై 16: లోక్ అదాలత్లు నిర్వహించి కోర్టుల్లోని పెండింగ్ కేసుల పరిష్కారంలో ఉమ్మడి జిల్లా న్యాయస్థానం రాష్ట్రస్థ
ప్రతి ఒక్కరూ కొవిడ్ వ్యాక్సిన్ తీసుకునేలా చూడండిసంగారెడ్డి జడ్పీ అధ్యక్షురాలు మంజుశ్రీజైపాల్రెడ్డిజడ్పీ స్థాయీ సంఘ సమావేశంసంగారెడ్డి, జూలై 15 (నమస్తే తెలంగాణ): కరోనా థర్డ్వేవ్పై జిల్లా ప్రజలను అప�
అందోల్, జూలై 15: వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో అందోల్ నియోజకవర్గంలోని గ్రామాల్లో చెరువులు, కుంటలు నీటితో కళకళలాడుతున్నాయి. అందోల్ చెరువుతో పాటు అన్నాసాగర్ చెరువులోకి వరదనీరు వచ్చి చేరింది. దీంత�
ఝరాసంగం, జూలై 13: పల్లె ప్రగతి, ఏడోవిడుత హరితహార కార్యక్రమంలో భాగంగా మంగళవారం మండల పరిధిలోని దేవరంపల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ శశికళశ్యాం, ఆయా గ్రామాల ప్రత్యేక అధికారులతో పాటు ఎంపీడీవో సుజాతతో కలిసి గ్రా