కొత్త రేషన్ కార్డులుతో సంతోషంగా పేద కుటుంబాలు జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు లబ్ధిదారులకు రేషన్ కార్డులు అందజేసిన ఎమ్మెల్యే జహీరాబాద్, జూలై 27: పేదలకు ఆహార భద్రత కల్పించేందుకు ప్రభుత్వం కొ�
పేదవారు మూడు పూటలా అన్నం తినాలి అందుకే అర్హులకు కొత్త రేషన్ కార్డుల జారీ శాసన మండలి ప్రొటెం చైర్మన్ భూపాల్రెడ్డి సంగారెడ్డి, జూలై 27: పేదవారు ఆకలితో అలమటించకుండా ఆహార భద్రత కార్డులు కలిగి ఉండాలనే లక్ష్
సంగారెడ్డి జిల్లాలో 3,94,359 మందికి కొవిడ్ వ్యాక్సిన్ పూర్తి మెదక్ జిల్లాలో 7 లక్షల మందికి.. సిద్దిపేట జిల్లాలో 3,52,315 మందికి.. సంగారెడ్డి మున్సిపాలిటీ, జూలై 26 : కొవిడ్ వ్యాక్సినేషన్ సంగారెడ్డి జిల్లాలో ముమ్మ�
మన ఊరు-మన బడి కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ రజితావెంకట్, ఎంపీపీ మానస హుస్నాబాద్, జూలై 26: ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించ�
రూ. 12కోట్లతో 12కి.మీ రోడ్డు నిర్మాణం ఫలించిన ఎమ్మెల్యే క్రాంతికిరణ్ కృషి హర్షం వ్యక్తం చేస్తున్న స్థానికులు అందోల్, జూలై 26 : అందోల్-జోగిపేట ప్రధాన రహదారి నిర్మాణం కోసం ఎమ్మెల్యే క్రాంతికిరణ్ చేసిన కృషి
సోయా, పెసర, మినుము, జొన్న పంటల్లో కంది సాగు అంతర పంటలతో లాభాలు పొందవచ్చని అన్నదాత ధీమా జహీరాబాద్, జూలై 25 : అన్నదాతలు పాత కాలం వ్యవసాయాన్ని మానుకొని నూతన పద్ధతులతో పంటలు సాగు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. వ
మనోహరాబాద్, జూలై 25 : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రభుత్వ పెద్దపీట వేస్తున్నదని మెదక్ జడ్పీ చైర్పర్సన్ ర్యాకల హేమలతాశేఖర్గౌడ్ అన్నారు. మనోహరాబాద్లో మహిళలతో కలిసి ఆమె బోనం తీసుకెళ్లి అమ్మవారిక
రేపటి నుంచి రేషన్ కార్డుల పంపిణీ సంగారెడ్డి జిల్లాలో కొత్తగా 8139 మంది లబ్ధిదారుల గుర్తింపు అత్యధికంగా పటాన్చెరు నియోజకవర్గానికి 2022 కార్డులు వచ్చే నెలా నుంచే రేషన్ తీసుకునేందుకు అవకాశం జిల్లాలో అందిన �
ఘనంగా మంత్రి కేటీఆర్ పుట్టినరోజు వేడుకలు మొక్కలు నాటిన ఎంపీ, ఎమ్మెల్యేలు,నాయకులు, కార్యకర్తలు పుల్కల్ రూరల్, జూలై 24 : మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా ముక్కోటి వృక్షార్చన కార్యక్రమం విజయవంతమైనద�
ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు శాసన మండలి ప్రొటెం చైర్మన్ భూపాల్రెడ్డి ముక్కోటి వృక్షార్చనలో ఎంపీ, ఎమ్మెల్యేతో కలిసి మొక్కలు నాటిన చైర్మన్ ఉమ్మడి జిల్లాలో మొ
హరితహారంలో అందరూ భాగస్వాములు కావాలి ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి ఘనంగా ముక్కోటి వృక్షార్చన కార్యక్రమం మొక్కలు నాటిన ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు, కార్యకర్తలు రామచంద్రాపురం, జూలై 24 : హరితహారంల
మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు మొక్కనాటి బహుమానం నేడు ఉమ్మడి మెదక్ జిల్లా అంతటా ‘ముక్కోటి వృక్షార్చన’ మొక్కలు నాటనున్న ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొననున్న టీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు, ప్రజలు
నారాయణఖేడ్, జూలై 23 : అధికారులంతా సమన్వయంతో పని చేసినప్పుడే సమస్యలు పరిష్కారమవుతాయని, ఆ దిశగా కృషి చేసి ప్రజా ప్రతినిధుల సూచనలకనుగుణంగా చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి అన్నారు. శుక్�
అందోల్, జూలై 23: టీఆర్ఎస్ వర్కింగ్ప్రెసిడెంట్, ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా నేడు నిర్వహించనున్న ముక్కోటి వృక్షార్చన కార్యమ్రంలో పార్టీ శ్రేణులు పాల్గొన్ని పెద్ద ఎత్తున మొ�
గుమ్మడిదల/పటాన్చెరు, జూలై 22: సీఎం కేసీఆర్ పేదలకు వెన్నంటి ఉంటూ వారి శ్రేయస్సుకు కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. గురువారం పటాన్చెరులో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో నియోజకవర్�