కొల్చారం, ఆగష్టు 4: దైవంపై విశ్వాసం ఉంచి నమ్మకంతో ముందుకు సాగినప్పుడే మంచి ఫలితాలు వస్తాయని కొల్చారం మండలం రంగంపేట మాధవానంద ఆశ్రమ పీఠాధిపతి శ్రీ మాధవానంద సరస్వతీ స్వామి అన్నారు. ఆశ్రమ పీఠంలో 5 రోజులుగా ని�
సంగారెడ్డి, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ) : సీఎం కేసీఆర్ గ్రామాల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారని, జడ్పీ, మండల పరిషత్లకు పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నారని శాసన మండలి ప్రొటెం చైర్మన్ భూపాల్రెడ్డి అన్
పల్లెప్రగతితో మారిన గ్రామ రూపురేఖలు రోడ్ల వెంట ఆహ్లాదం పంచుతున్న చెట్లు పచ్చదనం, స్వచ్ఛతకు బాటలు పాత బావుల పూడ్చివేత.. పురాతన ఇండ్ల కూల్చివేత పల్లె ప్రగతితో వేగంగా అభివృద్ధి పనులు,. పక్కాగా పారిశుధ్యం, హర
వడ్డెనగూడ తండాలో పల్లెప్రకృతి వనం పనుల అడ్డగింత ఆ భూమి తమదేనంటూ కొందరు వ్యక్తుల దౌర్జన్యం అధికారుల దృష్టికి తీసుకెళ్లిన సర్పంచ్ అభివృద్ధి పనులు అడ్డుకుంటే చర్యలు తహసీల్దార్ సతీష్కుమార్ కంది, ఆగస్�
జిల్లా అదనపు కలెక్టర్ రాజర్షి షా హీరాబాద్,ఆగస్టు 3: రహదారులకు ఇరువైపులా మొక్కలు నాటి సంరక్షించేలా అధికారులు, ప్రజాపతినిధులు కృషి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. మంగళవారం జహీరాబాద్
సంగారెడ్డి మున్సిపాలిటీ, ఆగస్టు 3: ఆషాఢ మాసం సందర్భంగా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో మంగళవారం పద్మశాలి భవనం నుంచి పట్టణ అధ్యక్షుడు భగవాన్దాస్ నేతృత్వంలో అస్తబల్లోని రేణుకా ఎల్లమ్మ తల్లి దేవాలయం వరకు వైభవ�
రూ. 250కోట్లతో దవాఖాన నిర్మాణంఅందుబాటులోకి రానున్న అత్యాధునిక సేవలుసకాలంలో పూర్తి చేసేందుకు చర్యలుహర్షం వ్యక్తం చేస్తున్న పారిశ్రామిక వాడ ప్రజలుసీఎం కేసీఆర్కు ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి కృతజ్ఞతలుపటాన
నారాయణఖేడ్, ఆగస్టు 2 : రైతులకు అండగా నిలిచి వారిని ఆదుకునేందుకు అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఘనత కేసీఆర్ ప్రభుత్వానికే దక్కిందని ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి అన్నారు. సోమవారం నారాయణఖేడ్లోని ఎమ�
డీజీపీఎస్ ద్వారా ప్రధాన కాల్వల సర్వే49,915 ఎకరాల ఆయకట్టు సర్వే పూర్తిరెండు మాసాల్లో పూర్తిచేసే దిశగా చర్యలుఇటీవల పనులను పరిశీలించిన ఇరిగేషన్ సీఈసస్యశ్యామలం కానున్న సంగారెడ్డి జిల్లాసంగారెడ్డి, ఆగస్టు
సంగారెడ్డి, ఆగస్టు 1: ఆషాఢ మాసం చివరి ఆదివారం కావడంతో సంగారెడ్డిలో బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు. అన్ని వీధుల నుంచి బోనాలతో వెళ్లి అమ్మవార్లకు సమర్పించారు. డప్పు చప్పుళ్లు, సౌండ్ బాక్సులు, అమ్మవార్ల పాట�
సంగారెడ్డి, ఆగస్ట్టు 1 : సమాజంలో అన్యోన్యంగా ఉండేది స్నేహితులు ఒక్కరేనని, వారి తర్వాతే భార్యాభర్తలకు స్థానం ఉంటుందని, నిజమైన స్నేహనికి స్వార్థం ఉండదని రోటరీ క్లబ్ ఆఫ్ మంజీర అధ్యక్షుడు భూమయ్య అన్నారు. ఆద
జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావుజహీరాబాద్, జూలై 31 :ప్రభుత్వం మంజూరు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన వారికి అందించేందుకు సర్పంచులు, ఎంపీటీసీలు కృషి చేయాలని ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు కోర�
భర్తను హత్య చేయించిన ఇల్లాలుబీమా డబ్బులతో సుఖంగా ఉండొచ్చని పథకంఅనాథలైన ఐదుగురు ఆడ పిల్లలుదుబ్బాక, జూలై 31 :ప్రియుడి మోజులో ఓ ఇల్లాలు దారుణానికి ఒడిగట్టింది.. ఐదుగురు ఆడపిల్లలున్న సంగతి కూడా మర్చిపోయి కిర�
ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్రూ. 12 కోట్ల వ్యయంతో అందోల్- జోగిపేటలో రోడ్డు పనులు ప్రారంభంఅందోల్, జూలై 31: రోడ్డు నిర్మాణ పనులు నాణ్యతతో చేపట్టి పనులు త్వరగా పూర్తిచేయాలని ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్�