జహీరాబాద్ నిమ్జ్లో పరిశ్రమ ఏర్పాటుకు అమెరికాకు చెందిన ట్రైటాన్ ఆసక్తి రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న సంస్థ రూ. 2100 కోట్ల పెట్టుబడులు పరిశ్రమ ఏర్పాటుతో 25వేల మందికి ఉద్యోగావకాశాలు ఇతర పరిశ్రమలు
అందోల్ జూన్ 25: రైతుల సంక్షేమమే టీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు. శుక్రవారం జోగిపేటలో తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో రూ. కోటి వ్యయంతో ఏర్పాటు చేసిన సీడ్ ప్ర�
ప్రజా సమస్యలను పరిష్కరిస్తా ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి జిన్నారం, జూన్ 25 : ప్రజల అవసరాలను గుర్తించి, వారి ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి చేపడితే చిరస్థాయిగా నిలిచిపోతామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ర�
వెద పద్ధ్దతిని ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం పెట్టుబడి తక్కువ.. దిగుబడి ఎక్కువ యాసంగిలో ఈ విధానంలో సత్ఫలితాలు ముందుకు వస్తున్న అన్నదాతలు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్న వ్యవసాయ శాఖ అధికారులు సిద్దిపేట అర�
ఎస్పీ కార్యాలయ కాంట్రాక్టర్ తొలగించండి మెదక్ జిల్లాలో 2900 డబుల్ బెడ్ ఇండ్లు సిద్ధం ‘రైతుబంధు’ డబ్బులు రైతులకే ఇవ్వండి వ్యాక్సినేషన్ వేగవంతం చేయాలి సమీక్షా సమావేశంలో ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ మెదక�
అల్లం సాగువైపు జహీరాబాద్ రైతుల చూపు బిందుసేద్యం ద్వారా సాగు సేంద్రియ ఎరువుల ద్వారా పండిస్తున్న రైతులు రాష్ట్రంలో 80శాతం ఇక్కడే సాగు శీతల గిడ్డంగులు, మార్కెటింగ్ సౌక్యరం లేక ఇబ్బందులు ఉద్యానవన శాఖ ద్వా
ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి దువ్వగుంటలో రూ.34 లక్షలతో సీసీ రోడ్డు పనులు ప్రారంభం జిన్నారం, జూన్ 23 : గ్రామాల సంపూర్ణ అభివృద్ధికి ప్రజాప్రతినిధులు, ప్రజల భాగస్వామ్యంతో పనిచేస్తున్నామని ఎమ్మెల్యే గూడెం
జాతర చివరి రోజు కావడంతో తరలివచ్చిన భక్తులు హుస్నాబాద్, జూన్ 22 : ఉత్తర తెలంగాణలోనే ప్రసిద్ధిగాంచిన హుస్నాబాద్లోని రేణుకా ఎల్లమ్మ దేవాలయానికి భక్తులు పోటెత్తారు. జాతర చివరి మంగళవారం కావడంతో పెద్ద ఎత్త�
అందోల్/రాయికోడ్/పుల్కల్ రూరల్, జూన్ 21 : ఎత్తిపోతల పథకాలకు బసవేశ్వర, సంగమేశ్వర పేర్లు పెట్టడంపై హర్షం వ్యక్తం చేస్తూ జిల్లా వీరశైవలింగాయత్ సమాజం ఆధ్వర్యంలో సోమవారం ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు, ఎంపీ
అందోల్, జూన్ 21 : తెలంగాణ మలి దశ ఉద్యమానికి ఊపిరి పోసిన మహానాయకుడు ఆచార్య జయశంకర్ అని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి సందర్భంగా సోమవారం అందోల్ ఎమ్మెల్యే క్యాం�
నేడు బసవేశ్వర ఎత్తిపోతల సర్వే పనులను ప్రారంభించనున్న మంత్రి హరీశ్రావు చారిత్రక ఘట్టానికి అడుగులు జలయజ్ఞంలో మరో ముందడుగు బసవేశ్వర ఎత్తిపోతలతో 1.65లక్షల ఎకరాలకు సాగునీరు నారాయణఖేడ్ నియోజకవర్గంలో 1.31 లక్�
సంగారెడ్డి, జూన్ 20 : నిరుపేదలకు సేవ చేయడానికే సేవా సమితి ఏర్పాటు చేశామని, దివ్యాంగులకు నిత్యావసర సరుకులు అందించి ఆదరించడం సంతృప్తి కరమని అయ్యప్ప ఆపద్బాంధు సేవా సమితి అధ్యక్షుడు సత్యనారాయణ అన్నారు. ఆదివా