మక్తల్ మండలం సంఘం బండ పెద్దవాగుపై నిర్మించిన చిట్టెం నర్సిరెడ్డి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కట్టపై మొసలి (Crocodile) ప్రత్యక్షమైంది. దీంతో ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. అప్రమత్తమైన స్థానికులు దానిని తాళ్లతో
కాల్వలకు సాగునీరు అందించాలి తాళంకేరి గ్రామం మొత్తం సంగంబండ నర్సిరెడ్డి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ రైట్ హై లెవెల్ కాల్వను న మ్ముకొని వరి పంట లు సాగు చేస్తున్నారు. కొన్నిరోజుల నుంచి కానాల్లో చుక నీరు �
సంగంబండ రిజర్వాయర్ హై లెవె ల్ లెఫ్ట్ మెయిన్ కెనాల్ కింద వరి సాగు చేసిన రైతులకు నీళ్లు లేక చేతికి వచ్చిన పంట ఆగమవుతుందని రైతులు ఆవేదన చెందుతున్నారు. సంగంబండ పెద్దవాగుపై నిర్మించిన హై లెవెల్ లెఫ్ట్
కడెం ఆయకట్టు చివరి వరకు సాగు నీరందించాలని డిమాండ్ చేస్తూ రైతులు రోడ్డెక్కారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం నాగసముద్రం మలుపు వద్ద శనివారం నాగసముద్రం, మాకులపేట, తాళ్లపేట గ్రామాలకు చెందిన రైతులు ఆందో�
మక్తల్ నియోజకవర్గ రైతులకు సాగునీటిని అందించాలనే లక్ష్యంతో రాజీవ్ భీమా ఎత్తిపోతల పథకం ద్వారా సంగంబండ పెద్దవాగుపై ప్రాజెక్టును నిర్మించారు. అయితే, సంగంబండ ప్రాజెక్ట్ పునరావాస నిర్వాసితులకు చెందిన మ�
వానకాలం ప్రారంభమవుతున్న తరుణంలో కృష్ణానదికి ప్రవాహం మొదలైంది. జూన్లోనే కృష్ణమ్మకు వరద వస్తుండడంతో నారాయణపేట, గద్వాల జిల్లాల్లో ఇరిగేషన్ శాఖ అధికారుల సూచన మేరకు భీమా ఫేజ్ వన్ నెట్టెంపాడు ప్రాజెక్ట�
ఈ ఏడాది వానకాలంలో ప్రతి ఎకరాకూ సాగునీరు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. చిట్టెం నర్సిరెడ్డి బ్యాలెన్సింగ్ (సంగంబండ) రిజర్వాయర్, భూత్పూర్�
రాష్ట్రంలో మత్స్య సంపద పెంపొందించడమే ప్రభు త్వ లక్ష్యమని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి పేర్కొన్నారు. మత్స్యకారులను ఆర్థికంగా వృద్ధిలోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. సమీకృత మత్స్య అభివృద్ధ�