ఓటుకు నోటు కేసులో నిందితులు సీఎం ఏ రేవంత్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య దాఖలు చేసిన పిటిషన్లపై విచారణను సుప్రీంకోర్టు అక్టోబర్ 14కు వాయిదా వేసింది. ఈ కేసు ఏసీబీ పరిధిలోకి రాదని రేవంత్, రెండు �
కల్తీ విత్తనాలు వేసి వరి పంట నష్టపోయిన రైతులకు న్యాయం చేయాలని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య డిమాండ్ చేశారు. కందుకూరుకు చెందిన రైతులు కరీంనగర్లోని ఓ కంపెనీకి చెందిన బీపీటీ-2782 రకం వరి సాగు చేయగా.. 120 రోజ�
రెండు రోజుల క్రితం గాలివాన సృష్టించిన బీభత్సం ఎన్నో కుటుంబాలను అగాథంలోకి నెట్టింది. ఆరుగాలం శ్రమించి పండించిన వరి ధాన్యం కల్లాల్లో చూసుకుని ఇక తమ కష్టాలు తప్పుతాయని భావించిన కొద్దిసేపట్లోనే అకాల వర్షం
కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ నాయకుల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లు, బహిరంగ చర్చకు పిలుపు నేపథ్యంలో ఆదివారం ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో రోజంతా హైటెన్షన్ నెలకొన్నది. ఇరు పార్టీల నేతలు బహిరంగ చర్చకు వస్తారనే స
రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మాదిగలకు అన్యాయం చేయాలని చూస్తే ఊరుకునేదిలేదని సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు సండ్ర వెంకటవీరయ్య స్పష్టం చేశారు. మాదిగ జాతికి బీఆర్�
కేసీఆర్ చేపట్టిన దీక్ష కారణంగానే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని ఎమ్మెల్సీలు తక్కెళ్లపల్లి రవీందర్రావు, తాతా మధు అన్నారు. ఖమ్మంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన జిల్లా సన్నాహక �